చావు నోట్లో తలపేట్టి తెలంగాణ సాధించి, దేశానికి ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దిన కేసీఆర్ ని టచ్ చేస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను, వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే బీఆర్ఎస్ నాయకులపై విచారణలు, కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారని మంచిర్యాల జిల్లా తాండూర్ మండల బీఆర్ఎస్ నాయకులు ఆ�
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాల మధ్య అవగాహన కుదరలేదు. పొత్తు కోసం కాంగ్రెస్ పార్టీ కనీస ప్రయత్నం చేయలేదని తేటతెల్లమైంది. మిత్రపక్షాలైన సీపీ ఐ, టీజేఎస్ (తెలంగాణ జనసమితి), సీపీఎంను కాం�
రాష్ట్రంలో రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టానికి చేరింది. నామినేషన్ల స్వీకరణ ఘట్టం శుక్రవారంతో ముగియగా, ఒక్కో వార్డు నుంచి సుమారు 10 మంది చొప్పున పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో 116 మున్సి�
ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్.. తీరా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని కిష్టంపేట �
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తేనే ఓటు అడగాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శనివారం ఆయన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని 5వ వార్డు, వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో 3వ వార్డులో �
కేసీఆర్ అంటే ఉద్యమం. కేసీఆర్ అంటే విజయం. తెలంగాణ సాధకుడు, ప్రగతిప్రబోధకుడు. పాలిస్తున్నది కాంగ్రెస్ అయినా ప్రజల గుండెల్లో నిలిచింది కేసీఆర్. ఆయన పదేండ్లపాలన విజయగాథలే ఇప్పటికీ విశ్వవీధుల్లో రెపరెప�
అమెరికాలో మళ్లీ ఆర్థిక సంక్షోభం తలెత్తింది. 2026 బడ్జెట్ను ఆమోదించడానికి అర్ధరాత్రి గడువును కాంగ్రెస్ కోల్పోవడంతో శనివారం అమెరికా ప్రభుత్వం పాక్షికంగా షట్డౌన్లోకి వెళ్లింది. ఈ కారణంగా ప్రభుత్వ నిధు�
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ 42వ డివిజన్కు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సమక్షంలో శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కుంచెం ఎల్లయ్య, పల్లపు దశరథ, గోగుల చిన్న మల్లయ్య,
మున్సిపల్ ఎన్నికల వేళ చండూర్ లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. చండూరు మున్సిపాలిటీకి చెందిన ఏడో వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తాంధారి రవి గౌడ్, ఆయన అనుచరులు, పలువురు యువకులు పెద్ద ఎత్తు�
KTR | ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారించేందుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమ
Hyderabad | హైరైజ్ ప్రాజెక్టులు నగరానికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకువస్తాయి. కానీ మౌలిక వసతులపై ముందు చూపు లేకపోతే జరగబోయే పరిమాణాలు, నగర వాసుల పాలిట శాపంగా మారతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వందలాది హైరైజ్ ప్�
Danam Nagender | కారు గుర్తు మీద ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెచిలి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ తనది ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీయేనని స్పీకర్కు వివరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.