పరిగి : పరిగి కాంగ్రెస్లో గ్రూపు రాజకీయాలు భగ్గుమన్నాయి. రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. వివరాల్లోకి వెళ్తే శనివారం పరిగి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చే�
కేటీఆర్ | తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్ వేశారు. ఆ చిలుక మనదే.. పలుకు పరాయిది అని రేవంత్ను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్�
ఎమ్మెల్యే జీవన్ రెడ్డి| పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక డ్రామా ఆర్టిస్టులా మారాడని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. మాటతీరు మార్చుకొమ్మని చెప్పినా మారడం లేదని చెప్పారు. రేవంత్ చంద్రబాబు �
బీసీ బంధును మీ రాష్ర్టాల్లో తెస్తారా? ఎప్పుడేం చేయాలో మాకు తెలుసు బీజేపీ, కాంగ్రెస్పై మంత్రి కేటీఆర్ ఫైర్ ఢిల్లీ తెలంగాణభవన్కు 2న భూమిపూజ సెప్టెంబర్ చివరి నాటికి పార్టీ సంస్థాగత నిర్మాణం అక్టోబర్�
షాద్నగర్ : కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర విద్యాభివృద్ధిపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గురువారం షాద్నగర్ పట్టణంలో నూతనంగ�
కాంగ్రెస్ పార్టీకి సుస్మితా దేవ్ రాజీనామా | కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎంపీ, మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితా దేవ్ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖను
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ పొదుపు చర్యలను ప్రారంభించింది. ఖర్చులు తగ్గించుకోవాలని, ప్రతి ఏటా రూ.50,000 విరాళంగా ఖజానాలకు ఇవ్వాలని ఎంపీలను కోరింది. అలాగే పార్టీ మద్దతుదారుల నుంచి ప్రతి ఏటా రూ.4,000 సేకరించాలన
కాంగ్రెస్లో అంతర్గత పోరు | కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 18న రంగారెడ్డి ఇబ్రహీంపట్నంలో నిర్వహించ తలపెట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ రెండో సభ వాయిదా పడే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్టీ | మంచాల మండలం చిత్తాపూర్లో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బాధ్యుల సమావేశం రసాభాసాగా మారింది. మాజీ ఎంపీపీ నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి
టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ స్వర్గం రవి రాజీనామా రేపు టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటన కమలాపూర్, జూలై 28: హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. టీపీసీసీ కార్యనిర్వ�
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని, ఆ పార్టీ నేతల నిజ స్వరూపాలను బయటపెట్టాలని ప్రధాని మోదీ బీజేపీ ఎంపీలకు సూచించారు. ఇవాళ జరిగిన బీజేపీ పార్లమెం�
న్యూఢిల్లీ : 2024 లోక్సభ ఎన్నికల వరకూ కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీయే ఆ పదవిలో కొనసాగవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యువనేతలకు, విధేయులకు పార్టీలో సముచిత స్ధ�