CR Kesavan: భారత దేశ తొలి గవర్నర్ జనరల్ రాజగోపాలచారి మునిమనవడు సీఆర్ కేశవన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన లేఖను పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు ట్వీట్ చేశారు. పార్టీల�
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వ్యవసాయం పండుగలా మారింది.. నిరంతర విద్యుత్, సాగునీరు, పంట పెట్టుబడి సాయంతో నేను రైతును అని చెప్పుకొనే రీతిలో జీవన చిత్రం మారింది.. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనతే
Talasani Srinivas Yadav | కాంగ్రెస్తో పొత్తనే మాటే ఉండదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించార
IT raid at BBC offices: బీబీసీ ఆఫీసులపై ఐటీ దాడుల్ని అప్రకటిత ఎమర్జెన్సీగా ప్రకటించింది కాంగ్రెస్. ఇవాళ ఢిల్లీ, ముంబైల్లో ఉన్న బీబీసీ ఆఫీసులపై ఐటీశాఖ సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు ప్రజాస్పందన లేకపోవడంతో.. ప్రచారం కోసం ప్రగతి భవన్ మీద నక్సలైట్లు గ్రెనేడ్లు వేయాలని చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఎర్రబెల్�
ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ను ప్రత్యర్థి పార్టీలు, నాయకులు ఎవరూ పల్లెత్తు మాట కూడా అనటం లేదు. సడన్గా ఈ మార్పునకు కారణం ఏమిటి? భారత్ జోడో యాత్రతో ఆ పార్టీ ఏమైనా పునీతమైపోయిందా? అనుకుంటే పొరపాటే. ‘కాగల కార్యా�
Mallikharjun Kharge | దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రధాన సమస్యలని, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తాము ఆ అంశాలనే ప్రధానంగా లేవనెత్తుతామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలతో దేశం ఆర్థ
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర ముగిసింది. సోమవారం ఉదయం జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో నిర్వహించనున్న సభతో 4 వేల కిలోమీటర్లకుపైగా సాగిన
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వట్టి వసంత్కుమార్ ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్తో దేశ రాజకీయాల్లో మార్పు తథ్యమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. ఆదివారం మణుగూరు మున్సిపాలిటీలోని శేషగిరి
కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలంలోని మర్రిగూడెం గ్రామానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సీనియర్, యువ నాయకులు పట్టణంలోని క్యాంపు క
Anil K Antony quits congress party: కాంగ్రెస్ నేత అనిల్ ఆంటోనీ ఆ పార్టీకి రాజీనామా చేశారు. మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై కామెంట్ చేసినందుకు ఆ పార్టీలో తీవ్ర ప్రకంపనలు చెలరేగాయి. తన ట్వీట్ను వెనక్కి తీసుకు�
Palamuru Lift Irrigation | కాంగ్రెస్ నాయకులు కేసులు వేసి, అడ్డంకులు సృష్టించకుంటే, ఈ పాటికే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయ్యేదని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకంపై ఇప్పటికీ సుప్రీంకోర్ట
పేదల అభ్యున్నతి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలోని వెంపటి, గానుగుబండ గ్రామాల నుంచి 100మంది కాంగ్రెస్, బీజేపీ నాయక�
క్రమశిక్షణ తప్పిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొండా సురేఖ ఆ పార్టీ అధిష్ఠానాన్ని ప్రశ్నించారు.