వరంగల్ కాంగ్రెస్లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వరంగల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎంపికైన ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారం రోజే రెండు వర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు గలాటా సృష్టించారు. ఇటీవ�
మనమంతా సీఎం కేసీఆర్తో ఉంటే జలదృశ్యం వస్తదని, ప్రతిపక్షాలను నమ్మితే అది ఆత్మహత్యా సదృశ్యమేనని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. మనకు జలదృశ్యం కావాల్నా? ఆత్మహత్యా సదృశం కా�
కాంగ్రెస్ పార్టీ తరఫున పశ్చిమబెంగాల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అధికార తృణమూల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జోనో సంజోగ్ యాత్ర సందర్భంగా టీఎంసీ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ సమక్షంలో కాంగ్�
ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆప్కు ఎట్టి పరిస్థితిల్లో మద్దతు తెలపవద్దంటూ ఢిల్లీ కాంగ్రెస్ యూనిట్ పార్టీ అధిష్ఠానానికి సూచించింది.
Navjot Singh Sidhu | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సిద్ధాంతాలు వేరు, తమ పార్టీ సిద్ధాంతాలు వేరని, 2024 లోక్సభ ఎన్నికల్లో ఆప్తో పొత్తు ఉండబోదని పంజాబ్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ చెప్పారు.
వనపర్తి ప్రజల మూడు దశాబ్దాల కోరిక అయిన రోడ్ల విస్తరణ కోసం మంత్రి నిరంజన్రెడ్డి స్థానికులను ఒప్పించి పనులు వేగంగా జరిగేలా చర్యలు చేపడితే.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా అభినందించాల్సిన మాజీ మంత�
Minister Harish Rao | కాంగ్రెస్ పార్టీకి చాలా నియోజకవర్గాల్లో అభ్యుర్థులే దిక్కులేరని, అయినా పార్టీ నేతలు గెలుస్తామని కలలుగంటున్నారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ ప�
HD Kumaraswamy | కాంగ్రెస్ పార్టీపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ కీలక నేత హెచ్డీ కుమారస్వామి (HD Kumaraswamy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కాంగ్రెస్ పార్టీకి బానిసలం కాదని, తామేం చేయాలో తామే స్వయంగా నిర్ణయించు�
కాంగ్రెస్ (Congress) పాలన పాపమే పాలమూరు (Palamuru) వలసలు, ఆకలి చావులు, ఆత్మహత్యలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. ఏ మొహం పెట్టుకుని ఆ పార్టీ నేతలు జిల్లా ప్రజలను ఓట్లు అడుగుతారని ఆగ్రహం వ్యక్తం�
కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కుమ్ములాటలు తప్పడం లేదు. కొల్లాపూర్ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకుల్లో ప్రధానంగా పార్టీ టిక్కెట్ను ఆశిస్తున్న ప్రధానంగా నలు�
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం ఆ పార్టీలో దుమారం రేపుతున్నది. పదవులు వచ్చిన వారు, రాని వారి మధ్య మరింత దూరం పెరగడంతోపాటు గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి.
దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ ముఖ్య భూమిక పోషించబోతున్నారని, రానున్న కాలంలో సీఎం కేసీఆర్ ప్రధాని అవుతారని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ పేర్కొన్నారు. గురువారం పండితాపురంలోని శ్రీ శ్రీన�
కర్ణాటక (Karnataka) ముఖ్యంత్రి పీఠంపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్యకు (Siddaramaiah) సీఎం పదవి కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. పీసీసీ అధ్యక్షుడు డీకే శివ
Siddaramaiah: తాజా సమాచారం ప్రకారం.. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అయితే రెండేళ్ల తర్వాత డీకే శివకుమార్క�