టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ స్వర్గం రవి రాజీనామా రేపు టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటన కమలాపూర్, జూలై 28: హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. టీపీసీసీ కార్యనిర్వ�
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని, ఆ పార్టీ నేతల నిజ స్వరూపాలను బయటపెట్టాలని ప్రధాని మోదీ బీజేపీ ఎంపీలకు సూచించారు. ఇవాళ జరిగిన బీజేపీ పార్లమెం�
న్యూఢిల్లీ : 2024 లోక్సభ ఎన్నికల వరకూ కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీయే ఆ పదవిలో కొనసాగవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యువనేతలకు, విధేయులకు పార్టీలో సముచిత స్ధ�
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ప్రభుత్వం ఇక పడక గదిలో మాటలు కూడా వింటుందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఇజ్రాయెల్ నిఘా సాఫ్ట్వేర్ ‘పెగాసస్’ ద్వారా మోదీ ప్రభుత్వం గూఢచర్యానికి పాల్పడుతున్నదని ఆరోపించి�
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్లోని కాశి (వారణాసి) అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ పలు ప్రశ్నలు సంధించింది. గురువారం వారణాసిలో పర్యటించిన ప్రధాని మోదీ, అంతర్జాతీయ సహకార మరియ�
కాంగ్రెస్ పార్టీకి కౌశిక్రెడ్డి రాజీనామా | హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్రెడ్డి సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వం, పీసీసీ కార్యదర్శి పదవికి రాజీనామా సమర్పించారు
న్యూఢిల్లీ : యూపీ, పంజాబ్ సహా త్వరలో జరగునున్న కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని సంస్థాగతంగా సమూలంగా ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం భావిస్తోంది. ప్రాంతీయ నేత�
కోల్కతా: కాషాయ పార్టీ మతతత్వ విధానాలు, బెదిరింపు రాజకీయాలే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి రాజకీయంగా ఉపకరించాయని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. బీజేపీని కేవలం దీదీయే మట్టికరిపించలేద�
కేసీఆర్ ఒక్కరే ప్రజల కోసం పని చేస్తున్నారు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సంగారెడ్డి, జూలై 6(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, బీజేపీలను నమ్మితే ప్రజలు మోసపోవటం ఖాయమని.. ఈ రెండు పార్టీలు ప్రజలకు చేస్తున్�
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు, మాజీ ఎంపీ అభిజిత్ ముఖర్జీ సోమవారం పాలక తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరార
అభిజిత్ ముఖర్జీ | మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ముంబై : పంజాబ్ కాంగ్రెస్లో వర్గ పోరు శ్రుతిమించిన నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశార�
అమరావతి,జూన్ 30: చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారని, ఆయన కాంగ్రెస్ వాది కాదు అంటూ జరుగుతున్న ప్రచారం పై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంచార్జులు స్పందించారు. ఈ మేరకు మీడియా ప్రకటన విడుదల చేశా
న్యూఢిల్లీ : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కెప్టెన్గా వ్యవహరిస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ స్పష్టం చేశారు. యూపీ అసెంబ్�