CWC meet next week, leadership issue likely to be discussed | ఈ నెల 16న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం జరుగనున్నది. ప్రస్తుత రాజకీయాలు, రాబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ
Mumbai Cruise Raid | ముంబై తీరంలోని క్రూయిజ్ నౌకలో రేవ్ పార్టీపై నార్కొటిక్స్ బ్యూరో అధికారులు రెయిడ్ చేసిన కేసుపై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. గుజరాత్లోని ముంద్రా పోర్టులో లభించిన డ్రగ్స్ విషయం నుంచి ద
Bhopal | మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కమల్ నాథ్ సవాల్ విసిరారు. ఇటీవలి కాలంలో శివరాజ్ పలుమార్లు తన ఆరోగ్యం గురించి మాట్లాడిన విషయాన్ని కమల్ నాథ్ ప్రస్త�
MLC Jeevan Reddy | కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి శుక్రవారం శాసనమండలిలో తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. పరిశ్రమలు, ఐటీ రంగంలో తెలంగాణ సాధించిన వృద్ధి విషయంలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవ�
Congress crisis: G-23 leaders condemned the protest against Sibal | పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ సంక్షోభం నేపథ్యంలో సీనియర్ నేత కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆయన ఇంటి వద్ద బుధవారం కార్యకర్తలు నిరసనకు దిగడంతో పాటు కారును సైతం ధ్వంస
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు లేరని, ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత కపినల్ సిబల్ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్లో రాజకీయ పరిణామాలు, ప�
Kanhaiah Kumar: కాంగ్రెస్ కేవలం ఒక పార్టీ మాత్రమే కాదని, ఒక ఆలోచన అని సీపీఐ మాజీ నేత కన్హయ్య కుమార్ వ్యాఖ్యానించారు. మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత
కాంగ్రెస్లో చేరిన కన్హయ్యకుమార్, జిగ్నేష్ మేవాని |జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ నేత కన్హయ్య కుమార్తో పాటు గుజరాత్కు చెందిన దళిత నేత, ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ
గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో దళిత, గిరిజనుల ఆత్మగౌరవం పేరుతో ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఒక సభ నిర్వహించింది. ఈ సభకు అనేక మందిని తరలించుకువచ్చింది. కానీ, ఆ వచ్చినవారు గజ్వేల్ అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయార
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీ, దాని మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై మండిపడ్దారు. ఆ సంస్థ మహిళలను అణచివేస్తే, తమ పార్టీ వారిని అందలం ఎక్కించిందని అన్నారు. బుధ
Oscar Fernandes | మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ (80) సోమవారం మృతి చెందారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఫెర్నాండెజ్.. మంగళూరులోని యెనిపోయా ఆస్పత్రిలో చికిత�
న్యూఢిల్లీ: గత ఏడేండ్లలో కాంగ్రెస్ నుంచి అత్యధికంగా నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యారు. నేషనల్ ఎలక్షన్ వాచ్ అండ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) దీనికి సంబంధించిన ఒక నివే