న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీ, దాని మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై మండిపడ్దారు. ఆ సంస్థ మహిళలను అణచివేస్తే, తమ పార్టీ వారిని అందలం ఎక్కించిందని అన్నారు. బుధ
Oscar Fernandes | మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ (80) సోమవారం మృతి చెందారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఫెర్నాండెజ్.. మంగళూరులోని యెనిపోయా ఆస్పత్రిలో చికిత�
న్యూఢిల్లీ: గత ఏడేండ్లలో కాంగ్రెస్ నుంచి అత్యధికంగా నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యారు. నేషనల్ ఎలక్షన్ వాచ్ అండ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) దీనికి సంబంధించిన ఒక నివే
మమతపై పోటీ పెట్టం | పశ్చిమ బెంగాల్లోని భవానీపూర్ నుంచి తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీపై పోటీ చేసే విషయమై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మార్చుకుంది.
Harish Rawat: పార్టీలో పరిస్థితులు చక్కబడాలని దైవాన్ని కోరుతూ ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి హరీష్ రావత్ భక్తుల చెప్పులు తూడ్చాడు.
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య 75వ ఏడాది వేడుకలను ఒక సంవత్సరం పాటు నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 11 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చైర్మన్గా ఉంటారు. ముకుల
పరిగి : పరిగి కాంగ్రెస్లో గ్రూపు రాజకీయాలు భగ్గుమన్నాయి. రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. వివరాల్లోకి వెళ్తే శనివారం పరిగి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చే�
కేటీఆర్ | తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్ వేశారు. ఆ చిలుక మనదే.. పలుకు పరాయిది అని రేవంత్ను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్�
ఎమ్మెల్యే జీవన్ రెడ్డి| పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక డ్రామా ఆర్టిస్టులా మారాడని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. మాటతీరు మార్చుకొమ్మని చెప్పినా మారడం లేదని చెప్పారు. రేవంత్ చంద్రబాబు �
బీసీ బంధును మీ రాష్ర్టాల్లో తెస్తారా? ఎప్పుడేం చేయాలో మాకు తెలుసు బీజేపీ, కాంగ్రెస్పై మంత్రి కేటీఆర్ ఫైర్ ఢిల్లీ తెలంగాణభవన్కు 2న భూమిపూజ సెప్టెంబర్ చివరి నాటికి పార్టీ సంస్థాగత నిర్మాణం అక్టోబర్�
షాద్నగర్ : కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర విద్యాభివృద్ధిపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గురువారం షాద్నగర్ పట్టణంలో నూతనంగ�
కాంగ్రెస్ పార్టీకి సుస్మితా దేవ్ రాజీనామా | కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎంపీ, మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితా దేవ్ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖను