పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధూ లాహోర్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్సింగ్ సిద్ధూ మరో వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ తనకు సోదరుడి లాంటి వాడంటూ ఆయన చ�
చిట్యాల:మండలంలోని గోపాలపూర్ ఎంపీటీసీ పీసరి సుశీల ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆమెతో పాటు అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు 30 మంది అనుచరులను శుక్రవారం భూపాల
లక్నో: దేశ విభజనకు కాంగ్రెస్, నాటి నేతలతోపాటు జిన్నా కారణమని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నేపథ్యంలో మొరాదాబాద్
ముంబై : చుక్కలు తాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, భగ్గుమంటున్న నిత్యావసరాల ధరలకు నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పిలుపు ఇచ్చింది. నవంబర్ 14 నుంచి 19 వరకూ వ
టీఆర్ఎస్లో చేరికలు | టీఆర్ఎస్లోకి వివిధ పార్టీల నుంచి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగాజిల్లా కేంద్రానికి చెందిన వంద మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోమవారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సమక్ష�
Congress slams Centre for 9.5 lakh deaths by suicide in last 7 years | బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ఏడేళ్ల పాలనలో దేశంలో 9.5లక్షల మందికిపైగా ఆత్మహత్యలకు పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపించింది. అచ్ఛే దిన్ హామీతో అధికారంలోకి వచ్చిన
మహేశ్వరం : అభివృద్ది పనులకు ఆకర్షితులై మహేశ్వరం మండల కాంగ్రెస్ నాయకుడు కాకిమల్లేష్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈసందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..కష్టపడ్డ �
కరీంనగర్: హుజూరాబాద్ ఫలితాలపై కాంగ్రెస్లో రచ్చ నెలకొంది. తెలంగాణలో అవసాన దశలో ఉన్న పార్టీకి పునర్వైభవం తీసుకొస్తానని చెప్పి పగ్గాలు చేపట్టిన రేవంత్రెడ్డి..కాంగ్రెస్ను పూర్తిగా ము
Huzurabad | బీజేపీ, కాంగ్రెస్ రహస్య పొత్తుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వతంత్ర అభ్యుర్థులతో పోటీ పడుతున్నాడు. ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్తో.. జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉంది. ఈ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు డిజిట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీకి దీటుగా ప్రజా ఏక్తా పార్టీ దూసుకు�
Mamata Benarjee | కాంగ్రెస్ అసమర్థత వల్లే మోదీ బలం పెరిగిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. దేశంలోని రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకోవడం లేదని
Kamya Punjabi: మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి గ్లామర్ జోడయ్యింది. ఇవాళ బుల్లితెర అందాల నటి కామ్యా పంజాబీ ( Kamya Punjabi ) కాంగ్రెస్ పార్టీలో చేరారు.