న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేపాల్లోని ఓ నైట్ క్లబ్లో ఉన్న ఓ వీడియో దేశవ్యాప్తంగా వైరల్గా మారింది. దీనిపై అధికార బీజేపీ కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించింది. ఇందులో తప్పే
అహ్మదాబాద్ : గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఖేద్బ్రహ్మ నియోజకవర్గం ఎమ్మెల్యే అశ్విన్ కొత్వాల్ తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీ�
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ పాలన వల్లే ఇప్పటికీ కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పీ శ్రీహరి రావు పేర్కొన్నారు. గన్ పార్క్ వద్ద శ్రీహరి రావు ఇవాళ మ
నిజామాబాద్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీది ఐరన్ లెగ్గు అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు విమర్శించారు. రాహుల్ ఎక్కడ కాలు పెట్టిన అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని తెలిపారు. అలాంటి రాహుల్ తెలంగ
టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మధ్య వైరం మరోసారి బయటపడింది. నల్లగొండలో రేవంత్రెడ్డి సన్నాహక సమావేశంపై కోమటిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘న�
హైదరాబాద్ : కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి ఏ పార్టీలో ఉంటే.. ఆ పార్టీ భూస్థాపితమేనని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. శుక్రవారం రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్�
నేతలను చేర్చుకొనేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చైర్మన్గా సీనియర్ నేత జానారెడ్డి నియామకం ఆ పదవి తనకొద్దని అధిష్ఠానానికి జానా షాక్ చేరేందుకు ఎవరున్నారంటూ నేతల సెటైర్లు హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తె
Congress Party | స్టేట్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు భగ్గుమంటున్నాయి. స్టేట్ కాంగ్రెస్ లీడర్ల మధ్య నెలకొన్న వివాదాలు కాస్త సద్దుమణిగాయో లేదో.. అప్పుడే జిల్లా స్థాయి నాయకుల్లో వర్గ విభేదాలు బయట�
హైదరాబాద్ : బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విద్యుత్ చార్జీలు ఎక్కువగా ఉన్నాయని, అధిక విద్యుత్ చార్జీల వసూలులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా బీజేపీతో పోటీ పడుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస�
లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ప్రతిపాదన.. తదితర అంశాలపై బీఎస్పీ అధినేత్రి మాయావతిపై రాహుల్ గాంధీ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై బీఎస్పీ చీఫ్ ఆదివారం స్పందించారు. అ�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఆదాయం 2020-21లో రూ.285.76 కోట్లకు పడిపోయింది. అయితే 2019-20లో రూ.682.21 కోట్ల ఆదాయం గడించింది. ఎన్నికల సంఘానికి ఇచ్చిన వార్షిక ఆదాయ వ్యయాల నివేదికలో ఈ వివరాలను కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. 2019-20�
న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ధ్వజమెత్తింది. గత ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు పన్నులు పెంచి రూ.26లక్షల కోట్లు వసూలు చేసిందని కాంగ్�
Congress Party | సీనియర్ నాయకుల ప్రత్యేక సమావేశం కాంగ్రెస్ పార్టీలో (Congress Party) హీటుపుట్టిస్తున్నది. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న సీనియర్ నాయకులు హైదరాబాద్లోని అశోకా హోటల్లో ప్రత్యేక సమావేశం ఏర్ప�