నాగర్కర్నూల్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన అనాలోచిత నిర్ణయాలతో దేశాన్ని రావణకాష్టంగా మార్చారని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు మాట్లాడితే విషం చిమ్ముతున్నారు.. అ
హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే ఢిల్లీలోని ప్రధాని మోదీ ఇంటి ఎదుట ధర్నా చేయాలని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీలో నోట�
హైదరాబాద్ : రాజ్భవన్ వద్ద కాంగ్రెస్ నేతలు వీరంగం సృష్టించారు. పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. విధుల్లో ఉన్న పోలీసులపై కాంగ్రెస్ సీనియర్లు చేయి చేసుకున్నారు. రాజ్భవన్ వైపు వెళ్తున్న �
రానున్న రోజుల్లో దేశంలో టీఆర్ఎస్ జైత్రయాత్ర చేస్తుందని.. కాంగ్రెస్ పార్టీ అంతిమయాత్ర కొనసాగుతుందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. దేశంలో బీజేపీ అప్రజాస్వామికంగా ఎన్ని చర్యలకు పాల్పడుతున్నా..
Priyanka Gandhi | కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వంలో ఒక్కొక్కరుగా కరోనా బారినపడుతున్నారు. గురువారం పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పాజిటివ్ రాగా, నేడు ఆమె కూతురు, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా �
పాట్నా, మే 31: కాంగ్రెస్ పార్టీలోకి తాను ఎప్పటికీ చేరబోనని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేతులు జోడిస్తూ అన్నారు. బీహార్లో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు కోసం గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల అభిప్రాయ
ముంబై : కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ఆదివారం ఖరారు చేసింది. పదితో మందితో విడుదల చేసిన జాబితాలో పీ చిదంబరం, జైరాం రమేశ్, రణదీప్ సూర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీ వంటి సీనియర్ నేతలక�
మంత్రి సత్యవతి రాథోడ్ నర్సింహులపేట, మే 26: బీజేపీ మతాల మధ్య గొడవ పెడుతుంటే, కాంగ్రెస్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నదని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. గురువారం మహబూబాబా�
Minister Harish rao | కాంగ్రెస్ మాటల పార్టీ, టీఆర్ఎస్ అంటే చేతల పార్టీ అని హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ దవాఖానలను ఎందుకు పట్ట�
సూర్యాపేట : గులాబీ జెండాయే అందరికి అండ అని.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని ప్రజలంతా నమ్ముతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. గత ఎనిమిదేండ్లుగా రా
కాంగ్రెస్ రెడ్లది అయితే మేమెందుకు? ఇది బీసీలను పార్టీకి దూరం చేసే కుట్ర అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు బీసీ నేతల సమాయత్తం హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): రెడ్లకు అధికారం ఇవ్వాలంటూ టీపీసీసీ అధ్యక్షు�
Navjot Sidhu | పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీం కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. మరి సిద్ధూ జీవితం పటియాలా సెంట్రల్ జైల్లో ఎలా ఉండబోతో�
అహ్మాదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీకి భారీ జలక్ తగిలింది. హార్దిక్ పటేల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట కారణంగా ఆయన ఆ నిర్ణయం త