నల్గొండ : మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్కు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన గుడ్డిమొల్కాపూర్, పులిపలుపుల ఎంపీటీసీలు టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి జగదీశ్రెడ్డి గులాబీ కండువాలు కప్పి పా�
Komatireddy Venkat reddy | కాంగ్రెస్లో చండూరు సభ పెట్టిన చిచ్చు ఇప్పట్లో చల్లారేలా లేదు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా సందర్భంగా కోమటిరెడ్డి బ్రదర్స్పై చేసిన వ్యాఖ్యలకు పీసీసీ అధ్యక్షుడు
హైదరాబాద్ : కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతల తిట్లకు బాధ్యత వహిస్తూ రేవంత్ క్షమా�
కండ్లెదుట జరుగుతున్న అన్యాయాలను ఆయన చూస్తూ ఊరుకోలేదు. ప్రజలకు ధైర్య సాహసాలు నూరిపోసి స్వాతంత్య్ర సంగ్రామానికి సిద్ధం చేశారు. హైదరాబాద్ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి పోరుబావుటాగా నిలిచారు.
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఓ మాఫియాగా మారిపోయిందని దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మాఫియా మాదిరిగా పార్టీని నడుపుతున్నాడు. రేవంత్ రాజకీయాలతో కడుపు మండిపోతోంది. ఏం చేయలేని పరిస్థితి�
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో మరో వికెట్ పడిపోయింది. నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయగా, తాజాగా ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆ జాబితాలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి రాజీన
హైదరాబాద్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్ర�
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని రాష్ట్రపత్నిగా అభివర్ణించడం అత్యంత సిగ్గుచేటు అని బీఎస్పీ అధినేత మాయావతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి చేసిన ఈ వ్యాఖ్
Subramanian Swamy | మనీలాండరింగ్ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. పీఎంఎల్ఏపై సుప్రీంకోర్టు నిర్ణయం ‘కోడి తనంతట తానే ఫ్రై అయ్య�
వనపర్తి : వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ పదవికి నిరంజన్ పాషా రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి సమ
న్యూఢిల్లీ : సామాన్య ప్రజలను ప్రభావితం చేసే ఎల్పీజీ, ధరల పెరుగుదలకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భం�
రచ్చబండ కార్యక్రమంతో కాంగ్రెస్లో విభేదాలు భగ్గుమంటున్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య గ్రూపు తగాదాలు బహిర్గతమయ్యాయి. రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి తండాలో శుక్రవ�
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కాంగ్రెస్లో వర్గపోరు మళ్లీ బయటపడింది. ఈ ఏడాది మే 24వ తేదీన రచ్చబండ కార్యక్రమం సందర్భంగా తన్నుకున్న కాంగ్రెస్ నాయకులు.. మరోసారి పరస్పరం దాడులు చేసుకున్నా