Congress Crisis | రాజస్థాన్ కాంగ్రెస్లో మరోసారి సంక్షోభం నెలకొన్నది. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో అధిష్ఠానం నిలిపేందుకు ప్రయత్నిస్తుండగా.. అదే సమయంలో కొత్త ముఖ్యమంత్రిగ
Congress party: కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి చెందిన అధికార ప్రతినిధులు, పార్టీ కమ్యూనికేషన్ డిపార్టుమెంట్కు చెందిన ఆఫీస్ బేరర్ల నోటికి తాళం వేసింది.
poll campaign expenditure:ఈ ఏడాది అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ సుమారు ౩40 కోట్లు ఖర్చు చేసినట్లు ఎన్నికల సంఘం రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. �
Chiranjeevi | ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రముఖ టాలీవుడ్ నటుడు చిరంజీవిని కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్గా పేర్కొంది. త్వరలో ఆ పార్టీ అధ్యక్షుడి ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ప్
Rahul Gandhi | కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పున్నమాడ లేక్లో నిర్వహించిన స్నేక్ బోట్ రేస్ ఎగ్జిబిషన్లో రాహుల్ గాంధీ
Kerala Vegetable Vendor: రళలోని కాంగ్రెస్ కార్యకర్తలు ఓ కూరగాయల వ్యాపారిపై దాడికి దిగారు. కొల్లాంలో ఆ వ్యాపారి షాపును ధ్వంసం చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర జరుగుతున్�
Khaki Shorts: రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్) కార్యకర్తలు ఖాకీ కలర్ నిక్కర్ వేసుకునే విషయం తెలిసిందే. అయితే ఆ షార్ట్కు మంటలు అంటుకున్నట్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్లో ఓ పోస్టు పెట్టింది. �
మన దేశంలో ప్రజాస్వామ్యం రూపాంతరం చెందిన విధానాన్ని తన కోణంలో రచయిత క్రిస్టోఫ జెఫెలో పుస్తకంలో వివరించారు. తొలి ప్రధాని నెహ్రూ సోషలిస్టు విధానాలను ప్రవచించినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులపై,
హైదరాబాద్ : మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ముకుల్ వాస్నిక్.. పాల్వాయి స్రవంతి పేరును అధికారికంగా ప్ర
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఎవరు ఉంటారని అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం ఇచ్చారు. భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఆయన్ను జర్నలిస్టులు ప్రశ్నలు వేశారు. ఆ సమయంలో ఆయన రియాక్ట్ అవ�