హైదరాబాద్ : మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ముకుల్ వాస్నిక్.. పాల్వాయి స్రవంతి పేరును అధికారికంగా ప్ర
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఎవరు ఉంటారని అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం ఇచ్చారు. భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఆయన్ను జర్నలిస్టులు ప్రశ్నలు వేశారు. ఆ సమయంలో ఆయన రియాక్ట్ అవ�
కన్యాకుమారి: కాంగ్రెస్ పార్టీ బుధవారం నుంచి భారత్ జోడో యాత్ర పేరుతో మెగా ర్యాలీ నిర్వహించనున్నారు. సుమారు 3570 కిలోమీటర్ల దూరం ఈ యాత్ర ఉంటుంది. ఆర్థిక అసమానతలు, సామాజిక వివక్ష, రాజకీయ వికేంద్రీ�
తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు లోక్సభ సభ్యుడు శశిథరూర్కు అన్ని అర్హతలు ఉన్నాయని కేరళ కాంగ్రెస్ చీఫ్ కే సుధాకరన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజ�
న్యూఢిల్లీ: సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో రేసులో ఉన్నాడంటూ ఈ ఉదయం నుంచి ప్రచారం జరుగుతోంది. మలయాళం పత్రిక మాతృభూమికి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ పేరుతో ఒక�
జమ్మూ: ఇటీవల గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ కశ్మీరీ నేతకు ఇప్పుడు స్థానికులు మద్దతు పలుకున్నారు. ఆజాద్ బాటలోనే ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలు పార్టీకి రా�
Congress president Elections | కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటన వెలువడడంతో అందరి దృష్టి జీ-23 నేతలపై పడింది. కాంగ్రెస్ పార్టీలో మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ ఉంటుందా? అనే ప్రశ్న అందరిలోనూ మెదులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్ల క్రితం సోనియా గాంధీకి ఎలాంటి గౌరవం ఇచ్చామో ఇప్పుడూ అంతే మర్యాద ఉం�
బెంగళూరు: రాహుల్గాంధీయే తమ పార్టీకి కాబోయే అధ్యక్షుడని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. రాహుల్గాంధీ పార్టీ అధ్యక్షత బా
న్యూఢిల్లీ: సీనియర్ నేత గులాంనబీ ఆజాద్.. కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పారు. ఆయన ఇవాళ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఆజాద్.. పార్టీకి చెందిన అన్ని పోస్టుల నుంచి త�
‘త్రిష పాలిటిక్స్లో ఎంట్రీ ఇవ్వబోతుంది. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కానుంది. ఇందుకోసం తమిళనాడుకు చెందిన ఓ పెద్ద నాయకుడు ప్రయత్నాలు చేస్తున్నాడు’ అంటూ గత కొద్దిరోజులుగా తమిళనాట జోరుగా ప్రచారం జరిగింద�
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకోనున్నది. దశాబ్దాల తర్వాత తొలిసారిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తిని పార్టీ అధ్యపీఠంపై కూర్చోబెట్టనున్నది. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహు�
నాగారం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాలు, వాటి ఫలాలను చూసిన పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. దీంతో టీఆర్ఎస్లో భారీగా చేరికలు జరుగుత�
Marriguda | నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలు వరుసగా గులాంబీ కండువాలు కప్పుకుంటున్నారు