లక్నో : మా అమ్మ, నేను కొవిడ్ వ్యాక్సిన్ కోసం ఏనాడూ ఎగబడలేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అదే ఒక వేళ రాజవంశీకులైతే.. సాధారణ ప్రజల కంటే ముందే వ్యాక్సిన్ కోసం ఎగబడేవారని కాంగ్రెస్, సమాజ�
మంచిర్యాల : జిల్లాలో అసలే అంతంతమాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిప్పకుర్తి వెంకన్న పార్టీకి, మండల అధ్యక్ష పదవికి రాజీనామా చేశ
లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. నాల్గో దశ ఎన్నికల పోలింగ్ ఈ నెల 23న జరుగనున్నది. 624 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రధానంగా బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్�
న్యూఢిల్లీ : పంజాబ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ భాషపై ఆ పార్టీ ఎంపీ గుర్జీత్ సింగ్ ఔజ్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేండ్ల నుంచి సిద్ధూ ప్రజలకు దూరంగా ఉన్నారన్నారు. అంతేకాకు�
హైదరాబాద్ : ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి కాంగ్రెస్కు షాక్ ఇవ్వబోతున్నారా ? పరిస్థితులు చూస్తుంటే కాంగ్రెస్ను వీడాలనే సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు త�
హైదరాబాద్ : టీ పీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీపై అసోం సీఎం అనైతికంగా మాట్లాడితే తమ నాయకుడు కేసీఆర్ ఖండించారు అని కేటీఆర్ పేర్కొన్నారు. రా�
చండీగఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార కాంగ్రెస్కు షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశ్వనీకుమార్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి �
ఏది అడిగినా పదేపదే అవమానాలే ఎనిమిదేండ్లలో పైసా ఇవ్వని కేంద్రం విభజన సమస్యలపై 17న చర్చలు 9 అంశాలతో మొదట ఎజెండా ప్రకటన గంటలలోనే కీలకాంశాల తొలగింపు సమస్యలు పరిష్కారం కావొద్దన్నదే కేంద్రం వైఖరా? బీజేపీ ప్రభు�
భద్రాచలం, ఫిబ్రవరి 10: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణ బంద్ ప్రశాంతంగా ముగిసింది. భద్రాచలం మండలంలోని ఐదు పంచాయతీలను కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా ఏపీలో విలీనం చేసిందని, వాటిని తిరిగి తెలంగా�
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీని ఏకిపారేశారు. ఆ పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు. ఏయే అంశాలపై పోరాటం చేయాలన్న జ్ఞానం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదని మోదీ విమర్శించారు. క
న్యూఢిల్లీ: : వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ విషయంలో తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం తీవ్రమవుతున్నది. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని రాష్ట్రప్రభుత్వం రూపొందించిన బిల్లును
TRS Party | టీఆర్ఎస్ సర్కారు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో వేములపల్లి మండలంలోని ఆమనగల్ల�