TRS Party | టీఆర్ఎస్ సర్కారు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో వేములపల్లి మండలంలోని ఆమనగల్ల�
మహేశ్వరం : టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం అమీర్పేట్ గ్ర�
ఉస్మానియా యూనివర్సిటీ : కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభించిన డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్లో భాగంగా నిర్వహించిన సికింద్రాబాద్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఘర్షణ చోటు చేసుకు�
Punjab CM: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీఇవాళ శ్రీ చామ్కౌర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ ముఖ్య అనుచరులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి వ�
Jasbir Singh Khangura: అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొన్ని రోజుల ముందు పంజాబ్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పోలింగ్కు కేవలం 20 రోజుల సమయం మాత్రమే మిగిలివున్న వేళ
Congress Strategy Meet: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ స్ట్రాటెజీ గ్రూప్ సమావేశమైంది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ మాజీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ కిశోర్ ఉపాధ్యాయ ఇవాళ బీజేపీ పార్టీలో చేరారు. ఆ రాష్ట్రంలో ఫిబ్రవరి 14వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి ప్రహ్లా�
ఆజాద్కు పద్మవిభూషణ్పై రెండుగా విడిపోయిన కాంగ్రెస్ న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్కు కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించడంపై ఇప్పుడు ఆ కురువృద్ధ పార్టీలో రెండు రకాల స్పందనలు కనిపిస్తున్నాయి. �
విపక్ష ఫ్రంట్తో సాధ్యమే కొత్త జాతీయ పార్టీ అవసరం లేదు ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ న్యూఢిల్లీ, జనవరి 24: బీజేపీని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఓడించడం సాధ్యమేనని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ క
ముంబై: వై ఐ కిల్డ్ గాంధీ సినిమాను బ్యాన్ చేయాలని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రాష్ట్రంతో పాటు ఓటీటీ ఫార్మాట్లో ఆ సినిమా రిలీజ్ కాకుండా అడ్డకోవాలని ఆ పార్ట�
Congress Campaigners: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగనుండగా.. తొలిదశ ఎన్నికల్లో పోటీపడబోయే అభ్యర్థ�
లక్నో, జనవరి 23: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీచేస్తున్నప్పటికీ, ఎన్నికల అనంతరం అవసరమైతే రాష్ట్రంలో బీజేపీకి ప్రధాన పోటీదారుగా ఉన్న సమాజ్వాదీతో పొత్తుకు సిద్ధంగానే ఉన�