వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి కలిసివచ్చే ప్రతిపక్షాలన్నింటితో కూటమిగా ఏర్పడి పోరాడాల్సిందేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్నది. ఒక్కొక్కరుగా ఆ పార్టీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. రెండ్రోజుల క్రితం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సమక్ష�
MLC Kavitha | ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ అహంకారాన్ని వీడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. గురువారం జాతీయ మీడియా సంస్థకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల ఐక�
Pawan Khera Arrested: ఢిల్లీ ఎయిర్పోర్టులో కాంగ్రెస్ నేత పవన్ ఖేరాను అరెస్టు చేశారు. ఆయన్ను విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. విమానాశ్రయంలోనే కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు.
CR Kesavan: భారత దేశ తొలి గవర్నర్ జనరల్ రాజగోపాలచారి మునిమనవడు సీఆర్ కేశవన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన లేఖను పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు ట్వీట్ చేశారు. పార్టీల�
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వ్యవసాయం పండుగలా మారింది.. నిరంతర విద్యుత్, సాగునీరు, పంట పెట్టుబడి సాయంతో నేను రైతును అని చెప్పుకొనే రీతిలో జీవన చిత్రం మారింది.. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనతే
Talasani Srinivas Yadav | కాంగ్రెస్తో పొత్తనే మాటే ఉండదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించార
IT raid at BBC offices: బీబీసీ ఆఫీసులపై ఐటీ దాడుల్ని అప్రకటిత ఎమర్జెన్సీగా ప్రకటించింది కాంగ్రెస్. ఇవాళ ఢిల్లీ, ముంబైల్లో ఉన్న బీబీసీ ఆఫీసులపై ఐటీశాఖ సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు ప్రజాస్పందన లేకపోవడంతో.. ప్రచారం కోసం ప్రగతి భవన్ మీద నక్సలైట్లు గ్రెనేడ్లు వేయాలని చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఎర్రబెల్�
ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ను ప్రత్యర్థి పార్టీలు, నాయకులు ఎవరూ పల్లెత్తు మాట కూడా అనటం లేదు. సడన్గా ఈ మార్పునకు కారణం ఏమిటి? భారత్ జోడో యాత్రతో ఆ పార్టీ ఏమైనా పునీతమైపోయిందా? అనుకుంటే పొరపాటే. ‘కాగల కార్యా�
Mallikharjun Kharge | దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రధాన సమస్యలని, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తాము ఆ అంశాలనే ప్రధానంగా లేవనెత్తుతామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలతో దేశం ఆర్థ
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర ముగిసింది. సోమవారం ఉదయం జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో నిర్వహించనున్న సభతో 4 వేల కిలోమీటర్లకుపైగా సాగిన
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వట్టి వసంత్కుమార్ ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్తో దేశ రాజకీయాల్లో మార్పు తథ్యమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. ఆదివారం మణుగూరు మున్సిపాలిటీలోని శేషగిరి
కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలంలోని మర్రిగూడెం గ్రామానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సీనియర్, యువ నాయకులు పట్టణంలోని క్యాంపు క