గత ప్రభుత్వాల పాలనలో కాంట్రాక్టు అధ్యాపకులు చాలీచాలని వేతనాలతో అవస్థలు పడ్డారు. వేతనాలు పెంచాలని, రెగ్యులరైజ్ చేయాలని నాటి నాయకులను వేడుకున్నా పట్టించుకోలేదు. స్వరాష్ట్రంలో వారి కష్టాలు దూరమయ్యాయి. గ
కాంగ్రెస్ పార్టీపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) ఫైరయ్యారు. అధికారం కోసమే కాంగ్రెస్ (Congress) వాళ్లు దురాలోచన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణ (Telangana) అ�
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్లో చేరడాన్ని ఖమ్మం కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన అవసరం పార్టీకి ఏమాత్రం లేదని, ఆయన మాకొద్దని స్పష్టం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలు బంద్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. పిచ్చివేషాలు కట్టిపెట్టాలని హెచ్చరించారు. వారిద్దరి మధ్య జరుగుతున్న
Minister Jagadish Reddy | ఉద్యోగల భర్తీపై తాము చర్చకు సిద్ధమేనని, ఇందుకు కాంగ్రెస్, బీజేపీ సిద్ధమేనా? అని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం జడ్పీ చైర్పర్సన్ దీపిక
Minister Jagadish Reddy | Minister Jagadish Reddy | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీ టీమ్గా పని చేస్తుందని రాష్ట్ర విద్యుత్ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ వారసుడుగా రాహుల్ గాంధ�
Mallikarjun Kharge | దేశంలో పాల ధరలు పెరగడానికి బీజేపీ దుష్పరిపాలనే కారణమని కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి దేశంగా ఉన్న భారత్.. బీజేపీ అస్తవ్�
అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తూ సీఎం కేసీఆర్ జనరంజక పాలన సాగిస్తున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు(ఎం) మండలం కూరెళ్లలో నిర్వహించిన బీఆర్ఎ
Minister Jagadish Reddy | దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు అంతర్ధానమైనట్లేనని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి తొలగిస్తే ఆ పార్టీకి సోయి లేకుండా �
ప్రధాని మోదీ (PM Modi) పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి (Congress Party) చెందిన ఓ మహిళా నేతను పోలీసులు 10 గంటలపాటు నిర్భందించారు. శనివారం ప్రధాని మోదీ మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) భోపాల్లో (Bhopal) పర్యటించారు.
Minister KTR | కాంగ్రెస్, బీజేపీ నేతలకు నియ్యతి ఉంటే బీఆర్ఎస్కే ఓటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం�
Minister Jagadish Reddy | మోటర్లకు మీటర్లు పెట్టాలని మోదీ సర్కారు తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకడ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కేంద్రం మాట విననందుకు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సి�
కర్ణాటక అసెంబ్లీకి (Karnataka Assembly Elections)త్వరలో ఎన్నికలు జరుగునున్నాయి. ఇంకా నోటిఫికేషన్ వెలువడనప్పటికీ రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. ఈ క్రమంలో కాంగ్రెస�