Karnataka Elections | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడైంది. చల్లకెరె నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘుమూర్తి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అనిల్ కుమార్పై 16,127 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
Sachin Pilot | కర్ణాటకలో బీజేపీని గద్దె దించడానికి తమ పార్టీ ఇచ్చిన ఓ నినాదం బాగా పనిచేసిందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాజస్థాన్ ఎమ్మెల్యే సచిన్ పైలట్ అన్నారు.
Congress MLAs: తమ ఎమ్మెల్యేలను రక్షించుకునే పనిలో కర్నాటక కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికైన ఎమ్మెల్యేలను తమిళనాడుకు షిప్ట్ చేయాలన్న యోచనలో కాంగ్రెస్ వర్గాలు ఉన్నట్లు ఊహాగానాలు �
EVMs: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో వాడిన ఈవీఎంలపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఆ ఈవీఎంలను ఆఫ్రికాలో వాడలేదని చెప్పింది. ఈసీఐఎల్ తయారు చేసిన కొత్త ఈవీఎంలను కర్నాటక ఎన్నికల్లో వాడినట్లు ఈసీ
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కీలక నేత, మాజీ మంత్రి జయంత్ పాటిల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీసింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (�
రాజస్థాన్లో అధికార కాంగ్రెస్ పార్టీ అసమ్మతి నేత సచిన్ పైలట్ అవినీతికి వ్యతిరేకంగా గురువారం జన సంఘర్ష్ పాదయాత్రను ప్రారంభించారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోబోతున్న అశోక్ గెహ్లాట్�
MLC Kavitha | హైదరాబాద్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. కర్ణాటక ప్రజలారా..! ఈ ఎన్నికల్లో ద్వేషాన్ని తిరస్కరించండి..! అభివృద్ధికి ఓటేయండి అని ఆమ
Congress Party | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్తగా చెప్పేందుకు, చేసేందుకు ఏమీ లేకపోవటంతో. రా ష్ట్రంలో విద్యార్థులు, యువతకు ప్రభుత్వం ఇ ప్పటికే అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను డిక్లరేషన్లో పొందుపరిచి అభాసు�
KTR | హైదరాబాద్ : రాజకీయ నిరుద్యోగులు యువతను రెచ్చగొడుతున్నారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పొలిటికల్ టూరిస్టులకు తెలంగాణ స్వాగతం పలుకుతుంది
రాష్ట్రంలో సచ్చిన పార్టీ కాంగ్రెస్, తలా తోక లేకుండా మాట్లాడేది బ్రోకర్ పార్టీ బీజేపీ నేతలవని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్ శివనగర్లో బుధవా�
Errabelli Dayaker Rao | ఖిలావరంగల్ : రాష్ట్రంలో సచ్చిన పార్టీ కాంగ్రెస్, తలా తోక లేకుండా మాట్లాడే బ్రోకర్ పార్టీ బీజేపీ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. గ్రేటర్ వరంగల్ 35వ �
గత ప్రభుత్వాల పాలనలో కాంట్రాక్టు అధ్యాపకులు చాలీచాలని వేతనాలతో అవస్థలు పడ్డారు. వేతనాలు పెంచాలని, రెగ్యులరైజ్ చేయాలని నాటి నాయకులను వేడుకున్నా పట్టించుకోలేదు. స్వరాష్ట్రంలో వారి కష్టాలు దూరమయ్యాయి. గ