‘గో బ్యాక్ ఎ మ్మెల్యే.. ఎమ్మెల్యే డౌన్ డౌన్' అంటూ సొంత పార్టీ నాయకుల నుంచి చేవెళ్ల ఎ మ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ తగిలింది. పదేండ్లు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన నాయకులను పక్కన పెట్టి.. తనకు ఇష్టమ�
కాంగ్రెస్ పార్టీ కర్షకులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని ఎక్సై జ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రుణమాఫీ విడుదల సందర్భంగా మం డలంలోని రామాపురం �
ప్రజాస్వామ్యంలో ప్రాథమికమైనది ఓటు హక్కు. ఓ ఓటరు తన పాలకుడిగా ఎవరిని ఎంచుకోవాలన్నది కేవలం అతడి అభీష్టం. అంతటి స్వేచ్ఛను కల్పించిన గొప్పదనం మన రాజ్యాంగానిది.
రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల కుదింపు యోచనలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆసిఫాబాద్ జిల్లా జోలికొస్తే ఊరుకునేది లేదని, కుమ్రం భీం స్ఫూర్తితో ఉద్యమిస్తామని ఎమ్మెల్యే కోవ లక్ష్మి స్పష్టం చేశారు. శుక్రవారం జి�
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని పరిగి ఎంపీపీ కరణం అరవిందరావు, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, మార్కెట్ �
‘ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సీఎం రేవంత్రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తలేడు. అదే.. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారిని మాత్రం వెంటనే కలుస్తున్నడు. ఆయన తీరుతో కాంగ్రెస్ కార్యకర్తలు బాధపడుతున్నరు’ �
పార్టీలో చేరికల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు గేట్లు ఎత్తడం కాదు, ముందు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ గేట్లు ఎత్తి సాగు నీరు ఇచ్చి నల్లగొండ జిల్లా రైతాంగాన్ని ఆదుకుంటే బాగుంటుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎ�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్రెడ్డిని పోలీసులు తెల్లవారుజామున అరెస్టు చేయడంపై హరీశ్రావు తీవ్రంగా ఖండించారు.
ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలం పెరుగుతోంది. వివిధ పార్టీల నుంచి నేతలు, కార్యకర్తల చేరికల జోరు కొనసాగుతోంది. వందల సంఖ్యలో యువకులు, మహిళలు, సబ్బండ వర్గాల చేరికలతో బీఆర్ఎస్కు నూతన ఉత్సాహాన్న
కాంగ్రెస్ పార్టీ నాయకులకే టికెట్లను కేటాయించాలంటూ ఆదివారం గాంధీభవన్ ఎదుట నర్సాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు.
రైతుబంధు సాయం నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రెండోరోజూ రోడ్డెక్కి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆందోళనలు చేశ
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇస్తున్న మోసపూర్తి హామీలను నమ్మొద్దని, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ సూచించారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరచేతిలో స్వర్గం చూపిస్తూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని, వారిని నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సూచించారు.