సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్రెడ్డిని పోలీసులు తెల్లవారుజామున అరెస్టు చేయడంపై హరీశ్రావు తీవ్రంగా ఖండించారు.
ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలం పెరుగుతోంది. వివిధ పార్టీల నుంచి నేతలు, కార్యకర్తల చేరికల జోరు కొనసాగుతోంది. వందల సంఖ్యలో యువకులు, మహిళలు, సబ్బండ వర్గాల చేరికలతో బీఆర్ఎస్కు నూతన ఉత్సాహాన్న
కాంగ్రెస్ పార్టీ నాయకులకే టికెట్లను కేటాయించాలంటూ ఆదివారం గాంధీభవన్ ఎదుట నర్సాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు.
రైతుబంధు సాయం నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రెండోరోజూ రోడ్డెక్కి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆందోళనలు చేశ
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇస్తున్న మోసపూర్తి హామీలను నమ్మొద్దని, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ సూచించారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరచేతిలో స్వర్గం చూపిస్తూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని, వారిని నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సూచించారు.
ప్రజల ఉత్సాహాన్ని చూస్త్తుంటే వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనమే కొనసాగుతుందని మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లోని మహేందర్రెడ్డి నివాసంలో మంత్రి, ఎమ్మెల్యే ప
రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మాజీ ఎంపీపీ జక్క అశోక్ ఆధ్వర్యంలో లింగగిర�
అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ నేతలు.. దమ్ముంటే ఇతర అన్ని పథకాలను కూడా రద్దు చేస్తామని చెప్పాలని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు.