కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే తమ అసంతృప్తిని వెల్లగక్కారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లోని సమ�
రాష్ట్రంలో సుస్థిర పాలన పోయి రాక్షస పాలన వచ్చిందని, కాంగ్రెస్ 50 ఏండ్లలో చేయని అభివృద్ధిని కేసీఆర్ పదేండ్లలో చేసి చూపించారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. చేర్యాలలోని ఓ ఫంక్షన్ హాలులో శుక
జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి భీమ్గల్ పర్యటనలో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సునీల్రెడ్డి పోద్బలంతోనే దాడులు జరిగాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ ప�
ధూళిమిట్ట మండలంలోని తోర్నాలలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు తుషాలపురం బాలయ్య కాంగ్రెస్కు రాజీనామా చేసి పదిమంది కార్యకర్తలతో కలిసి బుధవారం ఎమ్మెల్యే ప
ప్రభుత్వంలో కొందరు మంత్రుల రాజ్యమే నడుస్తున్నదని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విమర్శలు గుప్పించారు. పక్క జిల్లాలకు కూడా హెలికాప్టర్పై వెళ్తున్నారని మండిపడ్డారు. సోమవారం మీడియా ప్రతినిధులతో చి
Congress Party | నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీలో జూనియర్ వర్సెస్ సీనియర్ లుకలుకలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నర్సాపూర్ మండల పరిధిలోని చిన్నచింతకుంట గ్రామానికి చెందిన జి మధు గౌడ్ ను నూతనంగా కాంగ్రెస్లోకి వచ్చిన కార�
పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ అయిన విషయం పేపర్లతో పాటు టీవీల్లో రావడం వల్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వ వైఫల్యాన్ని ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడ
నగరంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు భూకబ్జాలకు తెగబడుతున్నారు. సిటీలో ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా ఆక్రమించేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారం అండ చూసుకుని ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో బర�
కాంగ్రెస్లో గ్రూపు తగాదాలు పరాకాష్టకు చేరి ఎమ్మెల్యే ఎదుట బలప్రదర్శనకు వేదికగా మారిన ఘటన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలోని వానకొండయ్య లక్ష్మీనర్సింహస్వామి జాతరలో వెలుగు చూసింది.
అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ముసలం నెలకొన్నది. అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం తీవ్రంగా శ్రమించిన నాయకులు, శ్రేణులకు గెలిచిన తర్వాత పార్టీ లో గుర్తింపు లేకుండా పోయిందని పార�
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను కాదని.. మా మునూరు ఎయిర్పోర్ట్ క్రెడిట్ కోసం అధికార బీజేపీ, కాంగ్రెస్ పా ర్టీల నాయకులు పోటీపడ్డారు. ఈ ఘటన తమదంటే తమదేనంటూ వారి నాయకుల చిత్రపటాలకు క్షీరాభిషేకాలు, పుష్పాభిషేక�
ఈసారైనా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ సాఫీగా సాగి తమ ప్లాట్లను ప్రభుత్వం క్రమబద్ధీకరించాలని పలువురు ప్లాట్ల యజమానులు కోరుతున్నారు. గతంలో ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం జిల్లాలో పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్న
అధికార కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయిన మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు తిరిగి బీఆర్ఎస్లో చేరుతున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చె�
అర్హులైన కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధిహామీ పథకం మహిళా కూలీలు చండ్రుగొండ మండల పరిషత్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.