రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని బేగరికంచ సమీపంలో ఏర్పాటుచేస్తున్న ఫోర్త్సిటీ రోడ్డుకు భూములు ఇచ్చేది లేదని రైతులు తెగేసి చెప్పారు. దీంతో రైతులతో కాంగ్రెస్ పార్టీ నాయకులు గొడవకు దిగారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై రైతులు, బీఆర్ ఎస్ శ్రేణులు కదం తొక్కారు. ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తాడ్వాయి నుంచి కామారెడ్డి కలెక్టరేట్ వరకు రైత�
ఢిల్లీ పర్యటన సందర్భంగా క్యాబినెట్ విస్తరణపై పార్టీ పెద్దలతో ఎటువంటి చర్చ జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం మీడియా ప్రతినిధులతో చిట్చాట
కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ర్టాన్ని పదేండ్లు సస్యశ్యామలంగా కేసీఆర్ మార్చి శ్రీరామరక్షగా ఉన్నారని, ఏడాది పాలనలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్నదని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్�
ఖమ్మం జిల్లాలో అసలు కాంగ్రెస్, వలస కాంగ్రెస్ బ్యాచ్ల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందని, వీరి గొడవలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి మూలనపడిందని పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆందోళన చెందుతున�
కాంతారావు హఠావో.. కాంగ్రెస్ బచావో అంటూ జుక్కల్ నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు గురువారం హైదరాబాద్లోని గాంధీభవన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఎనిమిది మండలాలకు చెందిన నేతలు, కార్యకర్తలు హైదరాబాద్కు �
పచ్చటి పొలాలు, పక్కనే తుంగభద్ర నదీతీరాన ప్రశాంతమైన వాతావరణం లో 12 గ్రామాల ప్రజలు వ్యవసాయం చేసుకుంటూ జీవ నం సాగిస్తున్నారు. అయితే ఆ గ్రామాల ప్రజలు, రైతుల కు ఇథనాల్ కంపెనీ ఏర్పాటవుతుందన్న పిడుగులాంటి వార్త
అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, గద్దెనెక్కిన తర్వాత అన్నివర్గాలను మోసం చేసిందని, కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం నర్
ప్రజాక్షేత్రంలో ఉన్న నాయకులు అవినీతి, బంధుప్రీతి, వివాదాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందిస్తారనే భావన నాయకుల వ్యవహారశైలిపై ఆధారపడి ఉంటుంది. కానీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో �
గజ్వేల్లో కాం గ్రెస్ పార్టీ నాయకులు చిల్లర రాజకీయా లు మానుకోవాలని, కేసీఆర్ గురించి మాట్లాడే నైతికహక్కు ఆ పార్టీ నాయకులకు లేదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి విమర్�
కాంగ్రెస్లో అసమ్మతి రాగాలుఊపందుకుంటున్నాయి. పదవుల పందేరంలో బాల్కొండ నియోజకవర్గానికే ప్రాధాన్యమివ్వడంపై అధికార పార్టీలో నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. ఒకే ఒరలో నాలుగు కత్తులను దూర్చిన అధిష్టానంపై �
స్పీకర్ ప్రసాద్కుమార్-చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మధ్య కోల్డ్వార్ మొదలైంది. స్పీకర్కు తెలియకుండా యాదయ్య వికారాబాద్ నియోజకవర్గంలో రాజకీయం చేయడం అంతర్గత కుమ్ములాటకు దారి తీసింది.
రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణపై కొన్నాళ్లుగా స్తబ్దత నెలకొన్నది. మంత్రివర్గ కూర్పుపై రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. మంత్రి వర్గంలో ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటి వరకు ప్రాతినిథ్యం లేకపోవడంతో త్వరలో చేపట్టన