అభ్యర్థిని నిర్ణయించడంలో కాంగ్రెస్ స్థానిక నాయకుల నిర్వాకం బెడిసికొట్టింది. ధర్మచిట్టీతో నిర్ణయించడంతో వ్యతిరేకంగా వచ్చిన అభ్యర్థి దవాఖాన పాలైన ఘటన చోటుచేసుకున్నది.
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీఆర్ఎస్ సానుభూతిపరులపై అధికార కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు తెగబడింది. కొల్లాపూర్ మండలం ఎల్లూరులో దళిత వర్గానికి చెందిన బీఆర్ఎస్ సా
పెద్దకొత్తపల్లి మండలం తీర్నాంపల్లి గ్రామానికి చెందిన 30మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు సోమవారం మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి బీరం గులాబీ కండువాలు క
‘సారూ.. మా ఊర్లో యాసంగి వరి పంట బోనస్ ఇప్పటికీ చాలా మందికి రాలేదు.. ఇప్పుడు మళ్లీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారు.. మళ్లీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయిస్తే మా పరిస్థితి ఏమిటి’? అంటూ ఎ�
ఉప ఎన్నిక తేదీ దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలు మొదలు పెట్టారు. ప్రార్థనాలయాలలో ప్రచారానికి వీలులేకున్నా రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. బోరబండలో క�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతల ఎత్తుగడలు, అధికార దుర్వినియోగాలను ఎప్పటికప్పుడు గుర్తించి తమకు తెలియజేయాలని మజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. రహ్మత్నగర్ డివిజన్�
అధికారం అండతో ఆ పార్టీ నేతలు అడ్డూఅదుపు లేకుండా వ్యవహరిస్తున్న తీరు నగరవాసులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నది. ఇటీవల కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ సందర్భంగా తీసిన భారీ ర్యాలీతో జూబ్లీహ�
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి చేరికలు ఉపందుకున్నాయి. కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నుంచి కూడా పెద్ద సంఖ్యలో నాయకులు గులాబీ గూటికి చేరుతున్నారు.
తిమ్మాజిపేట మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి నుంచి కొందరు నాయకులు బీఆర్ఎస్లో చేరగా, తాజాగా భారీగా స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నుంచి గులాబీ గూటి
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీఎం రేవంత్రెడ్డి ఆరు గ్యారెంటీలతోపాటు 420 హామీలు ఇచ్చి వాటికి అమలు చేయక ప్రజలకు అనేక విధాలుగా బాకీ పడ్డారని, ఈ బాకీలపై ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ �
సిద్దిపేట జిల్లా కొండపాక మాజీ ఎంపీపీ అనంతుల పద్మానరేందర్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. కోడెల ఐలయ్య, రాంపల్లి మల్లేశంతో సహా మరో 100మందితో కలిసి ఆయన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు, బీఆర్ఎస్ గజ�
పాత అలైన్మెంట్నే కొనసాగించాలని.. కొంతమంది భూస్వాములు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుకూలంగా మార్చిన అలైన్మెంట్ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మాడ్గుల, తలకొండపల్లి, ఆమనగల్లు మండలాలకు చె�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ను గతేడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ‘ముఖ్య’నేత బంధువులతో పాటు పలువురు అధికార పార్టీ నేతల భూములను తప్పించేందుకు అష్ట వంకరలు
కరీంనగర్ కాంగ్రెస్లో పార్టీ నాయకుల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఓవైపు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో అంతర్గత పోరు సాగుతూనే ఉండగా, తాజాగా గ్రూపు తగాదాలు రోడ్డుక్కెక్కుతున్నాయి.
మండలంలోని మెనూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో మండల కేంద్రంతోపాటు అంతాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం బీఆర్ఎస్లో పార్టీలో చేరారు. వారికి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మ