Nadargul Lands | నాదర్గుల్ రైతులు కదంతొక్కారు. దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న భూములకు దూరమై భూపోరాటానికి దిగిన రైతు కుటుంబాలు.. శుక్రవారం మరోసారి తమ భూముల వద్దకు వెళ్లి ప్రైవేట్సైన్యంపై విరుచుకుపడ్డారు.
మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రభుత్వ అధికారులు స్థానిక సర్పంచుల ప్రమేయం లేకుండాలనే ఇందిరమ్మ ఇండ్లు, కల్యాణలక్ష్మి చెక్కులు, రంజాన్ కిట్టు వంటి ప్రభుత్వ పథకాలను ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులు, కాంగ్రెస్ ప
బుడిగ జంగాల సామాజిక వర్గం అంటేనే దేశ దిమ్మరులు. బుక్కెడు బువ్వ కోసం దేశమంతా తిరుగుతూ సంచార జీవనం సాగిస్తుంటారు. చినిగిన పాత బస్తా భుజానికి వేసుకొని, పాత సామాన్లు సేకరించి అమ్మగా వచ్చిన దాంట్లో కలో గంజో తా
అధికారపార్టీ నేతలు ఉహించని విధంగా మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు తీర్పునిచ్చారు. కీలక నేతలుగా చలామణి అవుతున్న పలువురు నేతలు స్థానికంగా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేక చతికిలపడ్డారు.
మున్సిపల్ ఎన్నికల వేళ మెదక్నియోజకవర్గంలోని రామాయంపేటలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత చౌదరి సుప్రభాతరావు ఆపార్టీకి గుడ్బై చెప్పి బీఆర్ఎస్లో చేరారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి వారికి ఓట్లు వేసి మళ్లీ మోసపోవద్దని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కోరారు. ఆదివారం ఆయన పట్టణంలోని 6వ వార్డులో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పర్యటించ�
వరంగల్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న కొందరు పోలీసు అధికారులు పోస్టింగ్లు ఇప్పించిన అధికార పార్టీ నేతలకు తలొగ్గి ఆర్డర్ తప్పి పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి కుమారుడి అక్రమ ఇసు
కాంగ్రెస్ ప్రభుత్వంలో రంగారెడ్డిజిల్లా ఉనికికే ప్రమాదం ఏర్పడింది. హైదరాబాద్ శివారుల్లో విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ.. జీడీఏ పెంపొందించుకోవడంలో దేశంలోనే జిల్లా
Harish Rao | అధికారాన్ని, పోలీసులను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికలకు తెలంగాణ ప్రజలు ఓటుతోనే గట్టి గుణపాఠం చెప్పారు. డబ్బు సంచులతో ప్రలోభపెట్టాలని చూసినా, బెదిరింపులకు పాల్పడినా ప్రజలు �
అభ్యర్థిని నిర్ణయించడంలో కాంగ్రెస్ స్థానిక నాయకుల నిర్వాకం బెడిసికొట్టింది. ధర్మచిట్టీతో నిర్ణయించడంతో వ్యతిరేకంగా వచ్చిన అభ్యర్థి దవాఖాన పాలైన ఘటన చోటుచేసుకున్నది.
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీఆర్ఎస్ సానుభూతిపరులపై అధికార కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు తెగబడింది. కొల్లాపూర్ మండలం ఎల్లూరులో దళిత వర్గానికి చెందిన బీఆర్ఎస్ సా
పెద్దకొత్తపల్లి మండలం తీర్నాంపల్లి గ్రామానికి చెందిన 30మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు సోమవారం మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి బీరం గులాబీ కండువాలు క
‘సారూ.. మా ఊర్లో యాసంగి వరి పంట బోనస్ ఇప్పటికీ చాలా మందికి రాలేదు.. ఇప్పుడు మళ్లీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారు.. మళ్లీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయిస్తే మా పరిస్థితి ఏమిటి’? అంటూ ఎ�