కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ రాజకీయ స్వార్థం కోసం విజ్ఞత కోల్పోయి మాట్లాడొద్దని, ఆంధ్రా ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే సహించేది లేదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నది. మంత్రివర్గంలో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికీ అమాత్యయోగం కలుగలేదు. తర్వాత మంత్రి వర్గ విస్తరణ రేపు మాపు ఉంటుందంటూ ఏడాదికాలంగా వినిపిస్తున్న�
మంచిర్యాల జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలపై రోజురోజుకూ అసమ్మతి పెరుగుతున్నది. గెలిచి ఏడాది పూర్తి కావస్తున్నా.. ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంపై ప్రజలతో పాటు అధికార పార్టీలోని సొంత లీడర్లలోనే అసంతృప్తి
మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు.. వాటిని నెరవేర్చకపోవడమే గాక ఏడాది పాలనపై విజయోత్సవాలు జరుపడం ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారింది. ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు అంటూ ఊదరగొట్టి ర�
బీజేపీపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. తన ప్రభుత్వాన్ని గద్దె దించడానికి బీజేపీ ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఇస్తామని ప్రలోభ పెట్టిందని ఆరోపించారు.
అలవికాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్.. అమలు చేయలేక పది నెలలు గడిచింది. అడపాదడపా ప్రవేశపెట్టిన పథకాలే అనేక కొర్రీలతో అసంపూర్ణంగా మారగా.. ఇందిరమ్మ ఇండ్ల పేరిట మరో కొత్త మోసానికి
తెరలేపింది. ని
Konda Surekha | మంత్రి కొండా సురేఖ(Konda Surekha) వ్యవహార శైలి వరంగల్(Warangal) కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. మంత్రి ఒంటెద్దు పోకడలతో జిల్లాలోని ఎమ్మెల్యేలు(Congress MLAs) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తెలంగాణ పూర్తిస్థాయి శాసనసభ సమావేశాలు వ్యక్తిగత దూషణలు, దారిమళ్లింపు రాజకీయాలకు వేదికయ్యాయనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
Cross-Voting | మహారాష్ట్రలో శుక్రవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీకి భంగపాటు ఎదురైంది. క్రాస్ ఓటింగ్ ద్వారా అదనంగా ఎమ్మెల్సీ స్థానం పొందవచ్చని భావించింది. అయితే అధికార మహాయుతి
Congress MLAs | ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (DPCC) అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ రాజీనామా చేసి ఆ పార్టీకి షాకిచ్చారు. ఇప్పుడు ఢిల్లీ కాంగ్రెస్క�
కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యే బీజేపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వేర్వేరు కేసుల్లో ఇద్దరికీ నోటీసులు ఇచ్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడ�