Congress MLAs: తమ ఎమ్మెల్యేలను రక్షించుకునే పనిలో కర్నాటక కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికైన ఎమ్మెల్యేలను తమిళనాడుకు షిప్ట్ చేయాలన్న యోచనలో కాంగ్రెస్ వర్గాలు ఉన్నట్లు ఊహాగానాలు �
కర్ణాటకలో శుక్రవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేడు తన చివరి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సమావేశాల �
IT raids @ Jarkhand | జార్ఖండ్ సహా పలు ప్రాంతాల్లో జరిపిన ఐటీ దాడుల్లో రూ.2 కోట్ల నగదు పట్టుబడింది. దాదాపు రూ.100 కోట్ల విలువ చేసే డాక్యుమెంట్లు బయటపడ్డాయి. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇండ్లలో కూడా సోదాలు జరిగినట్లు సమ
కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీకి తొత్తులా వ్యవహరిస్తున్నాయన్న విపక్షాల ఆరోపణలు నిరూపించే దృశ్యం ఇది. జార్ఖండ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇండ్లలో సోదాలు చేపట్టిన ఐటీ అధికారులు.. బీజేపీకి సంబంధించిన వాహ�
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో రాత్రంతా నిరసన చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ఏదో ఒక రోజు ఢిల్లీలోని ఎర్ర కోట వద్ద కాషాయ జెండా ఎగురుతుందన్న రాష్ట్ర మంత్రి కేఎస్ ఈశ్వరప్ప వ్యాఖ్యలపై వారు మండ�
మేఘాలయాలో కాంగ్రెస్కు షాక్ తగిలింది. ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా మేఘాలయ డెమోక్రెటిక్ అలయన్స్లో చేరుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సీఎం కోన్రాడ్ సంగ్మాకు ఓ లేఖ రాశార
ఇంఫాల్ : వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు మణిపూర్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యే కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాజ్కుమార్ ఇమో సింగ్, యాంతోంగ్ హుకిప్ సోమవా