Bihar MLAs | కేంద్రంలో నరేంద్రమోదీ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన INDIA కూటమికి లోక్సభ ఎన్నికల ముందు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఆ కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు అధికార బీజే
రాజ్యసభ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కర్ణాటకలో అధికార కాంగ్రెస్ రిసార్ట్ రాజకీయాలకు తెరలేపింది. క్రాస్ ఓటింగ్ భయంతో పార్టీ ఎమ్మెల్యేలందరినీ సోమవారం ఒక హోటల్కు తరలించింది.
Jarkhand | జార్ఖండ్ నూతన సీఎం చంపాయ్ సోరెన్కు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. మంత్రి పదవులపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ముసలం పుట్టింది. ప్రస్తుతం క్యాబినెట్ బెర్తులు దక్కించుకున్న నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల�
ఇటీవల మాజీ మంత్రి మిలింద్ దేవ్రా కాంగ్రెస్ను వీడి శివసేన(షిండే వర్గం)లో చేరారు. అదే బాటలో మహారాష్ట్ర కాంగ్రెస్ కీలక నేతలు త్వరలో పార్టీని వీడనున్నారు.
వ్యవస్థాపక దినోత్సవాలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్కు ఝలక్ తగిలింది. ఆ పార్టీ నేత, సావనేర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సునీల్ కేదార్ శాసన సభ్యత్వం రద్దయింది
Telangana | తెలంగాణ అసెంబ్లీకి తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 82 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఏడీఆర్ వెల్లడించింది. సీరియస్ క్రిమినల్ కేసులు 59 మంది ఎమ్మెల్యేలపై ఉన్నట్లు తెలిపింది. ఈ వ
Gaddam Vivek | తెలంగాణ అసెంబ్లీకి తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 114 మంది ఎమ్మెల్యేల ఆస్తులు కోటికి పైగానే ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ఈ 114 మంది ఎమ్మెల్యేల్లో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా గడ్డం వివేక్(కా
చింత చచ్చినా పులుపు చావదన్నట్టు కాంగ్రెస్ సంస్కృతిలో వీసమెత్తు మార్పు కనిపించడం లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయినా గడువక ముందే అసమ్మతి రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలు పెచ్చుమ
Siddaramaiah | కర్ణాటక అసెంబ్లీ (Karnataka Assembly) ఎన్నికల ఫలితాలతో కన్నడ నాట రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి సీఎం ఎవరన్నదాని�
Congress MLAs: తమ ఎమ్మెల్యేలను రక్షించుకునే పనిలో కర్నాటక కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికైన ఎమ్మెల్యేలను తమిళనాడుకు షిప్ట్ చేయాలన్న యోచనలో కాంగ్రెస్ వర్గాలు ఉన్నట్లు ఊహాగానాలు �
కర్ణాటకలో శుక్రవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేడు తన చివరి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సమావేశాల �
IT raids @ Jarkhand | జార్ఖండ్ సహా పలు ప్రాంతాల్లో జరిపిన ఐటీ దాడుల్లో రూ.2 కోట్ల నగదు పట్టుబడింది. దాదాపు రూ.100 కోట్ల విలువ చేసే డాక్యుమెంట్లు బయటపడ్డాయి. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇండ్లలో కూడా సోదాలు జరిగినట్లు సమ