ఇటీవల మాజీ మంత్రి మిలింద్ దేవ్రా కాంగ్రెస్ను వీడి శివసేన(షిండే వర్గం)లో చేరారు. అదే బాటలో మహారాష్ట్ర కాంగ్రెస్ కీలక నేతలు త్వరలో పార్టీని వీడనున్నారు.
వ్యవస్థాపక దినోత్సవాలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్కు ఝలక్ తగిలింది. ఆ పార్టీ నేత, సావనేర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సునీల్ కేదార్ శాసన సభ్యత్వం రద్దయింది
Telangana | తెలంగాణ అసెంబ్లీకి తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 82 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఏడీఆర్ వెల్లడించింది. సీరియస్ క్రిమినల్ కేసులు 59 మంది ఎమ్మెల్యేలపై ఉన్నట్లు తెలిపింది. ఈ వ
Gaddam Vivek | తెలంగాణ అసెంబ్లీకి తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 114 మంది ఎమ్మెల్యేల ఆస్తులు కోటికి పైగానే ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ఈ 114 మంది ఎమ్మెల్యేల్లో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా గడ్డం వివేక్(కా
చింత చచ్చినా పులుపు చావదన్నట్టు కాంగ్రెస్ సంస్కృతిలో వీసమెత్తు మార్పు కనిపించడం లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయినా గడువక ముందే అసమ్మతి రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలు పెచ్చుమ
Siddaramaiah | కర్ణాటక అసెంబ్లీ (Karnataka Assembly) ఎన్నికల ఫలితాలతో కన్నడ నాట రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి సీఎం ఎవరన్నదాని�
Congress MLAs: తమ ఎమ్మెల్యేలను రక్షించుకునే పనిలో కర్నాటక కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికైన ఎమ్మెల్యేలను తమిళనాడుకు షిప్ట్ చేయాలన్న యోచనలో కాంగ్రెస్ వర్గాలు ఉన్నట్లు ఊహాగానాలు �
కర్ణాటకలో శుక్రవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేడు తన చివరి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సమావేశాల �
IT raids @ Jarkhand | జార్ఖండ్ సహా పలు ప్రాంతాల్లో జరిపిన ఐటీ దాడుల్లో రూ.2 కోట్ల నగదు పట్టుబడింది. దాదాపు రూ.100 కోట్ల విలువ చేసే డాక్యుమెంట్లు బయటపడ్డాయి. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇండ్లలో కూడా సోదాలు జరిగినట్లు సమ
కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీకి తొత్తులా వ్యవహరిస్తున్నాయన్న విపక్షాల ఆరోపణలు నిరూపించే దృశ్యం ఇది. జార్ఖండ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇండ్లలో సోదాలు చేపట్టిన ఐటీ అధికారులు.. బీజేపీకి సంబంధించిన వాహ�
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో రాత్రంతా నిరసన చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ఏదో ఒక రోజు ఢిల్లీలోని ఎర్ర కోట వద్ద కాషాయ జెండా ఎగురుతుందన్న రాష్ట్ర మంత్రి కేఎస్ ఈశ్వరప్ప వ్యాఖ్యలపై వారు మండ�