మేఘాలయాలో కాంగ్రెస్కు షాక్ తగిలింది. ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా మేఘాలయ డెమోక్రెటిక్ అలయన్స్లో చేరుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సీఎం కోన్రాడ్ సంగ్మాకు ఓ లేఖ రాశార
ఇంఫాల్ : వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు మణిపూర్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యే కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాజ్కుమార్ ఇమో సింగ్, యాంతోంగ్ హుకిప్ సోమవా