ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున మొత్తం 119 నియోజకవర్గాలకు రూ.1,190 కోట్లు కేటాయిస్తున్నాను అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలన పగ్గాలు చేపట్టిన కొత్తలో ఆర్భాటంగా ప్రకటించారు. ఈ మాట చెప్పి 16 న
నేషనల్ డిఫెన్స్ ఫండ్కు వివిధ వర్గాలు విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల వేతనం విరాళంగా ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి భావిస్తున్నారు. ఈ అంశంపై డిప్యూటీ స
తెలంగాణకు జలభాండాగారమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పన్నిన కుట్రలను పటాపంచలు చేసి ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు కాళేశ్వరం గోదావరి నది ఒడ్డున సోమవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక చర్చా కార్యక్రమం న
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రె స్ పార్టీలో మంత్రి పదవి రచ్చ కొనసాగుతూనే ఉన్నది. ఎమ్మెల్యేలు సమీక్షలు.. సమావేశాలు పక్కనపెట్టి పదవి దక్కించుకునే ప్రయత్నాల్లోనే ఉంటున్నట్లు తెలుస్తున్నది. శనివారం నిర్
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరు ఏమీ బాగాలేదు.. ఇది జనం మాట. ఏడాదిన్నర కాలంలో అధిక శాతం మంది శాసనసభ్యుల పెర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉంది. ఎమ్మెల్యేలు పాలన, పనితనంలో వెనకంజలో ఉన్న
‘మా ప్రాంతంలో మంచినీళ్లు రావడం లేదు.. మా దగ్గర సాగునీళ్లు పారడం లేదు.. మా నియోజకవర్గంలో కరెంట్ కోతలతో సతమతమవుతున్నాం.. రైస్ మిల్లులు నడవడం లేదు.. మా ఏరియాలో మిషన్ భగీరథ బంద్ అయింది.. తాగునీటి కోసం ప్రజలు �
అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై అధికారపక్షం సుమారు నాలుగు గంటలపాటు తర్జన భర్జన పడింది. జగదీశ్రెడ్డి ప్రసంగంలో తప్పు దొర్లిందని, ఆయన వ్యాఖ్య�
Odisha Assembly | ఒడిశా అసెంబ్లీ (Odisha Assembly) లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు. ఒకరి కాలర్ ఒకరు పట్టుకుని నెట్టేసుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (Congress MLAs) స్పీకర్ పోడియంపైకి ఎక్కే ప్ర�
MP DK Aruna | వరంగల్- ఖమ్మం- నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ హనుమకొండకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పార్టీ మారిన
Rajasthan Assembly: ఇందిరా గాంధీని దాదీ అని రాజస్థాన్ మంత్రి కామెంట్ చేశారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆందోళన చేపట్టారు. శుక్రవారం రాత్రి అసెంబ్లీలోనే నిద్రపోయారు.
రాష్ట్ర సర్కార్పై 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, వారంతా కాంగ్రెస్ సర్కార్ను కూలగొట్టడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర�
కాంగ్రెస్ పార్టీలో కొత్త కుంపటి రాజుకున్నది. అసంతృప్త ఎమ్మెల్యేల ప్రత్యేక భేటీల పర్వం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నది. ఇందులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఉండడం స్థానికం�
కాంగెస్ శాసనసభాపక్ష సమావేశం (సీఎల్పీ)లో ప్రభుత్వ పెద్దల తీరుపై పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ‘మీరు పనులు అడగొద్దు.. మేం నిధులు ఇవ్వలేం’ అని ప్రభుత్వ పెద్దలు తేల్చి �
నాలుగు పథకాల అమలు కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభలు కాంగ్రెస్లో చిచ్చు రేపుతున్నాయి. ఈ వ్యవహారం పార్టీ ఎమ్మెల్యేలు వర్సెస్ మంత్రులుగా మారింది. గ్రామసభల నిర్వహణ, అర్హుల ఎంపిక విధానంపై సొంత పార్�