కాంగ్రెస్ పార్టీ కుట్రదారుల చేతుల్లోకి వెళ్లిపోయిందని, పెత్తందారి పోకడలకు అలవాటుపడ్డ ఆ పార్టీ అధినాయకత్వం ఉదయ్పూర్ డిక్లరేషన్ను తుంగలో తొక్కిందని పీసీసీ ప్రతినిధి మ్యాడం బాలకృష్ణ ఆరోపించారు. ఈ స�
MLA Mahesh Reddy | ప్రజా సంక్షేమానికి బీఆర్ఎస్ సర్కారు గ్యారంటీ అని, దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి(MLA Mahesh Reddy) పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు (Madhya Pradesh Polls) సంబంధించి కాంగ్రెస్ మంగళవారం ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసింది. మ్యానిఫెస్టోలో ఓటర్లపై వరాల జల్లు కురిపించింది
Minister Jagdish Reddy | ప్రజలను మోసగించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని మంత్రి జగదీష్ రెడ్డి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి ఫైర్ అయ్యారు. తుక్కుగూడ సభలో కాంగ్రెస్ హామీలపై మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
ఎన్నికల క్షేత్రంలో విపక్షాలు లేవనెత్తే అంశాలను పక్కదారి పట్టించేందుకు, తమ వైఫల్యాల నుంచి జనం దృష్టి మళ్లించేందుకు మెజారిటీ ప్రజల్లో మతపరమైన భావోద్వేగానికి గురిచేసి విద్వేషాలను రెచ్చగొట్టడానికి బీజే�
Narendra Modi Stadium:గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. తాము అధికారంలోకి వస్తే అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం పేరును మార్చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్
ఎట్టకేలకు పంజాబ్ కాంగ్రెస్ తన మేనిఫెస్టోను ప్రకటించింది. ప్రచార సమయం ముగుస్తుందన్న కొద్ది గంటల ముందు ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. మొత్తం 13 హామీలతో కాంగ్రెస్ ఈ మేనిఫెస్టోను సీఎం చెన్నీ అధికా
మణిపూర్ ఎన్నికల సందర్భంగా అధికార బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. రాష్ట్రాన్ని ఈ ఐదేళ్లూ బీజేపీ అంధకారంలోకి నెట్టేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మణిపూర్ ఎన్నిక�