‘తెలంగాణలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నూతన వేతన సవరణ (పీఆర్సీ)లో తగిన న్యాయం చేస్తాం. నాలుగు పెండింగ్ డీఏలపై, డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఉద్యోగాలపై ఈ నెల 12న మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం.
అన్ని రకాల వడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సుదర్శన్రావు, సాగర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
లోక్సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) రాష్ర్టానికి ‘పాంచ్ న్యాయ్' పేరిట ప్రత్యేక మ్యానిఫెస్టోను విడుదల చేసింది. గాంధీభవన్లో శుక్రవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చ
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్కు అండగా నిలవాలని ఓటర్లకు ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే, ప్రజల ఆస్తులు, భూమి, బంగారాన్ని ముస్లింలకు పంచేస్తుందని వ్య�
హ్యాట్రిక్ విజయం కోసం బీజేపీ ‘సంకల్ప్ పత్ర’ పేరుతో, ఈ సారైనా అధికారాన్ని చేపట్టాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ‘న్యాయ్ పత్ర’ పేరిట ఎన్నికల మ్యానిఫెస్టోలను విడుదల చేశాయి. ఓటర్లను ఆకర్షించడానికి 14 ప్రధాన హ
దేశంలో ఎన్నికల నగారా మోగింది. తమ తమ మ్యానిఫెస్టోలను ప్రకటించి మరొకసారి దేశ ప్రజలను మోసం చేసేందుకు రాజకీయ పార్టీలు తహతహలాడుతున్నాయి. గత ఏడు దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు ప్రచారానిక�
Modi Vs Congress | ఇటీవల కాంగ్రెస్నుద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ బృందం సోమవారం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. మేనిఫెస్టో, ముస్లిం లీగ్పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలతో సహా పలు �
ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలను తమ పార్టీలో చేర్చుకోవడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూదొందేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు.
PM Modi: భారత్కు కావాల్సిన ఆశలు, ఆశయాలకు దూరంగా ప్రతిపక్ష పార్టీ ఉందని, కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో ముస్లిం లీగ్ భావజాలాన్ని పోలి ఉన్నదని ప్రధాని మోదీ అన్నారు. ప్రధాని మోదీ తొలిసారి కాంగ్రెస్
‘ఆయా రామ్.. గయా రామ్’ సంస్కృతికి కాంగ్రెస్ మాతృసంస్థ అంటూ పార్టీ ఫిరాయింపులపై మేనిఫెస్టోలో హామీ ఇవ్వడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడ
డీఏ ప్రకటిస్తారని ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగవర్గంపై ప్రభుత్వం మరోమారు నీళ్లు కుమ్మరించింది. పెండింగ్ డీఏల్లో కనీసం ఒక్కటైనా ఇస్తారని ఉద్యోగులు భావించినా, ఆ ఊసు లేకుండానే క్యాబినెట్ సమావేశం ముగిసిం�
మగతనం గురించి జుగుప్సాకరమైన భాష మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 17 సీట్లు గెలుచుకొని తన మగతనం నిరూపించుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహ
ఎస్సీ లబ్ధిదారులకు గత ప్రభుత్వం మంజూరు చేసిన దళితబంధు నిధులను వెంటనే విడుదల చేసి ఖాతాల్లో జమ చేయాలని కోరుతూ ఆ పథకం లబ్ధిదారులు ములుగు జిల్లా ఏటూరునాగారంలోని బస్టాండు సెంటర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వి