వైద్యారోగ్యశాఖలో త్వరలో ఏడు వేల నర్సింగ్ పోస్టుల భర్తీకి సెలక్షన్ లిస్టు విడుదలకు ముందే ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోవాలని 317 జీవో ప్రభావిత నర్సింగ్ ఆఫీసర్లు కోరుతున్నారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ధూప, దీప నైవేద్యం పథకానికి నెలకు రూ.12 వేల చొప్పున ఇవ్వాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ కోరింది.
కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే దాకా ప్రజల పక్షాన ఉండి పోరాడతామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.
కొత్తగా ఏర్పడిన రేవంత్రెడ్డి ప్రభుత్వం ఒక విషయం గుర్తుంచుకోవాలి. గత ప్రభుత్వ పాలనలో ఏవైనా లోపాలున్నట్లు భావిస్తే వాటిని ఎత్తిచూపటం కొద్దికాలం వరకు సరే. కాని ఆ పని దీర్ఘకాలం పాటు చేస్తూపోయినా, స్వయంగా త
ధాన్యం కొనుగోళ్ల వేళ రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ధాన్యం అమ్మాలా.. వద్దా..? అనే మీమాంస కనిపిస్తున్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కింద 500 బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినా.. ఇప్పటి�
పరిగి ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్ టి. రాం మోహన్రెడ్డి విజయోత్సవ ర్యాలీని ఆదివారం పరిగిలో ఘనంగా నిర్వ హిం చారు. ప్రధాన వీధులగుండా ర్యాలీ సాగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై డీజే ప�
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఆరు గ్యారంటీలను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.500 సిలిండర్ ఇస్తామని పేర్కొంది. పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వం రూ.500 సిలిండర్ ఇస్తోందని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న�
‘రైతుభరోసా’ కింద ఎకరాకు రూ.15వేలు ఇస్తం.. వ్యవసాయ కూలీలకు రూ.12వేలు ఇస్తం..’ ఇది కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఉన్న ఒక హామీ.. ఇలా ప్రకటించి నెల తిరక్కముందే ఆ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అంతా తూచ్ అని తేల్చే�
చెప్పింది చేస్తాం.. చేసేదే చెప్తాం. అదీ బీఆర్ఎస్ విధానం. సీఎం కేసీఆర్ దమ్ము అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం.. అలవికానీ హామీలు ఇస్తుందన�
కాంగ్రెస్ విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టో హామీలను పరిశీలిస్తే, ప్రజలను మభ్యపెట్టి ఓట్లు రాబట్టుకోవడమే ఆ పార్టీ లక్ష్యంగా కనిపిస్తున్నది. అధికారంలోకి రావడమే టార్గెట్గా, ఆ పార్టీ అమలు కానీ హామీలు ఇస�
రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్ మండలంలోని వెంకటపూర్, రాజ్పల్లి, తిమ్మక్కపల్లి, బాలనగర్, సంగాయిగూడాతండా, జన�
ఎన్నికల్లో ఏంచేసైనా గెలవాలి. అధికారాన్ని చేపట్టాలి. అందుకోసం ఎలాంటి హామీలనైనా గుప్పించాలి. వాటి అమలుకు నిధులు సరిపోతాయా? లేదా? అనేది అవసరమే లేదు. ఒక్కసారి గద్దెనెక్కాక తీరిగ్గా హామీల అమలును అటకెక్కించాల
Congress Manifesto | తిమ్మిని బమ్మిచేసి.. ప్రజలను మభ్యపెట్టి, ప్రలోభాలకు గురిచేసి అధికారంలోకి రావాలనే దురాశ తప్ప.. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలో గుప్పించిన హామీల అమలు ఎలా సాధ్యమన్న ఆలోచన ఆ పార్�
నఖల్ మార్నేకో అఖల్ రహ్నా.. అంటే కనీసం నఖలు కొట్టేందుకైనా కాస్త తెలివి ఉండాలి. తెలంగాణ కాంగ్రెస్కు అది కూడా లోపించింది. బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టోను కాస్త అటుఇటుగా మార్చి.. కాంగ్రెస్ �
Minister Jagdish Reddy | కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో (Manifesto )అమలు ఎలా సాధ్యమో ప్రజలకు చెప్పాలని సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy ) అన్నారు. సూర్యాపేటలో 21న సీఎం కేసీఆర్ పర్యటనను పురస�