కాంగ్రెస్కు ఆ పార్టీ నాయకులు షాకిస్తున్నారు. పవర్లో ఏ పార్టీ ఉన్న అందులోకి ఇతర పార్టీల నుంచి చేరికలు సహజం. కానీ, జిల్లాలో మాత్రం అధికార పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతుండడం గమనార్హం.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు ఫార్మాసిటీపై నిత్యం విషం చిమ్మిన కాంగ్రెస్ నేతలు రైతులతో కలిసి ధర్నాలు, పాదయాత్రలు చేశారు. తమకు ఓటేసి గెలిపిస్తే అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దుచేసి మీ భూములను మీక
ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటే ఖబడ్దార్.. అంటూ పోలీసు నిరుద్యోగ జేఏసీ హెచ్చరించింది. కాంగ్రెస్ నేతల హామీలు నమ్మి ఒక ప్రభుత్వాన్ని పడగొట్టిన తమకు.. ఈ ప్రభుత్వాన్ని కూ�
నడిగడ్డలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన రాజకీయ వేడిని రగిలిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున గెలిచి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరే
యూరియా కోసం పెద్దకొడప్గల్ సొసైటీ వద్ద కు మండలంలోని బేగంపూర్, కాస్లాబాద్, వడ్లం, పోచారం, అంజని, బుర్గుపల్లి, కాటేపల్లి, పోచారాం తండా, అంజని తండా, టికారం తండాల నుంచి ఉదయం నాలుగు గంటలకే రైతులు, మహిళలు పెద్ద
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు గుర్రాల రాజేశ్వర్రెడ్డి, నాయకుడు న్యాతరి మురళితో పాటు పలువురు నాయకులు శుక్రవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస�
ప్రజా పాలనలో కాంగ్రెస్ నేతల ఇసుక దందా జోరుగా సాగుతున్నది. స్టేషన్ఘన్పూ ర్ నియోజకవర్గంలోని కీలక ప్రజాప్రతినిధి కుటుం బ సభ్యుడి అండదండలతో పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతున్నది.
ఏ హోదాలో అభివృద్ధి పనులకు కాంగ్రెస్ నాయకులు ప్రారంభోత్సవాలు చేస్తున్నారో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సమాధానం చెప్పాలని మాజీ కార్పొరేటర్ బోయపల్లి దీపిక శేఖర్ రెడ్డి డిమాండ్ చేశ�
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఉంటే ఇక్కడికి వచ్చి రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రావాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం కౌడిప
నర్సాపూర్ మున్సిపాలిటీలో మిషన్ భగీరథ తాగునీరు రావడంలేదని మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు మహ్మద్ అజ్మత్ ఆలీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇలియాస్ ఖాన్ మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్ చరణ్ రెడ్డికి వి
పదేండ్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం చేజిక్కించుకోవడానికి విష ప్రచారం చేసి విజయం సాధించింది. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి కేసీఆర్ పాలనను విమర్శించడంపైనే ఆ పార్టీ దృష
MLA Sunitha lakshma Reddy | మంగళవారం నర్సాపూర్ పట్టణంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం నిరీక్షిస్తున్న రైతులను ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కలుసుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 15 రోజుల నుండి తిరుగుతున�