Harish rao | ఎన్నికల ముందు 420 హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేశారు. మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదు. ఆరు గ్యారెంటీలు అటకెక్కాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.
కాంగ్రెస్ నేతలు సెటిల్మెంట్లు, దందాలు చేసుకునేందుకు ప్రభుత్వం అడ్డదారిలో అవకాశాలు సృష్టిస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే ఇష్టానుసారంగా నిషేధిత జాబితాలో భూములను చేర్చిందన్న అనుమాన
BRS | జిల్లాలోని తెల్కపల్లి మండలం కమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సర్పంచ్ అభ్యర్థి చీర్ల సుధాకర్ తిరుపతమ్మ తదితరులు బీఆర్ఎస్ లో చేరారు.
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో బీఆర్ఎస్ సానుభూతిపరులపై అధికార కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి. కొల్లాపూర్ మండలం ఎల్లూరులో దళిత వర్గానికి చెందిన బీఆర్ఎస్ సానుభూతిపరురాలు శశ
పదేండ్ల అభివృద్ధి కా వాలా..? రెండేళ్ల విధ్వంసం కావాలా? అని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య అధ్యక్షతన నిర్�
కాంగ్రెస్ నేతలు రాజకీయ వేధింపులకు గురిచేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా గోపాల్పేట సర్పంచ్గా నామినేషన్ వేసిన స్వప్న ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ మండల పార్టీకి చెందిన సత్యశీలారెడ్డి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం రాజారాం తండాలో తండ్రీతనయుడు సర్పంచ్ పదవి కోసం పోటీపడుతున్నారు.రాజారాం తండా సర్పంచ్ స్థానం జనరల్ కేటాయించారు. తండాలో నివసించే కాయిత లంబాడీలు ఇరువర్గాల నుంచి సర్పంచ్ స
ఉమ్మడి వరంగల్, మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ గూటికి వలసల జోరు కొనసాగుతున్నది. గురువారం మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్లో చేరారు. సింగి�
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీయాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం మాడ్గుల మండలంలోని
సర్పంచ్ ఎన్నికల వేళ.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి. అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాం గ్రెస్ పార్టీ హామీలను సక్రమంగా నెరవేర్చకపోవడంతోపాటు.. ప్రభు�
అధికారం తోడుగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న దౌర్జన్యాలకు పరాకాష్ట ఇది. ఇప్పటికే విలువైన ప్రభుత్వ, అసైన్డ్ భూములను గద్దల్లా తన్నుకుపోతూ, ప్రైవేట్ భూములను కబ్జా పెడుతున్న ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు రాబంద�
స్థానిక సంస్థల ఎన్నికల వేళ..బీఆర్ఎస్లోకి భారీగా వలసలు పెరగడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. అధికార కాంగ్రెస్ మాత్రం కలవరపడుతోంది. పక్షం రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ప�
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా పాల్పడుతున్న పలువురిని కాంగ్రెస్ నాయకులను పార్టీ నుండి సస్పండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ తెలిపారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంగ్రెస్ నా యకుల అక్రమాలు అరికట్టాలని, కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారులకు రైతులు వి న్నవించినప్పటికీ ప్రభుత్వం, అధికారుల్లో ఎలాంటి చలనం లేదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్
బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మేజర్ పంచాయతీలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. గ్రామ పంచాయతీ ఎ