రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న బేరగాళ్ల వడ్లు మాత్రమే కొనుగోలు కేంద్రం వద్ద కాంటా పెడుతున్నారని, రైతుల వడ్లు మాత్రం కొనకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు, రైతులు నిరసన వ్యక్�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతుపై వానపడ్డ చందంగా వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి విమర్శించారు. రైతు సమస్యల పరిషారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, చెప్పేది
రంగారెడ్డి జిల్లా, తొర్రూర్ డివిజన్ పరిధి కోహెడలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ శంకుస్థాపన తీవ్ర నిరసనల నడుమ జరిగింది.
‘ఎన్నిక ఏదైనా ఎగిరేది గులాబీ జెండానే.. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే..’అని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రం చేపడుతున్న సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రి
నల్లగొండ లతీఫ్సాబ్ గుట్టకు రోడ్డుమార్గం కాకుండా గుప్త నిధుల కోసం తవ్వుతున్నట్లుగా కాంట్రాక్టర్ పనులు చేస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్ బ్లాస్టింగ్ చేస్తున్న కాంట్రాక్టర్ను అరెస్టు చే�
కాజీపేట పట్టణం వైఎస్సా ర్ నగర్లోని పేదల భూమిని కబ్జా చేసేందుకు కొం దరు కాంగ్రెస్ నేతలు కుట్రలు చేస్తున్నారని మాజీ కార్పొరేటర్ సంకు నర్సింగరావు, బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి నార్లగిరి రమేశ్, �
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సమస్యలు లేవని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సీఎం రేవంత్, మంత్రులు ఉత్తమ్, తుమ్మలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సవాల్ విసిరారు.
నారాయణపేట జిల్లా మాగనూర్ మండలంలోని వడ్వాట్ గ్రామంలో అడవిసత్యారం పెద్దవాగు ఇసుక తరలింపు అంశం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రాజేసింది. ఒకే పార్టీకి చెందిన ఇరువర్గాల నేతలు ఇసుక రీచ్ను నడిపిస్తుండగా వడ్వ�
‘వేతనాలు పెంచకపోతే గడ్డి తిని బతకాలా?’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై వీవోఏలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రూ.5 వేల కనీస వేతనంతో, కడు పేదరికంతో నెట్టుకొస్తున్న తమ ఆకలి బాధలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కన్పించడం లే�
ఫార్మా బాధిత రైతులు శనివారం హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్లో కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టగా.. అక్కడ ఒక ఫ్లెక్సీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
KC Venugopal | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (CLP) నేతగా ఎన్నికైన డీకే శివకుమార్ (DK Shivakumar) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు అధికారికంగా తేదీ ఖరారైంది. జూన్ 3న కర్ణాటక సీఎం (Karnataka CM) గా డీకే శివకుమార్ ప్రమాణస్�
ములుగు జిల్లా ఏటూరునాగారంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల బెదిరింపులకు నిరసనగా స్థానిక ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరస న తెలియజేశారు.
గాంధీభవన్లో మంత్రుల ఎదుటే ఇద్దరు కాంగ్రెస్ నేతలు చొక్కాలు పట్టుకొని కొట్టుకోవడంతో రచ్చరచ్చ అయ్యింది. గాంధీభవన్లో బుధవారం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతల సమావేశం ఏర్పాటు చేశారు.
Pattlolla karthik Reddy | కరీంగనర్లో ఓ ఆర్టీసీ డ్రైవర్ అశోక్ వడ్లు, మక్కలు కొనండయ్యా అంటే ఆయనను సస్పెండ్ చేస్తరు. హైదరాబాద్ శంషాబాద్లో మన ఎయిర్ పోర్టు నడిబొడ్డున పక్కనే ఉన్న ప్రాంతంలో ఎమ్మార్వో వందల ఎకరాల ప్రభు�