Kummera Jatara : నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన స్వామి జాతరలో కాంగ్రెస్ నాయకుల కులవివక్ష దాడిలో చనిపోయిన రెండు నెలల చిన్నారి ఘటనలో మరో వీడియో వెలుగులోకి వచ్చింది.
పట్టణంలోని దేవాంగ సామాజిక వర్గం కోసం నిర్మించిన ఫంక్షన్ హాల్ అధికార పార్టీ నేతల కబ్జా కోరల్లో చిక్కుకున్నదని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. నమస్తే ఆర్మూర్ కార్యక్రమంలో భాగంగా ఆయన
పెబ్బేరు సంత స్థలం యజమానికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయింపులో పనిలోపనిగా కొందరు కాంగ్రేస్ నేతలు అక్రమ లబ్ధి పొందేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. �
Congress Leaders | తక్కువ జాతి వారని బీసీ కుటుంబాన్ని కుమ్మెర మల్లన్న జాతర నిర్వాహకులు గుడిలోకి అనుమతించలేదు. దేవుడి దర్శనం చేసుకోకుండా తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించినందుకు చాకలి చంద్రకళ కుటుంబాన్ని బ�
రేవంత్ పాలనలో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలకు దిగుతున్నారు. బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపుతున్నారు.
మెదక్ పట్టణంలో రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమంటున్నాయి. బీఆర్ఎస్ నాయకుల వాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి దగ్ధం చేశారు.రాత్రివేళలో గుర్తు తెలియని వ్యక్తులు ముందుగా రెక్కీ నిర్వహ�
కాంగ్రెస్ నేతలకు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంలో, శిశుమందిర్ పాఠశాల, అరోరా కాలేజ్ విషయంలో కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలకు సాక్
సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అంటే ఎం తో అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి. కా నీ.. ఇక్కడ అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ నా యకులు ఫ్యాక్షన్ రాజకీయాల వైపు అడుగు లు వేస్తున్నారు.
కాంగ్రెస్ నేతల బెదిరింపులు, పోలీసుల దాడులు, అక్రమ కేసులతో పేదలు భయాందోళనకు గురవుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతుగా ప్రచారం చేసిన వారిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడంతో పాటు అక్రమ క�
అసలు కాంగ్రెస్ నేతలకు ముఖ్యనేత మరోసారి మొండిచేయి చూపబోతున్నారా? రాజ్యసభ ఎన్నికల్లో వలస కాంగ్రెస్ నేతలకు పట్టంకట్టి, అసలు కాంగ్రెస్ నేతల ఆశలను అడియాసలు చేయబోతున్నారా? ఇక పార్టీలో అసలు కాంగ్రెస్ నేత�
రైతుల భయమే నిజమైంది. అనుకున్నట్టే.. కాంగ్రెస్ సర్కారు తీరుతో ‘పెనం నుంచి పొయ్యిలో’ పడినట్టయింది. యూరియా కొరత లేకుండా చేస్తామని చెప్పిన ప్రభుత్వం, తీరా ఆన్లైన్ యాప్ పేరిట మరింత ఇబ్బందుల్లోకి నెట్టింద
ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు బీజేపీతో కుస్తీ పడుతుండగా రాష్ట్రంలో మున్సినల్ చైర్మన్ ఎన్నికల్లో దోస్తానా చేసి బీఆర్ఎస్ సభ్యులు చైర్పర్సన్లుగా ఎన్నిక కాకుండా కుట్ర చేశారని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్
జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ నాయకులు రౌడీయిజం.. గూండాయిజానికి దిగారు. చైర్మన్ పీఠాన్ని గెలుచుకునేంత సంఖ్యాబలం లేని కాంగ్రెస్ నాయకులు ఒంటరిగా మెజారిటీ సీట్లు సాధించిన బీఆర్ఎస్ పార�