నిజామాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన చప్పగా సాగింది. మండలంలోని కేశాపూర్ శివారులో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతిబాట కార్యక్రమం సాదాసీదాగా కొనసాగింది. ముందే నిర్ణయించిన షెడ్�
అధికారం అండతో కాంగ్రెస్ నేతలు బరితెగించారు. అభివృద్ది కార్యక్రమా ల ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆడబిడ్డపై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్యాదవ్ సహా కాంగ్రెస్ శ్రేణులు రౌడీల్లా విరుచుకుపడి బెదిరించడమ�
Municipal Elections | మున్సిపల్ ఎన్నికల్లో ఆధిపత్యం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు ఒడిగడుతున్నది. ప్రజాక్షేత్రంలో నిలబడి తలబడలేక అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నది.
కాంగ్రెస్లో మున్సిపల్ ఎన్నికలు చిచ్చు రాజేశాయి. అంతర్గత కుమ్ములాటలకు దారి తీశాయి. పార్టీలో టికెట్ల కేటాయింపు, బీఫామ్ల అందజేతలో తీవ్ర గందరగోళం నెలకొన్నది.
Nagarkurnool | నాగర్ కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ నేతల అరాచకాలు అంతులేకుండా పోతున్నాయి. కాంగ్రెస్ నేతలు నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ 15వ వార్డు అభ్యర్థి నసీమా బేగం నామినేషన్ను విత్ డ్రా చేయించే ప్ర
మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరింది. గతంలో ఇతర పార్టీల్లో ఉండి టికెట్లు ఆశించి కాంగ్రెస్లో చేరిన సిట్టింగ్ కౌన్సిలర్లకు టికెట్లు రాకపోవడంతో ఆగ్రహ
‘ప్రభుత్వ భూమియే కదా అడ్డంగా కబ్జా చేయొచ్చు.. ఎందుకంటే సర్కారు మాదే.. నాయకులూ మావారే.. మమ్మల్ని అడ్డుకునేదెవరు’ అన్నట్లు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి. కొంతమంది నాయకులైతే అ�