గ్రామస్తులకు ఉచితంగా శుద్ధ నీటిని ఇచ్చేందుకు దాత సాయంతో ఏర్పాట్లు చేశారు.. ఈ నీళ్లు ప్రజలకు అందకుం డా అధికార పార్టీ నాయకుల ప్రోద్భలంతో అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ సోమవారం తిమ్మాజిపేట మండలకేం
భీమ్గల్ మండలంలోని కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి భగ్గుమన్నది. పార్టీ మండల అధ్యక్షుడి నియామకం చిచ్చురేపింది. భీమ్గల్ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త బొదిరె స్వామి, వైస్ చైర్పర్సన్ భర్త జేజే నర్సయ్య, మ�
ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యే విధంగా నిజామాబాద్ జిల్లా అధికార యంత్రాంగం పని చేస్తోంది. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ సూత్రాలు వంటివేవి వాళ్లకు పట్టడం లేదు. పోలీసులు, రెవెన్యూ అధికారులతో తోడుగా తాజాగా �
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఆ పార్టీ నేతలు ఒకసారి గుర్తుచేసుకోవాలి. అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్న మూడు డీఏ�
బీఆర్ఎస్ కార్యకర్తపై ముగ్గురు యువకులు దాడి చేసి గాయపర్చిన ఘటన మండల పరిధిలోని చీకటిగూడెంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం శేరుపల్లి గ్రామ పంచాయతీ భవనాన్ని శనివారం ఉదయం 8:30 గంటలకు సర్పంచ్ అశ్వినితో కలిసి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రారంభించారు. ఎమ్మెల్యే వెళ్లిపోయిన తర్వాత కొద్దిసేప
ఏర్గట్ల మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో శనివారం బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ నేతలు సున్నపు అంజయ్య, జిట్టవోయినా రాజు, నాయు డు ప
BRS | మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని ఎర్గట్ల మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయంపై అధికార కాంగ్రెస్ నేతల రాజకీయం దుమారం లేపింది. బీఆర్ఎస్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులు ప్రజల సహకారంతో వేంకటేశ్వర ఆలయ
ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని పలు మండలాలకు చెందిన రైతులు, కాంగ్రెస్ నాయకులు మెదక్ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం వడ్లు పోసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20
ఖమ్మం కాంగ్రెస్లో నామినేట్ పదవుల రగడ తారస్థాయికి చేరుకుంది. కాంగ్రెస్లో మొదటి నుంచీ ఉంటూ కష్టకాలంలో జెండా మోసిన తమకు మొండిచేయి చూపారంటూ, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవకాశాలు ఇవ్వకుండా విస్మరించారంటూ జ
దాడులు, బెదిరింపులు, అక్రమ కేసులతో బీఆర్ఎస్ రైతు పోరాటాన్ని ఆపలేరని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు. అన్నదాత మేలు కోసం జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని ప్రకటించారు. కేటీఆర్ ప్రశ్నలకు �
కాంగ్రెస్ నాయకులు నీచరాజకీయాలకు పాల్పడుతూ పేదలకు ఇబ్బందులు కలిగేలా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా హత్నూర రైతువేదికలో గురువారం ఆమె ఇందిరమ్మ ఇండ్ల �
కోస్గి కాంగ్రెస్లో నాయకుల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. ఏడాదిన్నరకాలంగా నాయకుల మధ్య చెలరేగిన గ్రూప్ రాజకీయాలకు అధికారులు, వ్యవస్థలు బలవుతున్నాయన్న వాదన మండలమంతా విస్తరించింది. బడా నాయకులు ఒక వర్గాన్న