మహబూబ్నగర్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే కనుసన్నల్లో బీ ఆర్ఎస్ నేతలపై నిర్బంధకాండ కొనసాగుతోంది. పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. పార్టీ మారాలని..
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం అంకిరోనిపల్లి బీఆర్ఎస్ సర్పంచ్ కొర్ర కమల భర్త సతీశ్, నాయకులు కొర్ర సీతారాం నాయక్, నారాయణపై కాంగ్రెస్ అచ్చంపేట మండల అధ్యక్షుడు దొడ్ల నర్సయ్యయాదవ్, అతడి అనుచర�
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పింఛన్లు రూ. 6వేలకు పెంచుతాం.. అర్హులైన వారందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేస్తాం..అంటూ కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు.
Suchitra Devi: హర్యానా ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సుచిత్రా దేవిని .. పార్టీ నుంచి వెలివేశారు. కాంగ్రెస్ పార్టీపై ఆమె అవినీతి ఆరోపణలు చేశారు. బావల్ నియోజకవర్గం నుంచి తనకు అసెంబ్లీ టిక�
కాంగ్రెస్ నేతలు గిరిజనులను ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకున్నారే తప్ప ఏనాడూ వారి అభ్యున్నతికి పాటుపడిన దాఖలాలు లేవు. 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం గిరిజనులు, ఆ�
సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నేతల భూదాహం తీరడం లేదు. అధికార బలంతో పేదల భూముల అప్పనంగా సొంతం చేసుకుంటున్నారు. సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన ఓ కాంగ్రెస్ నేత ఆర్ఆర్ఆర్ సమీపంలోని అసైన్డ్ భూము
సమస్యపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాడన్న అక్కసుతో బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడిన ఘటన సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం లో చోటుచేసుకున్నది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం ఆనందాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త బండారి పుల్లయ్య కాంగ్రెస్ నాయకుల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు యత్నించాడు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ఆడిన డ్రామాలు, చెప్పిన పచ్చి అబద్ధాలను పటాపంచలు చేస్తూ.. కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా గోదావరి జలాలు ఎల్లంపల్లి నుంచి శ్రీరాంసాగర్వైపు పరుగులు పెడుతున్నాయి.
‘తెలంగాణను నిలువు దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ నాయకుల్లారా.. ప్రజలు మీ భరతం పట్టే రోజు అతి దగ్గర్లోనే ఉన్నది.. ఖబడ్దార్!’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. మేడిగడ్డ బరాజ్పై �
అధికారిక కార్యక్రమమని తెలిసి కూడా వేదికపైకి తమనెందుకు పిలువడం లేదని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గగ్గోలు పెడుతూ హల్చల్ చేశారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలోని ఓ ఫంక్షన్హాలులో శుక్రవార�
Kummera Jatara : నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన స్వామి జాతరలో కాంగ్రెస్ నాయకుల కులవివక్ష దాడిలో చనిపోయిన రెండు నెలల చిన్నారి ఘటనలో మరో వీడియో వెలుగులోకి వచ్చింది.