BRS | కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం ఎండగడుతూ శనివారం నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్ష�
Hyderabad | నగరంలో కబ్జాల పర్వం కొనసాగుతున్నది. ఓ వైపు ప్రభుత్వ స్థలం కనపడితే చాలు యథేచ్ఛగా కబ్జా చేస్తుంటే.. మరోవైపు అనుమతికి మించి భవన నిర్మాణాలు చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండిపెడుతున్నారు అక్రమార్కులు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అభివృద్ధి పనుల కార్యక్రమం ప్రారంభం, పట్టాల పంపిణీ సభలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల మధ్య ఉన్న విభేదాలు బగ్గుమన్నాయి.
KTR | రాహుల్గాంధీని రేవంత్రెడ్డి పప్పు కాదు.. ‘ముద్దపప్పు’ అన్నారు. అదే మాటను నేను రిపీట్ చేశాను. సోనియాగాంధీని ‘వెయ్యి మందిని బలి తీసుకున్న బలిదేవత.. తెలంగాణ పిల్లలను చంపింది’ అని రేవంత్రెడ్డి అనడం నిజ�
BRS | బీఆర్ఎస్లోకి(BRS) వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. రెండ్లేడ్ల కాంగ్రెస్(Congress )పాలనతో విసుగు చెందిన వివిధ పార్టీల నేతలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారు.
అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. మెదక్ జిల్లాలో కొందరు కాంగ్రెస్ నేతల మద్దతుతో ఇసుక అక్రమ దందా జోరుగా సాగుతున్నది. నిత్యం వం
సీఎం రేవంత్ రెడ్డి ఓ వీధి రౌడీలా మాట్లాడుతుంటే ప్రజలు అస హ్యించుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9,10 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన క
కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే నిధులు తెచ్చి గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ ఇంటి ముందు కాదు సిగ్గు
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు దుర్మార్గపు చర్యకు పూనుకున్నారు. సర్పంచ్గా గెలిచిన వ్యక్తిని ఆర్థికంగా దెబ్బతీసేందుకు కుట్ర పన్ని అతడు సాగుచేస్తున్�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృషితోనే రాష్ర్టానికి నాడు నీళ్లలో వాటా దక్కిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ స్పష్టంచేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విప్ వివేకానందతో కలిసి ఆయన �
ఒకవైపు దేశవ్యాప్తంగా స్మార్ట్మీటర్లపై పెద్దయెత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ‘స్మార్ట్మీటర్' ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్టు అని.. రైతులకు, సామాన్యులకు ఆర్థిక నష్టాన్ని తీసుకొచ్చేలా ఈ స్కీమ్ ఉన్నదని ని�