మండలంలోని ఉప్పల్వాయి గ్రామానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార మదంతో భూకబ్జాకు పాల్పడుతూ అప్పటికే కబ్జాలో ఉన్న నిరుపేదలను బెదిరిస్తూ వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని నల్లగొండ మాజ�
రాష్ట్ర క్యాబినెట్ సమావేశం శుక్రవారం నిర్వహించనున్నారు. క్యాబినెట్ భేటీకి సంబంధించిన ఎజెండా ఏంటనేది బహిర్గతం చేయలేదు. కనీసం మంత్రులకు కూడా ఎజెండా ఏంటనే విషయం తెలియదని సమాచారం.
కాంగ్రెస్ కౌన్సిలర్లపై అదే పార్టీకి చెందిన మండల స్థాయి నాయకులు, స్థానిక యువకులు తిరగబడ్డారు. అభివృద్ధిని గాలికోదిలేసి తీర్థయాత్రలు చేసిన కౌన్సిలర్లపై పట్టణప్రజలతో పాటు సొంత పార్టీకి చెందిన కాంగ్రెస�
ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు సకాలంలో అందకపోతే ఆందోళన చెందవద్దని అవసరమైతే తన సొంత ఇంటిని అమ్మి మీకు బిల్లులు అందిస్తానని మంత్రి వాకిటి శ్రీహరి ఒక పక్క ప్రజలకు మాటలు చెబుతున్నార�
ఎల్బీనగర్లో కాంగ్రెస్ నాయకుల ప్లెక్లీల పంచాయితీ కాస్త ముదిరి చివరకు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వచ్చాయి. దాడులు, గొడవలకు కారణం ప్రోటో కాల్ పంచాయితా లేక కార్పొరేటర్ సీటు పంచాయితా? అని కార్యకర్తలు �
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీకి చెందిన సుమారు రూ. 20 కోట్ల విలువైన ఆస్తిని కాజేయడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కబ్జాదారుల
పార్టీ ఆఫీసుకు ఇల్లు తీసుకొని.. అద్దె చెల్లించకుండా..తిష్టవేసి..ఇంటి ఆక్రమణకు యత్నించాడో ఓ కాంగ్రెస్ నేత. కిరాయి చెల్లించకుండా.. ఇబ్బందిపెడుతుండంతో ఆగ్రహించిన ఇంటి యజమాని పలువురు అనుచరులతో కలిసి ఇంట్లో�
సిద్ధాపూర్ గ్రామాన్ని మనమే రక్షించుకుందామని సిద్ధాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు ఎమ్మె సత్యనారాయణ అన్నారు. కొత్తూరు మండలంలోని సిద్ధాపూర్లో డంపింగ్యార్డు ఏర్పాటుకు ప్రభుత్�
బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. బాధితుడి కథనం ప్రకారం.. మక్తల్ మండలం ఉప్పర్పల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త భద్రప్ప గుర�
Harish Rao | ఎవరెవరైతే కాంగ్రెసోళ్లు ఇప్పుడు గుత్తాలు పట్టుకుని పనిచేస్తున్నరు కదా.. ఆ కొడుకులకు చుక్కలు చూపించుడే.. ఇప్పుడు నర్సింలు అన్న ఎంత బాధపడ్డడో రేపు వాళ్లకు అంతకంటే ఎక్కువ తిప్పలు కావాలే అన్నారు మాజీ మ�
సదాశివనగర్ మండలం తిమ్మాజీవాడి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
సీఎం రేవంత్రెడ్డి ఆత్మీయ సమ్మేళనం కాంస్ పార్టీలో గందరగోళం నింపింది. జెడ్పీటీసీగా 2006 లో రాజకీయ జీవితాన్ని మిడ్జిల్ మండలం నుంచి ప్రారంభి ంచిన సీఎం రేవంత్రెడ్డి 20 ఏండ్లు గడిచిన సందర్భంగా ఆత్మీయ సమ్మేళ�