‘రాజకీయాల్లో విమర్శలకు ఒక హద్దూపద్దూ ఉండాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడి బురదజల్లే ప్రయత్నం చేస్తే సహించే ప్రసక్తే లేదు. నిరాధార ఆరోపణలు చేస్తే ఎవరైనా కోర్టుల చుట్టూ తిరుగాల్సిందే’ అని బీఆర్ఎస్ఎల్పీ
వరంగల్ పశ్చిమ ఎ మ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అనుచరులు, 30వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు రోడ్డు క బ్జాకు యత్నించగా, అడ్డుకున్న కుటుంబంపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వ చ్చింది. దాడి విషయాన్ని ఎమ్మ
మంచిర్యాల జిల్లా అధికార పార్టీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ‘హస్తం’ పార్టీ ఎమ్మెల్యేను ‘బైపాస్' చేసిన ఓ నేత మంత్రి పంచన చేరారని, అనంతరం మంత్రి, ఎంపీ కోసం ఆయన పని చేస్తున్నారని.. త్వరలో పూర్తి �
కాంగ్రెస్ నేతల సిఫారసుతో ఖమ్మం జిల్లాకు చెందిన వారికి కూకట్పల్లి కైత్లాపూర్లో డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయిస్తే స్థానిక నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. బు�
Congress Leaders | ఆసిఫాబాద్ నియోజకవర్గంలో నూతన మండల అధ్యక్షుల ప్రకటనలో డీసీసీ అధ్యక్షురాలు సుగుణక్క ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు వర్గం ఫైర్ అవుతోంది. పార్టీ కోసం పనిచే�
బీఆర్ఎస్ హయాంలోనే వరద కాలువ జీవనదిలా మారిందని, ఆ ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల కొనియాడారు. ఆయన హయాంలో వరదకాలువలో నీళ్లు లేకుండా ఒక్�
గోదావరిఖనిలో ఇటీవల జరిగిన కూల్చివేతలపై రామగుండం మున్సిపల్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కన్నెర్ర చేశారు. నిజ నిర్ధారణకు నడుం బిగించారు. కూల్చివేతల మర్మం బయటపెట్టేందుకు దండుగా కదిలారు.
జిల్లాలో ఇటీవల చేపట్టిన ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ల నియామకాల్లో జరిగిన అవినీతి అవకతవకలపై విచారణ జరపాలని, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాండ్ చేశ�
అది ఒక ప్రభుత్వ కార్యాలయం.. కానీ ఆచరణలో మాత్రం కాంగ్రెస్ నాయకుల కార్యాలయంగా మా రింది. ఫలితంగా పీఏసీసీఎస్ కార్యాలయం కాస్తా పీసీసీ కార్యాలయంగా మారిందనే వి మర్శలు తలెత్తుతున్నాయి. ఇది ఎకడో కా దు.. సాక్షాత్�
‘ఓ అధికార పార్టీకి చెందిన వ్యక్తి సీసీ రోడ్డును ఆక్రమించి ఇల్లు కట్టుకుంటే..నా ఇంటి ప్రహరీని కూలగొట్టి ఆ రోడ్డు విస్తీర్ణాన్ని భర్తీ చేసేందుకు స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ప్రోద్బలంతో నాపై దాడుల
నగరంలో ట్రాఫిక్ జామ్ అయింది.. ఏ వర్షం వల్లనో.. ఇంకేదో కార్యక్రమం కారణంగానో కాదు.. సీఎంతో సహా ముఖ్యనేతలు క్యాండిల్ ర్యాలీ చేస్తున్నారన్న కారణంతో కార్యక్రమానికి రెండు గంటల ముందునుంచే ప్రధాన రహదారుల్లో స�