‘ఆదిలాబాద్, నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, మహేశ్వర్రెడ్డి అన్ని ప్రభుత్వ పాలనా వ్యవహారాలు చూసుకుంటున్నారు. దీంతో మేం ఏ కాంగ్రెస్ కార్యకర్తకూ న్యాయం చేయలేకపోతున్నాం’ అని ఖానాపూర్ కాంగ్�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు, వార్డు సభ్యులు హైదరాబాద్లో మాజీ మంత్రి హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వార్డు సభ్యులు ప్రవళిక నరేందర్, �
అధికారమదంతో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు గ్రామా ల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని మక్త ల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆగ్ర హ
అబద్ధపు హామీలు, ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి నేడు ఆ హామీలను, గ్యారెంటీలను విస్మరించిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతున�
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వారు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార�
BRS | పెద్దముద్దునూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీని వీడి పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గురువారం
ధాన్యం కుంభకోణంలో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగాయని, అందులో కాంగ్రెస్ నాయకులదే ప్రధాన పాత్ర అని రాజన్న సిరిసిల్ల జడ్పీ మాజీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి ఆరోపించారు.
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు రోజురోజుకూ పేట్రేగిపోతున్నది. బీఆర్ఎస్ నాయకులనే టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ధాన్యం కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులదే ప్రధాన పాత్ర ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి ఆరోపించారు. మంగళవారం వేములవాడ పట
డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపుల్లో కాంగ్రెస్ నాయకులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ మేరకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ..ఎమ్మెల్యేలు వివేకానంద్, మాధవరం కృష�
C. Laxma Reddy | బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టులపై నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుకుందని మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి ఆరోపించారు.
ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికే కేటాయిస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను పూర్తిగా పక్కనపెట్టి పర్సంటేజీల పాలనను కొనసాగిస్తోందని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు.
రాజనీతిజ్ఞుడు వచ్చే తరం కోసం ఆలోచిస్తే, రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల కోసం ఆలోచిస్తాడు’ అన్నట్టే చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కోసం ఆలోచిస్తున్నారు. మంత్రి పదవి ఇవ్వకపోతే తడాఖా చూపిస్తామని కోమటి�