కేసీఆర్ అనే మూడక్షరాలు వింటే కాంగ్రెస్ పాలకులకు దడుపు పోవడం లేదు. సగం పరిపాలనా కాలం గడిచిపోయినా రేవంత్రెడ్డికి తాను సీఎం అనే సోయి రావడం లేదు. తెల్లారి లేస్తే కేసీఆర్ జపం చేయడమే అందుకు నిదర్శనం. కేసీఆ�
కాంగ్రెస్ పార్టీలో మరో నలుగురు నేతలకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కంది శ్రీనివాస్రెడ్డికు క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. కొంతకాలంగా కాంగ్
కేపీహెచ్బీ కాలనీ, సెప్టెంబర్ 6 : కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ నేతలపై యువ నేత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లైసెన్స్డ్ గన్తో తనను బెదిరించి రూ.50 లక్షలు డిమాండ్ చేస్తున్నారని అతడు పోలీసులను ఆశ్రయించాడు
Chandurthi | వృద్ధాశ్రమం లక్ష్యంగా అసత్యపు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు అవగాహన రాహిత్యానికి నిదర్శనమని చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉచ్చిడి రాజిరెడ్డి ఆరోపించారు.
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం తాళ్ల నరసింగాపురంలో హిటాచీతో గుండం వాగులోని ఇసుకను అక్రమంగా తోడేస్తుండటంతో రైతులు అడ్డుకునేందుకు వెళ్లగా ఇసుక మాఫియా వారిపై దాడికి తెగబడింది. దీంతో ప్రాణ భయంత�
గత 30 సంవత్సరాలుగా జీవనాధారంగా ఉన్న డబ్బా కొట్టును మున్సిపల్ అధికారులు అనుమతి లేకుండా అక్రమంగా తొలగించగా.. శాంతియుతంగా నిరసన చేస్తున్న బాధితులపై, తన దాష్టీకాన్ని చూపించారు పట్టణ సీఐ.
సర్కార్ ఖజానా నుంచి నెలకు లక్షల్లో జీతం తీసుకుంటున్న సీఎం సీపీఆర్వో మల్సూర్ నేరుగా గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పథకాలు, విధానాల�
మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ విసిరి, కాంగ్రెస్ పార్టీని కకావికలం చేస్తున్నా�
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) విషయంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కాంగ్రెస్కు చెంది న మాజీ ఎమ్మెల్యే, ఏఆర్ఎస్ అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లు యజమాని అజ్మీరా రేఖానాయక్పై కేసు నమోదైంది. నిర�
“ఈనెల 16వ తేదీ రాత్రి మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని టేకులపల్లి వాగు నుంచి తాండూర్ మండలంలోని అచ్చలాపూర్కు వచ్చిన రెండు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక కాంగ�
మోసపురిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ అన్ని వర్గాల ప్రజలను మోసగించిందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. ఏ ఆశయంతో కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారో..ఆ ఆశయాలకు ర
Disciplinary Action | కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే , మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.