రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీపై రోజురోజుకూ ప్రజలకు.. ఆ పార్టీ నాయకులకు నమ్మకం సన్నగిల్లుతున్నది. సోమవారం కడ్తాల్ మండలంలోని రావిచేడ్ గ్రామానికి చె�
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చి న ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పాలని.. ఎన్నికల ముందు రజినీ.. ఎన్నికల తర్వాత గజినీలా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ నాయ
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన శాయంపేటలోని బీసీ కాలనీలో ఇంటింటికీ �
ఉన్న మాట అంటే కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉలికిపడుతున్నారని అసెంబ్లీలో బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానందగౌడ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రశ్నించారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఎల్బీనగర్�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రాజ్యమేలుతున్నది. ఎమ్మెల్యేలపై పార్టీలోని సీరియన్ కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే తిరగబడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు ఇదే పరిస్థితి న�
బెల్లంపల్లి నియోజకవర్గంలో ‘హస్తం’ పార్టీకి గడ్డుకాలం మొదలైందా .. అంటే.. ఆయా వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తున్నది. ఎమ్మెల్యే గడ్డం వినోద్ తమకు ప్రాధాన్యమివ్వడం లేదంటూ సొంత పార్టీ ముఖ్య నాయకులే సమావేశం �
కాంగ్రెస్ పభుత్వం చేస్తున్న మోసాలను, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు చేస్తున్న అక్రమాలను సోషల్మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నందుకుగాను కాంగ్రెస్ నాయకులు, పోలీసులు కలిసి తనను అనేక రకాలుగా వ
అమలుకు సాధ్యంకాని హామీలతో కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుల అక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నందుకు కాంగ్రెస్ నాయకులు, పోలీసులు కలిసి తనను అనేక రకాలుగా వేధిస్తున్నార
జిల్లా కాంగ్రెస్ పార్టీలో స్థానిక ఎన్నికల పంచాయితీ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలవడం అసాధ్యమని గుర్తిస్తున్న కొందరు నాయకులు బీఆర్ఎస్ పార�
రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి బీజేపీ ఎజెండాను అమలు చేస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. మండలంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన జహంగీర్ పీర్ దర్గాలో వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్ ముసియుల్లాఖాన