Bollam Mallaih yadav | ఆదివారం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడలోని తన నివాసంలో పట్టణ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన సత్తా చాటిందని క్షేత్రస్థాయిలో కాంగ�
Shashi Tharoor | బీజేపీ-ఆరెస్సెస్ (BJP-RSS) లకు ఉన్న సంస్థాగత బలాన్ని మెచ్చుకుంటూ.. కాంగ్రెస్ శక్తిమంతం కావాల్సి ఉందని అభిప్రాయపడుతూ.. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ (Digvijaya Singh) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయ�
అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలకు అంతులేకుండా పోతున్నది. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన పార్టీ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకులు దాడిచేసి తీవ్రంగా �
ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇమడలేక, ప్రజలకు సమాధానం చెప్పు కోలేక నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. అరచేతిలో స్వర్గం చూపిన రేవంత్రెడ్డి మ
బోనకల్లుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను శుక్రవారం కలిసి తమపై కాంగ్రెస్ నాయకులు, పోలీసులు కుమ్మక్కై పెడుతున్న అక్రమ కేసులపై ఫిర్యాదు �
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో బీఆర్ఎస్ హయాంలో అన్ని హంగులతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఫంక్షన్హాల్ ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఫంక్షన్హాల్ను ప్రారంభిస్తే బీఆర్ఎస్కు మైలేజ్ వస్తుందని కాం�
రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో సోమవారం పాలకవర్గాల ప్రమాణ స్వీకారం వేళ కాంగ్రెస్ నాయకులు పలుచోట్ల దౌర్జన్యాలకు దిగారు. పలువురు బీఆర్ఎస్ నాయకులు, పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులపై బె�
నియోజకవర్గంలో ఇసుక, మట్టి, సింగరేణి, భవంతుల అనుమతులు, గంజాయి వసూళ్ల వంటి అన్ని రకాల మాఫియాను ప్రోత్సహించేది కాంగ్రెస్ నాయకులేనని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తీవ్రంగా విమర్శించారు. కల్లూరులో సోమవా�
Haldi Vagu | హల్దీవాగులో దొంగలు పడ్డారు.. అధికార పార్టీ ఎమ్మెల్యే అండతో అడ్డూ అదుపు లేకుండా ఇసుకను సరిహద్దులు దాటిస్తున్నారు. నడివాగులో ఏకంగా ప్రైవేట్ రోడ్డు వేసి అక్రమార్కులు తమ దందా కానిచ్చేస్తున్నారు.
చైతన్యపురి డివిజన్లో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. డివిజన్లో అంతంత మాత్రంగానే ఉన్న కాంగ్రెస్లో ఉన్న నాయకులు కూడా ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరిపోతున్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు గురువారం చేపట్టిన బీజేపీ కార్యాలయాల ముట్టడి, ధర్నా కార్యక్రమం పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
‘దశాబ్దాల కాలంగా పార్టీ జెండా మోస్తూ కష్టకాలంలో పార్టీని కాపాడుకుంటున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులను చిల్లరగాళ్లు అంటావా? పార్టీలు మారిన నిన్ను ఆ చిల్లరగాళ్లే కష్టపడి గెలిపించారని మర్చిపోవద్దు’ అని �
స్థానిక సంస్థల ఎన్నికల(Panchayath elections) నేపథ్యంలో కాంగ్రెస్(Congress) నాయకులకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తూ బీఆర్ఎస్ మద్దతుదారుల సర్పంచ్ అభ్యర్థులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేశారని ఎమ్మెల్యే సునీత లక్ష్మా