ఉద్యమ సమయం నుంచి తెలంగాణ జనహృదయ నేత కేసీఆర్ ఏమి చేసినా అదొక సంచలనమే. ఆయన ప్రతి అడుగూ ఎన్నో ఊహాగానాలకు తావిస్తుంది. ఆయన ఢిల్లీ వెళ్తే, ఏమి మంతనాలు జరుపుతారో అని పరాయి శక్తుల గండెల్లో గుబులు పుడుతుంది.
ప్రతిపక్ష నేతలను నేరుగా ఎదుర్కోలేని అధికార కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబసభ్యులను బజారుకీడిస్తూ పబ్బం గడుపుకుంటున్నదని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ఆగ్రహం వ్య
మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ సోషల్మీడియా వారియర్పై కాంగ్రెస్ నేతలు దాడిచేశారు. త్రుటిలో వారి నుంచి తప్పించుకున్న బాధితుడు దవాఖానలో చికిత్సపొందుతున్నాడు. చెన్నూర్ నియోజకవర్గం భీమారం మండల కేంద్ర�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల పాలనలో అటు రాష్ట్రంలో, ఇటు చెన్నూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తి స్థాయిలో కుంటు పడిందని మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, బాల్�
BRS | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస పాలనపై విసుగు చెందిన ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారు.
సహజంగా దేశం, రాష్ట్రం ఎక్కడైనా సరే ప్రతిపక్ష పార్టీల నుంచి నాయకులు అధికార పార్టీలోకి వలసలు వెళ్లడం సాధారణం. కానీ, రాష్ట్రంలో మాత్రం సీన్ రివర్స్ అవుతున్నది. అధికారంలో ఉన్న హస్తం పార్టీని కాలదన్నుతూ ప్�
ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కాంగ్రెస్ నాయకులు చేసిన కుట్రలు ఛేదించి ఇండ్లు మంజూరు చేయించానని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. రెండేండ్లు తిరిగితే ప్రభుత్వం 400 ఇండ్లు మంజూరు చే
సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్రెడ్డి కొట్టిన దెబ్బకు సీఎం రేవంత్ దిగొచ్చారు. గతంలో ఎన్నడూ జగిత్యాల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పట్టించుకోని ఆయన మంగళవారం ఏకంగా వారితో హైదరాబాద్లోని తన ఇంట్లో ప్రత�
సిరిసిల్ల మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక సోమవారం జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నీ తానై అభ్యర్థులను గెలిపించుకున్నారు.
Road Construction | సోమవారం మునిపల్లి మండలంలోని ఖమ్మంపల్లి గ్రామం నుంచి చౌరస్తా వరకు నూతనంగా నిర్మాణం చేపడుతున్న పనులు పరిశీలించేందుకు వచ్చిన పంచాయతీ రాజ్ అధికారులు రోడ్డు క్యూరింగ్ సరిగ్గా లేనప్పటికి దగ్గర ఉండి
రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ప్రజాధనాన్ని పందికొక్కుల్లా మేస్తూ సింగరేణిని కొల్లగొడుతున్నారని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. బుధవారం పెద్దపల్లి జిల్లా గోదావర�
harish rao | హైదరాబాద్ నడిబొడ్డున ఇంత మైనింగ్ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు..? ప్రతిపక్షాల మీద సిట్ లు వేసే రేవంత్ రెడ్డి దీనిపై ఎందుకు మాట్లాడరు..?అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హ�
Harish Rao | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులు, బలహీన వర్గాల భూములను అధికార పార్టీ పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ఒకవైపు పారిశ్రామిక వేత్తల ముసుగులో, మరోవైపు కబ�
అధికారం అండతో కాంగ్రెస్ మూకలు రెచ్చిపోయారు. మొన్న సిద్దిపేటలో.. ఇప్పుడు గజ్వేల్లో గూండాయిజం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అధికారిక క్యాంప్ కార్యాలయంపై శనివారం కాంగ్రెస్ గూం�