రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ప్రజాధనాన్ని పందికొక్కుల్లా మేస్తూ సింగరేణిని కొల్లగొడుతున్నారని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. బుధవారం పెద్దపల్లి జిల్లా గోదావర�
harish rao | హైదరాబాద్ నడిబొడ్డున ఇంత మైనింగ్ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు..? ప్రతిపక్షాల మీద సిట్ లు వేసే రేవంత్ రెడ్డి దీనిపై ఎందుకు మాట్లాడరు..?అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హ�
Harish Rao | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులు, బలహీన వర్గాల భూములను అధికార పార్టీ పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ఒకవైపు పారిశ్రామిక వేత్తల ముసుగులో, మరోవైపు కబ�
అధికారం అండతో కాంగ్రెస్ మూకలు రెచ్చిపోయారు. మొన్న సిద్దిపేటలో.. ఇప్పుడు గజ్వేల్లో గూండాయిజం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అధికారిక క్యాంప్ కార్యాలయంపై శనివారం కాంగ్రెస్ గూం�
కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడి నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల అస్తిత్వంపై జరిగిన దాడి అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధూసూదనాచారి అభివర్ణించారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నిక శనివారం రసాభాసగా మారింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడగా.. ఎన్నికల సంఘం ఆదేశాలతో శనివారం ఐటీడీఎ ఇన్చార్జి పీవో యువరాజ్ మర్మాట్, ఎ
అధికారం అండ చూసుకుని కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నారు. వీధిరౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. గూండాయిజం చేస్తూ దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడుతున్నారు. ఏకంగా తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తొలిసీఎం, ప్రస్తుతం ప్రతి
గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీ�
వచ్చే రెండేళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖా యమైపోయిందని, కార్యకర్తలను కాపాడుకునేందుకు దేనికైనా సిద్ధంగా ఉన్నామని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప
సిరికొండ మండలం చీమన్పల్లి పరిధిలోని జీనిగాల తండా చెరువు నుంచి కాంగ్రెస్ నేతలు అక్రమంగా నీళ్లు తరలించుకుపోయి, పంటలు పండించుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. దీంతో చెరువులో నీళ్లు లేక తమ పంటలు ఎ�
కేరళ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ నేతలు అసెంబ్లీని 30వ తేదీనే హడావుడిగా ముగించారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు, ప్రజ�
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ఐదేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులు, వేసిన శిలాఫలకాలే ల్యాండ్ మార్క్గా ఉంటాయి. నిలిచిపోయిన అభివృద్ధి పనులు, మొండిగోడలు పాలకుల పనితీరుకు అద్దం పడుతుంటాయి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక అబద్ధాలు చెప్పి, అమలు సాధ్యం కాన�
సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాల రాజుకుంది. ఈ రచ్చకు నంగునూరు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ నియామకం కారణమైంది.పార్టీ కోసం కష్టపడి, అక్రమ కేసులు ఎదురొని నిలబడ్డ కార్యకర్తలను కాదని ప�