మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ విసిరి, కాంగ్రెస్ పార్టీని కకావికలం చేస్తున్నా�
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) విషయంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కాంగ్రెస్కు చెంది న మాజీ ఎమ్మెల్యే, ఏఆర్ఎస్ అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లు యజమాని అజ్మీరా రేఖానాయక్పై కేసు నమోదైంది. నిర�
“ఈనెల 16వ తేదీ రాత్రి మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని టేకులపల్లి వాగు నుంచి తాండూర్ మండలంలోని అచ్చలాపూర్కు వచ్చిన రెండు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక కాంగ�
మోసపురిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ అన్ని వర్గాల ప్రజలను మోసగించిందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. ఏ ఆశయంతో కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారో..ఆ ఆశయాలకు ర
Disciplinary Action | కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే , మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మె ల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించడం ద్వారా రేవంత్ సర్కార్ మరోసారి తన పాశవికత్వాన్ని నిరూపించుకున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్
ఖమ్మం నగరంలో కాంగ్రెస్ నేతలు భూకబ్జాలు, బెదిరింపులకు పాల్పడుతూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. ఖమ్మం నగరం 4వ డివిజన్ పరిధి పాండురంగాపురంలో ఓ వ్యక్తి భూమి ఆక్రమణకు పాల్పడ�
వనపర్తి కాంగ్రెస్ నేతల మధ్య వివాదం ముదిరింది. సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జీ చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మధ్య నెలకొన్న విభేదాలు రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేతల వద
Congress leaders | ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పీఏసీ(PAC) సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally)ముందే మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, జిల్లా నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి(Congress leaders) గొడవప
ఆదిలాబాద్ నియోజకవర్గలోని కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు, అంతర్గత కుమ్ములాటలు మరోసారి బహిర్గతం అయ్యాయి. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అ�
చిట్యాల మండల మండల కేంద్రానికి చెందిన జర్నలిస్టు పుల్ల రవీందర్ పై కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధువంశీ, ఆయన అనుచరులు బొజ్జం వేణు, నటరాజ్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కనుసన్నల్లో కమీషన్ల రాజ్యం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆరోపించారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
జనం మెచ్చిన నేత ప్రజల మనిషి పట్నం నరేందర్ రెడ్డిని విమర్శిస్తే ప్రజలే వారిని తరిమి కొడతారని బీఆర్ఎస్ మండల నేత వీరారం మాజీ సర్పంచ్ తిరుపతి అన్నారు. ఆదివారం వారు మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహిం