మోసాలకు కాం గ్రెస్ పార్టీ కేరాఫ్ అని.. ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడంతో దానిని నమ్మే పరిస్థితు ల్లో ప్రజలు లేరని మాజీ మంత్రి, మహేశ్వ రం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొ�
పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు శుక్రవారం పున్నేల్ క్రాస్ వద్ద ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస�
కాంగ్రెస్ ప్రభుత్వం భూముల అమ్మకం వ్యవహారం రాజధాని దాటి జిల్లాలకు చేరింది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని పదేపదే మంత్రుల ప్రకటనలు.. ఇప్పుడు అభివృద్ధిలో కాకు
కాంగ్రెస్ మంత్రులు, నాయకులు కమీషన్లు తీసుకుంటున్నారని, ఎంత బిల్లుకు ఎంత పర్సంటేజీ తీసుకుంటున్నారో ఆధారాలు ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారంలో మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వ్యవసాయ క్షేత్రంలోని ఇంటిపై కాంగ్రెస్ నాయకులు రాళ్ల దాడికి పాల్పడ్డారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లి గ్రామ శివారులో మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు రాకేష్రెడ్డికి చెందిన ‘కే చంద్రశేఖర్రెడ్డి’ పేరుతో గల రిసార్ట్లో జరుగుతున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలప
Mahabubnagar | ఆయన పదవీలో లేడు కానీ అన్ని తానై నడిపిస్తాడు. ఆయన మాటకే ఇక్కడి అధికారులు వత్తాసు పలుకుతారు. ఆయన మాట వినని అధికారులను బదిలీ చేయించడం, లేదా వారితో బేరాలు కుదిరించుకొని ముడుపులు తీసుకోవడం ఆ నేత నైజం. రా్�
మునుగోడులో వైన్స్ల కోసం టెండర్లు వేసే నేతలకు నియోజక వర్గ కాంగ్రెస్ నేతల ఝలక్ ఇచ్చారు. వైన్స్ల కోసం టెండర్లు వేసే వారు ఇక నుంచి ఊరిబయటే వైన్స్లు ఏర్పాటు చేసుకోవాలని, అది కూడా సాయంత్రం నాలు గు గంటల నుం
బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలు, బెదిరింపులను సహించేదిలేదని, ప్రజల సమస్యల గురించి అడిగితే.. పోలీస్ కేసులు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ఆగ్రహ�