Rahul Gandhi | ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం దేశ ప్రయోజనాలను తీవ్�
Sam Pitroda | భారత పౌరుల నైపుణ్యాలు (Indians skills) బయటి దేశాలకు సేవలు చేసేందుకే దోహదపడుతున్నాయని, దేశంలో సుమారు 150 కోట్ల జనాభా ఉన్నా సొంతంగా ఆపరేటింగ్ సిస్టమ్ (Operating system) లేకపోవడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ (Congress party) ఓవర్స�
Gaurav Gogoi | అస్సాం (Assam) రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Himanta Biswasharma) పై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) తీవ్ర విమర్శలు గుప్పించారు. హిమంతను ‘అస్సాం జిన్నా’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Bhupen Borah | అస్సాం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఆయన బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే కొన్ని గంటల్లోనే యూటర్న్ తీసుకున్నారు. తన రాజీనామాను బోర�
Kiren Rijiju | భారతదేశ అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఓర్వలేకపోతున్నదని కేంద్రమంత్రి (Union Minister) కిరెణ్ రిజిజు (Kiren Rijiju) మండిపడ్డారు. అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గిందని లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ర
ఓ యూట్యూబర్ ఇంట్లో రహస్యంగా ఓటర్లకు డబ్బుల పంపకాలు జరుపుతున్న కాంగ్రెస్ నాయకులను ఇండిపెండెంట్ అభ్యర్థులు అడ్డుకున్న ఘటన ఆదివారం అర్ధరాత్రి మెదక్ జిల్లా రామాయంపేటలో చోటుచేసుకున్నది.
Jeevan Reddy | జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నికల్లో తన వర్గానికి సీట్లు కేటాయించకుండా పక్కకు పెట్టడంపై ఆయన
congress leader | ఇటీవలే మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల జాబితాలో జిన్నారం మున్సిపాలిటీలోని నాలుగో వార్డుజనరల్ మహిళకు కేటాయించడంతో తనకు బీఫారం లభిస్తుందని మహిళా కాంగ్రెస్ నాయకురాలు నీలం లత ఆశించింది.
Jairam Ramesh | కేంద్ర ప్రభత్వం ‘గ్రామీణ ఉపాధి హామీ పథకం (MNREGA)’ స్థానంలో కొత్త చట్టం తీసుకురావడంపై కాంగ్రెస్ పార్టీ (Congress party) ఇవాళ మరోసారి మండిపడింది. తాము తీసుకొచ్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక పరివర్తనాత్మక చట్టమని, �
Air India Flight | ఎయిర్ ఇండియా విమానానికి ముప్పు తప్పింది. రన్ వే టచ్ చేసిన తర్వాత పైలట్లు చివరి నిమిషంలో ల్యాండింగ్ రద్దు చేశారు. గాలిలో ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఆ విమానం ల్యాండ్ అయ్యింది. ఈ సంఘటనతో ప్రయాణికుల
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డికి నిరసనసెగ తగిలింది. ఆదివారం నిజామాబాద్ జిల్లా బోధన్లో మైనారిటీ బాలుర గురుకుల భవనం ప్రారంభోత్స వం, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సుదర్�