అధికార పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. ప్రభుత్వ సంస్థల నుంచి రూ. కోట్ల ఆదాయం పొందుతున్న కాంగ్రెస్ నాయకులు.. వారు రూ. లక్షలు సర్కారుకు చెల్లించకుండా
Congress | పింఛన్ ఇప్పిస్తానని నమ్మించి తన ఇంటి స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటూ జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్కు చెందిన వృద్ధురాలు ముస్సె గంగవ్వ మంగళవారం కలెక్టర్ సత్యప్రసాద
సాయం చేయమని వెళ్లిన మహిళపై కాంగ్రెస్ నాయకుడు కన్నేశాడు. ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని అడిగితే తన కోరిక తీర్చాలని వేధించాడు. వేధింపులు పెరిగి పోతుండటంతో భరించలేని బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో సదరు న
Congress Leader Dies Of Snakebite | రాత్రి వేళ కారు నుంచి దిగిన కాంగ్రెస్ నేతను పాము కాటు వేసింది. ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇటీవల రద్దైన అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్
Shashi Tharoor | పశ్చిమ బెంగాల్ (West Bengal) ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో జరిగిన అవకతవకలే బెంగాల్లో బీజేపీ (BJP) గ
కొత్తగా ఎన్నికైన మహిళా ఎమ్మెల్యే అయిష్టత, అసౌకర్యం వ్యక్తపరుసున్నా సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు ఆమెను బహిరంగంగా కౌగిలించుకోవడానికి ప్రయత్నించిన ఘటన కేరళలో జరిగింది. తిరువనంతపురంలో కేరళ ప్రదేశ్ కాంగ�
Cherian Philip | మహిళా ఎమ్మెల్యేను బహిరంగంగా కౌగిలించుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఆమె ఇబ్బందిపడటంతో పాటు ఆయనను తోసి ముందుకు వెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్య�
Kangana Ranaut: రాహుల్ గాంధీని కంగనా పెళ్లి చేసుకోబోతుందా? కాంగ్రెస్ నేత ఒకవేళ బీజేపీలో చేరితే పెళ్లి చేసుకుంటానని కంగనా పేరిట సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆ న్యూస్ను కంగనా ఖండించింద�
Pawan Khera | కాంగ్రెస్ పార్టీ (Congress Party) సీనియర్ నాయకుడు పవన్ ఖేరా (Pawan Khera) ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పును సుప్రీంకోర్టు (Supreme Court) రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్
సీఎం ఇలాకా కోస్గిలో బుల్డోజర్లు విరుచుకుపడుతున్నాయి. లక్షల్లో ప్రజాధనం వృథా చేస్తూ అధికారులు నాయకులకు వత్తాసు పలుకుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా హడావుడిగా కూల్చివేతలు మొదలుపెట్టారు. గతేడాది కట్�
అంబేదర్ జయంతి వేడుకలకు రూ.10 లక్షలు ఖర్చుపెట్టే సత్తా ఈ ప్రభుత్వానికి లేదా..? అని కాంగ్రెస్ నేత చల్లూరి మధు ప్రశ్నించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేదర్ సెంటర్లో ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ�
AP Capital | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా అభవృద్ధి చేస్తుండటంపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతి నిర్మాణంపై