Kiren Rijiju | భారతదేశ అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఓర్వలేకపోతున్నదని కేంద్రమంత్రి (Union Minister) కిరెణ్ రిజిజు (Kiren Rijiju) మండిపడ్డారు. అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గిందని లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ర
ఓ యూట్యూబర్ ఇంట్లో రహస్యంగా ఓటర్లకు డబ్బుల పంపకాలు జరుపుతున్న కాంగ్రెస్ నాయకులను ఇండిపెండెంట్ అభ్యర్థులు అడ్డుకున్న ఘటన ఆదివారం అర్ధరాత్రి మెదక్ జిల్లా రామాయంపేటలో చోటుచేసుకున్నది.
Jeevan Reddy | జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నికల్లో తన వర్గానికి సీట్లు కేటాయించకుండా పక్కకు పెట్టడంపై ఆయన
congress leader | ఇటీవలే మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల జాబితాలో జిన్నారం మున్సిపాలిటీలోని నాలుగో వార్డుజనరల్ మహిళకు కేటాయించడంతో తనకు బీఫారం లభిస్తుందని మహిళా కాంగ్రెస్ నాయకురాలు నీలం లత ఆశించింది.
Jairam Ramesh | కేంద్ర ప్రభత్వం ‘గ్రామీణ ఉపాధి హామీ పథకం (MNREGA)’ స్థానంలో కొత్త చట్టం తీసుకురావడంపై కాంగ్రెస్ పార్టీ (Congress party) ఇవాళ మరోసారి మండిపడింది. తాము తీసుకొచ్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక పరివర్తనాత్మక చట్టమని, �
Air India Flight | ఎయిర్ ఇండియా విమానానికి ముప్పు తప్పింది. రన్ వే టచ్ చేసిన తర్వాత పైలట్లు చివరి నిమిషంలో ల్యాండింగ్ రద్దు చేశారు. గాలిలో ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఆ విమానం ల్యాండ్ అయ్యింది. ఈ సంఘటనతో ప్రయాణికుల
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డికి నిరసనసెగ తగిలింది. ఆదివారం నిజామాబాద్ జిల్లా బోధన్లో మైనారిటీ బాలుర గురుకుల భవనం ప్రారంభోత్స వం, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సుదర్�
తమ పంటలు, బావులను కాపాడుకునేందుకు స్వయంగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఇప్పలపల్లి మానేరువాగు పరీవాహక ప్రాంత రైతులే రంగంలోకి దిగారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు చేసిన విన్నపాలు, విజ్ఞప్తులు బుట్టదాఖల
రాష్ట్ర కాంగ్రెస్కు, రాహుల్గాంధీకి మధ్య ‘ఆయన’ అడ్డుగోడలా నిలబడ్డారా? అధిష్ఠానం పెద్దల నుంచి ఆయనే ముఖ్యనేతను కాపాడుతున్నారా? ఆయన నీడలోనే ముఖ్యనేత రాష్ట్ర పాలన కొనసాగిస్తున్నారా.
సొంత పార్టీకి చెందిన దళిత నాయకుడిపై పీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దురుసుగా వ్యవహరించడం జిల్లా కాంగ్రెస్ వర్గాలతో పాటు రాష్ట్ర పార్టీలో సైతం చర్చనీయాంశంగా మారి�
సూర్యాపేటలోని కాంగ్రెస్ పార్టీ కొద్ది సంవత్సరాలుగా దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి, పటేల్ రమేశ్రెడ్డి వర్గాలుగా విడిపోయిన విషయం విదితమే. తాజాగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మార్కెట్ క�