Congress Leader | చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ నాయకుడిపై అత్యాచారం, బెదిరింపులు, బ్లాక్మెయిల్ ఆరోపణలు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ ఘటనకు సంబంధించిన వివ
Attack | సర్జఖాన్ పేట గ్రామానికి చెందిన కుమ్మరి చిన్మయ్య తన ఇంటి దగ్గర ఉన్న చెత్తను తీసి అక్కడే కాల్చి వేయగా అటుగా వెళ్తున్న గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత శెట్టి శివకుమార్ మద్యం మత్తులో విచక్షణ మరిచి వృద్ద�
Jairam Ramesh: రిజర్వేషన్ వ్యవస్థను అంతం చేయడమే బీజేపీ రియల్ టార్గెట్ అని కాంగ్రెస్ నేత జయరాం రమేశ్ అన్నారు. దీని కోసమే లోక్సభలో మూడో వంతు మెజారిటీ కోసం బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఇక ఆ క్రమ
సమస్యలు సభ దృష్టికి తీసుకొచ్చిన పాపానికి అధికార పార్టీ సర్పంచ్ భర్త బీఆర్ఎస్ నేతపై కుర్చీ విసిరి దౌర్జన్యం చేసిన ఘటన మండలంలోని చౌదర్పల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన గ్రామసభలో చోటు చేసుకున్నది.
Jairam Ramesh | ఎన్డీయే (NDA) అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తయ్యింది. ఈ పన్నెండేళ్లు ప్రభుత్వానికి ప్రధాని మోదీ (PM Modi) యే నేతృత్వం వహించారు. దాంతో దేశంలో వరుసగా పన్నెండేళ్లు ప్రధానిగా కొనసాగిన ఏకైక నేతగా ఆయన రికార్డు సృ�
Facebook Account: హిమాచల్ ప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే నీరజ్ భారతి పేస్బుక్ అకౌంట్ను బ్లాక్ చేశారు. ఇటీవల ఆయన ఆ రాష్ట్ర కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆయన్ను పార్టీ కీలక పదవుల నుంచి కూడా త
Lalit Modi | తాను దేశం విడిచి పారిపోయిన వ్యక్తిననే ప్రచారాన్ని ఐపీఎల్ మాజీ ఛైర్మన్ (IPL Ex Chairman) లలిత్ మోదీ (Lalit Modi) తీవ్రంగా ఖండించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని చెప్పారు. తాను తప్పుచేసి పారిపోయి ఉంటే ప్రభుత్వం తనను ఎప్ప�
DK Shivakumar | కాంగ్రెస్ పార్టీ (Congress Party) సీనియర్ నేత డీకే శివకుమార్ (DK Shiva kumar) ఇవాళ (బుధవారం) కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. లోక్భవన్ (Lok Bhavan) లోని గ్లాస్ హౌస్ (Glass house) లో బుధవారం సాయంత్రం 4:05 గంటలక�
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధి ఉప్పల్ ఠాణాలో గిరిజన కుటంబంపై దాడి చేసిన ఓ కాంగ్రెస్ నాయకుడు బాధితులతో కాళ్లు మొక్కించుకున్న అమానుష ఘటన మరువకముందే..
Kharge | పశ్చిమబెంగాల్ (West Bengal) లోని సోనార్పూర్ (Sonarpur) లో టీఎంసీ ఎంపీ (TMC MP) అభిషేక్ బెనర్జీ (Abhisheik Baerjee) పై ఇవాళ (శనివారం) జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ (Congress Party) జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ఖండించారు. రాజ
Congress Leader | కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలతో రోజుల తరబడి ఎదురుచూస్తున్నా పట్టించుకునే నాథుడే కరువైపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పటికే సోషల్ మీడియాలో రౌండప్ చేస్తున్నాయి. కాగా స్వయంగా ఓ కాంగ్
అధికార పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. ప్రభుత్వ సంస్థల నుంచి రూ. కోట్ల ఆదాయం పొందుతున్న కాంగ్రెస్ నాయకులు.. వారు రూ. లక్షలు సర్కారుకు చెల్లించకుండా