Cherian Philip | మహిళా ఎమ్మెల్యేను బహిరంగంగా కౌగిలించుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఆమె ఇబ్బందిపడటంతో పాటు ఆయనను తోసి ముందుకు వెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్య�
Kangana Ranaut: రాహుల్ గాంధీని కంగనా పెళ్లి చేసుకోబోతుందా? కాంగ్రెస్ నేత ఒకవేళ బీజేపీలో చేరితే పెళ్లి చేసుకుంటానని కంగనా పేరిట సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆ న్యూస్ను కంగనా ఖండించింద�
Pawan Khera | కాంగ్రెస్ పార్టీ (Congress Party) సీనియర్ నాయకుడు పవన్ ఖేరా (Pawan Khera) ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పును సుప్రీంకోర్టు (Supreme Court) రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్
సీఎం ఇలాకా కోస్గిలో బుల్డోజర్లు విరుచుకుపడుతున్నాయి. లక్షల్లో ప్రజాధనం వృథా చేస్తూ అధికారులు నాయకులకు వత్తాసు పలుకుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా హడావుడిగా కూల్చివేతలు మొదలుపెట్టారు. గతేడాది కట్�
అంబేదర్ జయంతి వేడుకలకు రూ.10 లక్షలు ఖర్చుపెట్టే సత్తా ఈ ప్రభుత్వానికి లేదా..? అని కాంగ్రెస్ నేత చల్లూరి మధు ప్రశ్నించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేదర్ సెంటర్లో ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ�
AP Capital | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా అభవృద్ధి చేస్తుండటంపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతి నిర్మాణంపై
Sonia Gandhi | లోక్సభ (Lok Sabha) లో సీట్ల సంఖ్యను పెంచేందుకు చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ (Sonia Gandhi) 'రాజ్యాంగంపై దాడి' గా అభివర్ణించారు. అదేవిధంగా 'నార�
Pawan Khera | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత (Congress Leader) పవన్ ఖేరా (Pawan Khera) కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అస్సాం సీఎం హిమాంత బిశ్వశర్మ (Himanta Biswa Sharma) సతీమణి రిణికి భూయాన్ శర్మ (Riniki Bhuyan Sharma) పై చేసిన వ్యాఖ్యల కేసులో.. హైకోర్టు
Pawan Khera | అస్సాం ముఖ్యమంత్రి (Assam CM) హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) సతీమణి రిణికి భూయాన్ (Riniki Bhuyan) ఫిర్యాదు మేరకు ఆ రాష్ట్ర పోలీసులు కాంగ్రెస్ పార్టీ (Congress Party) సీనియర్ నేత పవన్ ఖేరా (Pawan Khera) నివాసానికి చేరుకున్నారు. ఆయనను అర�
ఓ అధికారి రామాలయాన్ని కాంగ్రెస్ నేతకు రాసిచ్చిన ఘటనపై అటు అధికారులు, ఇటు అధికార పార్టీ నేతల్లో అలజడి సృష్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజుపల్లిలోని సీతారామాంజనేయస్వామి దేవాలయ
Khushbaz Jattana | కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణించిన ఎస్యూవీ వాహనం టైర్ రిపేర్ కోసం రోడ్డు పక్కన నిలిచి ఉన్నది. ఒక లారీ వెనుక నుంచి ఆ వాహనాన్ని ఢీకొట్టింది. కాంగ్రెస్ నేత�
జీహెచ్ఎంసీ చరిత్రలోనే ఇదో రికార్డు. తొలిసారిగా ఒక సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సహా ఒకేసారి పది మంది అధికారులపై సస్పెన్షన్ వేటు.. ఇదేదో పొరపాటుగా జరిగిన వ్యవహారం కాదు.. ఒకరిద్దరు అధికారులు మిలాఖతై చేసిన త�