రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డికి నిరసనసెగ తగిలింది. ఆదివారం నిజామాబాద్ జిల్లా బోధన్లో మైనారిటీ బాలుర గురుకుల భవనం ప్రారంభోత్స వం, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సుదర్�
తమ పంటలు, బావులను కాపాడుకునేందుకు స్వయంగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఇప్పలపల్లి మానేరువాగు పరీవాహక ప్రాంత రైతులే రంగంలోకి దిగారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు చేసిన విన్నపాలు, విజ్ఞప్తులు బుట్టదాఖల
రాష్ట్ర కాంగ్రెస్కు, రాహుల్గాంధీకి మధ్య ‘ఆయన’ అడ్డుగోడలా నిలబడ్డారా? అధిష్ఠానం పెద్దల నుంచి ఆయనే ముఖ్యనేతను కాపాడుతున్నారా? ఆయన నీడలోనే ముఖ్యనేత రాష్ట్ర పాలన కొనసాగిస్తున్నారా.
సొంత పార్టీకి చెందిన దళిత నాయకుడిపై పీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దురుసుగా వ్యవహరించడం జిల్లా కాంగ్రెస్ వర్గాలతో పాటు రాష్ట్ర పార్టీలో సైతం చర్చనీయాంశంగా మారి�
సూర్యాపేటలోని కాంగ్రెస్ పార్టీ కొద్ది సంవత్సరాలుగా దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి, పటేల్ రమేశ్రెడ్డి వర్గాలుగా విడిపోయిన విషయం విదితమే. తాజాగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మార్కెట్ క�
Banswada : కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కాంగ్రెస్ నాయకుడి అరాచకం వెలుగులోకి వచ్చింది. ఏనుగు రవీందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు దేవేందర్ రెడ్డి (Devender Reddy) నెలరోజులుగా వివాహితను లైంగికంగా వేధిస్తున్నాడు.
Priyanka Gandhi | పార్లమెంట్ (Parliament) శీతాకాల సమావేశాల్లో వాడీవేడి చర్చలు (Heated debates), వాకౌట్లు (Walkouts), నిరసనలు (Protests) చోటుచేసుకున్నాయి. వింటర్ సెషన్ ముగిసిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం స్పీకర్ ఓంబిర్లా (Speaker Om Birla) వివిధ పార్టీల శాసన�
సర్పంచ్ ఎన్నికల్లో తమతో కలిసి రావడం లేదని కక్ష పెంచుకున్న కాంగ్రెస్ నాయకులు.. బీఆర్ఎస్ నాయకుడిపై కత్తితో దాడికి తెగబడ్డారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శెట్పల్లిలో సోమవారం జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టిషాక్ తగిలింది. సీనియర్ నాయకుడు టేకులపల్లికి చెందిన భూక్యా దళ్సింగ్నాయక్.. తన భార్య, చుక్కలబోడు మాజీ సర్పంచ్ గంగాబాయిత�
కేంద్ర మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శివరాజ్ పాటిల్ (Shivraj Patil) కన్నుమూశారు. 90 ఏండ్ల పాటిల్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
Rahul Gandhi | కేంద్ర ప్రభుత్వం (Union govt) పై కాంగ్రెస్ అగ్రనేత (Congress leader) రాహుల్గాంధీ (Rahul Gandhi) లోక్సభ (Lok Sabha) లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకే బీజేపీ సర్కారు ఎన్నికల కమిషన్ను వాడుకుంటో�
Priyanka Gandhi | దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు అవుతున్నదని, ఇప్పుడు వందేమాతరం (Vande Mataram) పై చర్చ దేనికని కాంగ్రెస్ పార్టీ (Congress party) అగ్ర నాయకురాలు, వాయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) ప్రశ్నించారు.