హనుమకొండ జిల్లా శాయంపేట మండలం నేరేడుపల్లి గ్రామంలో విద్యుత్తు విజిలెన్స్ అధికారిపై కాంగ్రెస్ నాయకుడు దాడికి పాల్పడ్డాడు. కాంగ్రెస్ నాయకుడు ఆకుతోట సమ్మిరెడ్డి ఇంట్లో విద్యుత్తు చౌ ర్యం జరుగుతున్నట
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కోరిన ఒక సాధారణ మహిళను కాంగ్రెస్ పార్టీ నాయకుడు దూషించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం కిషన్గూడ గ్రామ పంచాయతీ మదిర గుబ్బడిగుచ్చతండాకు చెందిన డిగ్రీ చదువుతున్న 19 ఏండ్ల యువతిపై అదే తండాకు చెంది న కాంగ్రెస్ నాయకుడు లైంగికదాడికి పా ల్పడినట్టు ఎస్సై విక్�
మద్యం మత్తులో ఓ హోటల్ వద్ద హంగామా సృష్టిస్తున్న ఓ కాంగ్రెస్ నాయకుడు, అతడి అనుచరులను అడ్డుకోబోయిన ఓ మహిళా ఎస్సైపై దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటన కల్లూరు పట్టణంలోని తిరువూరు క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం
ఖమ్మం జిల్లా కల్లూరులో కాంగ్రెస్ నేతలు (Congress Leader) రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐపై దాడి చేశారు. ఆమె ఛాతీపై చేయి వేసి పక్కకు తోసేశారు. శుక్రవారం రాత్రి తల్లాడకు చెందిన కాంగ్రెస్ నేత రాయల రాము �
Jairam Ramesh: మన ఎంపీలు తిరుగుతున్నారు.. పెహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు కాంగ్రెస్ నేత జై రాం రమేశ్ పేర్కొన్నారు. ఎంపీలను, ఉగ్రవాదులను పోల్చుతూ ఆయన కామెంట్ చేశారు
Vijay Shah | కల్నల్ సోఫియా ఖురేషిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ మంత్రి విజయ్ షా తప్పిపోయారని కాంగ్రెస్ నేత ఆరోపించారు. ఆయన గురించి సమాచారం ఇస్తే రూ.11,000 ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు ప�
తనకు చెప్పకుండానే ఇందిరమ్మ ఇల్లు కట్టేందుకు ముగ్గు పోశాడంటూ కాంగ్రెస్ నాయకుడు ఓ లబ్ధిదారుడిపై ఆక్రోశం వెళ్లగక్కాడు. అంతటితో ఆగకుండా బూటు కాలితో తన్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల�
కొనుగోలు కేంద్రంలో ధర్నా చేస్తున్న రైతులపై ఓ కాంగ్రెస్ నేత దౌర్జన్యం చేసి, దుర్భాషలాడిన ఘటన పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలో జరిగింది.
Ajay Rai | పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ ఆరోపించారు. రాఫెల్ బొమ్మకు నిమ్మకాయ, మిరపకాలు కట్టి చూపిస్తూ కేంద్రాన్న
నిలువ నీడ కల్పించేందుకు దివంగత వైఎస్ఆర్ ప్రభుత్వం తనకు ఇచ్చిన భూమిని కాంగ్రెస్ నేతలు ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారని జీహెచ్ఎంసీలో ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికురాలు ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీలోకి మధ్యలో వచ్చినవారు తనను టార్గెట్ చేస్తున్నారని.. ఓ కాంగ్రెస్ నాయకుడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్లో జ�
ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు రాలేదన్న ఆవేదనతో కాంగ్రెస్ నాయకుడైన మాజీ వైస్ ఎంపీపీ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు వారించి ఆయన ప్రయత్నాన్ని అడ్డుకొని, పోలీసుల�