రాష్ట్రంలో గృహజ్యోతి పథకం అమలు కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా అందించేందుకు మంగళవారం నుంచి క్షేత్రస్థాయిలో లబ్ధిదారులను గుర్తించే పనిని విద్యుత్తుశాఖ చేపట్టనున్
జైరాం రమేశ్, చిదంబరం, ప్రణబ్ముఖర్జీ పర్యవేక్షణలో కాంగ్రెస్ విభజన బిల్లును రూపొందించింది. ఇది రేవంత్కు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే అనాడు ఆయన తెలంగాణ ఉద్యమంలో లేడు. కాంగ్రెస్లో అంతకంటే లేడు. రెండుకం�
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకొచ్చిన 40 రోజులకే తెలంగాణకు నష్టం చేసే నిర్ణయా లు తీసుకోవడం బాధాకరమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు.
పొద్దున సుద్దులు.. పగలు తిట్లు.. ఇదే సీఎం రేవంత్ తీరు అంటూ పలువురు మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి మాట్లాడిన భాషపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎంలాంటి ఉన్నత పదవిలో ఉంటూ వ్యక్తిగతంగా దూషణలు చే�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తమ స మస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని.. కేసీఆర్ ప్రభుత్వమే బాగుండేది అని పాలమూరువాసులు చె బుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కోయిలకొండ ఎక్స్రో
ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అంటే ఏం తెస్తారు? మళ్లీ ఇంద్రవెల్లి కాల్పు లు తెస్తారా? మరోసారి ఎమర్జెన్సీ తెస్తారా? అని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి మండిపడ్డారు.
మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణానికి తాము వ్యతిరేకం కాదని, కానీ ఆటో కార్మికుల జీవనోపాధికి గండి కొట్టడం ఏమాత్రం సరికాదని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు పథకంతో ఆటోలు న�
దేవుడు వరమిచ్చినా.. పూజారి ఫలమివ్వని తీరుగా మారింది దివ్యాంగుల పరిస్థితి. వైకల్యంతో బాధపడేవారికి ప్రభుత్వం అండగా నిలిచేందుకు ఆసరా పింఛన్లు, ఇతర ప్రోత్సాహకాలను అందిస్తున్నది. ఈ పథకాల ద్వారా లబ్ధిపొందాల�
కృష్ణా జలాల కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని గద్వాల ఎమ్మెల్యే బం డ్ల కృష్ణమోహన్రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులను కృష్ణాబోర్డు పరిధిలోకి కాంగ్రెస్ ప్రభు త్వం అప్పగించడాన్ని నిరసిస
రాజు సరిగా లేకపోతే రాజ్యం చీకట్లో మగ్గుతుందట! ప్రస్తుతం తెలంగాణ నీటిపారుదల రంగం దుస్థితి ఇలాగే తయారైంది. కఠోరంగా ఉన్నా ఇది అక్షరాల నిజం. తెలంగాణ ఉద్యమ భూమికల్లో నీళ్లు ప్రధానమైనవి. కృష్ణా జలాల్లో అంతులే�