గ్రామ పంచాయతీల్లో మళ్లీ ప్రత్యేకాధికారుల పాలన రానుంది. నేటితో ప్రస్తుత పంచాయతీ పాలక వర్గాల గడువు ముగియనుండడంతో పల్లెల పాలన అధికారుల చేతుల్లోకి వెళ్లనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నిక�
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యావ్యవస్థ పటిష్ఠతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార చెప్పారు. ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ప్రతి మండలకేంద్రంలో ఇంటర్నేషనల్ సూల్ ఏ�
ఇచ్చిన హామీ మేరకు ఆడపిల్లల పెండ్లికి లక్ష రూపాయల సాయంతో పాటు తులం బంగారం ఇచ్చే పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా అమలు చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం వెల్ద
పూడూరు మండలంలో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు ప్రక్రియ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి విమర్శించారు. 2009లోనే �
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి వెచ్చించే ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార అభిప్రాయపడ్డారు. తకువ నిధులతో ఎకువ నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులను పూర్తి చేయడాన్న�
పదేండ్లు ఇరాం లేకుండా కరెంట్ వచ్చింది. బోరు వేస్తే పొలం మొత్తం తడిచే వరకు నడుస్తుండే. కరెంట్ పోతదేమో అన్న ముచ్చటే లేదు. ఇప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడో పోతుందో తెల్వడం లేదు. రాత్రనక పగలనక పొలం
భూకబ్జాలను ఉపేక్షించేది లేదని, ఉక్కుపాదం మోపాలని అధికారులను బీసీ సంక్షేమ, రవాణా శాఖల అధికారి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టర్టేట్లో మంగళవారం సాయంత్రం జిల్లా అధికార
ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నాకు ఇన్చార్జి చైర్మన్గా బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తూ మైనార్టీ కౌన్సిలర్లు, యువకులు, మహిళలు నిరాహార దీక్ష చేపట్టారు.
Harish Rao | స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించే కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమం ‘వంట అయినంక గరిటె తిప్పినట్లు’ ఉందంటూ మాజీ మంత్రి హరీశ్రావు సెటైర్లు వేశారు. ఉద్యోగ భర్తీ ప్రక్రియను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్త
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలంలోని బూర్గుల గ్రామంలో నూతనంగా నిర్మించిన పశు వైద్యశాలను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడ
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనగణన చేపడతామనే రాజకీయ ప్రకటనలు రావడం పరిపాటిగా మారిందని, రాష్ట్ర ప్రభుత్వం అలాకాకుండా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని జనగణన వేదిక జాతీయ అధ్యక్షుడు గోసుల శ్రీ�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించలేదు. కేసీఆర్ ప్రభుత్వం సమయానుకూలంగా ఎన్నికలను నిర్వహించింది. 2018లో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని అమల్లోకి తెచ్చి �
Telangana | యాసంగి ధాన్యం విక్రయానికి నిబంధనలు రూపొందించేందుకు..25వ తేదీ సాయంత్రం 6.47 గంటలకు రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ రాత్రి 11.52 గంటలకు ధాన్యం విక్రయానికి నోటిఫికేషన్ జారీచేసిన ప�
దశాబ్ద కాలం పాటు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు రైతులు దర్జాగా రెండు కార్లు పంటలు పండించుకొని ఆనందంగా జీవించారు. కాలు అడ్డం పెడితే పొలం పారడంతోపాటు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించడంతో రైతులు చింత లే