దేవుడు వరమిచ్చినా.. పూజారి ఫలమివ్వని తీరుగా మారింది దివ్యాంగుల పరిస్థితి. వైకల్యంతో బాధపడేవారికి ప్రభుత్వం అండగా నిలిచేందుకు ఆసరా పింఛన్లు, ఇతర ప్రోత్సాహకాలను అందిస్తున్నది. ఈ పథకాల ద్వారా లబ్ధిపొందాల�
కృష్ణా జలాల కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని గద్వాల ఎమ్మెల్యే బం డ్ల కృష్ణమోహన్రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులను కృష్ణాబోర్డు పరిధిలోకి కాంగ్రెస్ ప్రభు త్వం అప్పగించడాన్ని నిరసిస
రాజు సరిగా లేకపోతే రాజ్యం చీకట్లో మగ్గుతుందట! ప్రస్తుతం తెలంగాణ నీటిపారుదల రంగం దుస్థితి ఇలాగే తయారైంది. కఠోరంగా ఉన్నా ఇది అక్షరాల నిజం. తెలంగాణ ఉద్యమ భూమికల్లో నీళ్లు ప్రధానమైనవి. కృష్ణా జలాల్లో అంతులే�
ఇంద్రవెల్లిలో 1981లో జరిగిన కాల్పులు తమ పార్టీ ప్రభుత్వ తప్పేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ పునర్నిర్మాణ బహిరంగ సభలో రేవంత్ �
విద్యుత్తు ప్రాజెక్టులు మినహా కృష్ణా ప్రాజెక్టుల ఔట్లెట్లను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు రేవంత్రెడ్డి సర్కారు ఓకే చెప్పిందని మరోసారి స్పష్టమైంది. కేఆర్ఎంబీ తాజాగా విడుదల చేసిన మీటింగ్ మినిట్స్�
దేశంలో ఎమర్జెన్సీ విధించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని, ఆ నాడు పత్రికలు, మీడియా సంస్థలపై ఉకు పాదం మోపి ప్రజాస్వామ్య గొంతు నులిమారని త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గుర్తు చేశారు.
ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ అడిగే నేతలు తాను ఫలానా ఎన్నికల్లో పోటీ చేశానని, ఫలానా ఎన్నికల్లో గెలిచానని తనకున్న అర్హతలుగా చూపుతారు. కానీ, సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా టికెట్ ఆశిస్తున్నవారు విచ్ర�
కృష్ణాజలాలను కేంద్రానికి అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడంతోపాటు తెలంగాణను ఎడారిగా మార్చేందుకు కుట్రలు చేస్తున్న విషయాన్ని, ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక కృష్ణాజలాల వివాదం సృష్టించ�
ఒకప్పుడు ‘స్త్రీలకు మాత్ర మే’ అన్న బోర్డులతో ప్రత్యేక బస్సులు నడిచే వి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ‘మహాలక్ష్మి’తో ప్రస్తుతం మహిళా ప్రయాణికులతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. పురుషులకు కనీసం ని�
arish Rao | రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి గందరగోళంలో ఉందన్నారు. తెలంగాణ ప్రయో�
ప్రభుత్వం అనేది నిరంతరం కొనసాగేది. పార్టీలు మారినప్పుడల్లా ప్రభుత్వం మారదు. ఆ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుంది అంతే. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత సర్కారు తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించ
మాది ఉమ్మడి నల్గొండ జిల్లా. నా సోదరుడు స్వగ్రామంలో ఉపాధి లేక హైదరాబాద్కు వలసొచ్చి ఆటో డ్రైవర్గా జీవిస్తున్నాడు. గతంలో పొద్దంతా కష్టపడి రూ.1,500 -2000 వరకు సంపాదించేవాడు. ఆటో అద్దె రూ.400 పోను, మిగిలిన వాటితో కుటు