న్యాయపరమైన చిక్కులు, కోర్టు ఆటంకాలను తొలగించి బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియను ప్రారంభించాలని టీఎస్ యూటీఎఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామన్న హామ
Jagadish Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు అవుతుందని.. ఈ సమయం తక్కువేం కాదని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మార్పు తెస్తామని ప్రజలకు చెబితే.. అవకాశం ఇచ్చారని.. ఈ మార్పు తిరోగమనంలా ఉందని వి
అధికారంలోకి రాగానే ఆసరా పింఛన్లు పెంచుతామని నమ్మబలికిన కాంగ్రెస్.. మూడు నెలలు దాటినా వాటి ఊసెత్తడం లేదని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఆవేదన చెందుతున్నారు.
కాంగ్రెస్ పాలన అంటేనే దగా అని, అన్ని వర్గాలను మోసం చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. రైతుల ధాన్యానికి ఇచ్చే బోనస్, రుణమాఫీ, ఉచిత కరెంట్, రైతుబంధు.. ఇలా అన్నింటా దగా చేస్తున్నదని మండ
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగుల పాత్ర చాలా కీలకమైందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ ల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నా రు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివా�
ఎమ్మె ల్సీ ఎన్నికల్లో విజయం మనదేనని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజల తీర్పు భిన్నంగా ఉండబోతుందని ఆ యన ధీమా వ్యక్తం చేశారు.
Harish Rao | కేసీఆర్ పాలనలో ఏ రోజు కూడా కరెంట్ పోలేదు.. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతలు మొదలయ్యాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. నిన్న ఒక ఊరికి వెళ్తే కరెంట్ కోతలు మొదలయ్
ఈ పంట నడువంగనే ఇప్పటికే రెండు, మూడు సార్లు మోటర్లు కాలినయ్. దాన్ని రిపేర్కు తీసుకచ్చుడు, తీస్కపోవుడు, రిపేర్కు కలిసి రూ.15 వేల దాకా ఖర్చు అయితున్నది. తాపతాపకు కరెంటు పోతున్నది.
Harish Rao | ఉద్యోగులకు జీతాలు ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు కొందరు రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు దుష్ప్రచారం చేస్తుండటం బాధాకరం అని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను
Vemulawada | రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ ఆలయంలో పట్టువస్త్రాల సాంప్రదాయానికి హస్తం నేతలు తూట్లు పొడిచారు. సాంప్రదాయానికి విరుద్దంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను కాంగ్రెస్ ప
హైదరాబాద్లో నిర్మాణ రంగం కుదేలైంది. కీలకమైన బహుళ అంతస్థుల నిర్మాణ అనుమతులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడంతో నిర్మాణరంగం ఒక్కసారిగా డీలా పడింది. గత మూడు నెలలుగా బడా నిర్మాణాలకు సంబంధించిన ఫైళ్లన్న�
తెలంగాణకు జీవధార అయిన మేడిగడ్డ బరాజ్ను వెంటనే పునరుద్ధరించి, సాగుకు నీరందించాలని బీఆర్ఎస్ జడ్పీటీసీలు, ఎంపీపీలు డిమాండ్ చేశారు. గురువారం కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన జడ్పీ సర్వ �
ప్రజల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయకుండా ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రజల ప్లాట్లు క్రమబద్ధ్దీకరణ చేపట్టాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రజలకు ఉపయోగపడే కిట్లు తీసుకువస్తే, రేవంత్రెడ్డి తిట్లలో పోటీపడుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. రేవంత్రెడ్డి పదే పదే తన ఎత్తు గురించి మాట్లాడుతున్నారన�