Niranjan Reddy | రాష్ట్రంలో ప్రకృతి విపత్తు వల్ల నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి రూ. 10 వేలు నష్టపరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి
వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రం నిజాంపేటత�
హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెడుతున్నది. నగర వాసులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన, ఆహ్లాదకరమ�
పార్టీ మారిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై పార్టీ ఫిరాయింపుల కింద అనర్హత వేటువేయాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తిచేసింది.
రాష్ట్రంలో ఏ పల్లెకు వెళ్లినా నీళ్లు లేక ఎండిన పంట పొలాలు, తోటలు దర్శనమిస్తున్నాయని, పంటలు ఎండిపోయి రైతులు బోరున విలపిస్తున్నా అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్�
RS Praveen Kumar | ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ప్రజల ప్రాణాలకు, తాగునీటికి, రైతుల సాగు నీళ్లకు, విద్యార్థుల స్కాలర్షిప్లు, పథకాలకు గ్యారెంటీ ఇవ్వడం లేదని.. కేవలం ప్రచార ఆర్భాటం తప్పా మరి
కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నదని, పార్లమెంట్ ఎన్నికల వేళ బలమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునే కుట్రకు తెరలేపిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
విదేశాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు గ్రాంట్స్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కొర్రీలు పెట్టి ఆపుతుందని బాధిత విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.
సిరిసిల్లలో నేత కార్మికులు ఆందోళనకు దిగారు. గురువారం సీఐటీయూ, వపర్లూం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కొత్త బస్టాం డ్ వద్ద 24 గంటల రిలే దీక్ష చేపట్టగా, బీఆర్ఎస్ సంఘీభావం తెలిపింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్కు నిరుద్యోగ అభ్యర్థుల నుంచి ఆదరణ తగ్గినట్టుగా కనిపిస్తున్నది. గత నెల 19న గ్రూప్1 నోటిఫికేషన్ జారీ కాగా, అదే నెల 23 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్ర
కొత్త రేషన్ కార్డుల జారీకి సన్నాహాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల్లో చలామణి అవుతున్న బోగస్ సభ్యుల ఏరివేతపై దృష్టి సారించింది. ఈ క్రమంలో రంగారెడ్డిజిల్లాలో రేషన్ కార్డులను క్షుణ్ణ�