KCR | ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణ అనతికాలంలోనే దేశానికి ఆదర్శంగా పాలనను అందించిందని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. విద్యుత్, సాగునీరు, వ్యవసాయ తదితర రంగాల్లో బీఆర్ఎస్ ప్�
Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ కార్యాలయాలను టచ్ చేస్తే.. గాంధీ భవన్ కూడా కూలుతది అని కాంగ్రెస్ సర్కార్కు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల ఇటుక ఒక్కటి క�
Jupally Krishna Rao | నల్లమల అటవీ ప్రాంతంలోని పర్యాటక ప్రదేశాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎకో, టెంపుల్, రివర్ టూరిజం సమూహాల అభివృద్ధి, వసతుల కల్పనపై క�
Harish Rao | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ�
రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద అర్హులైన వారందరికీ రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ అందజేస్తామని ఇచ్చిన హామీ అమలు కావడంలేదు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబా�
ఉద్యోగాల కోసం నిరుద్యోగుల పోరాటం ఉధృతమవుతున్నది. రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు, నిరాహారదీక్షలు చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల 5న టీజీపీఎస్సీ ముట్టడికి ఉద్యోగార్థులు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను తగ్గించివేసింది. గత యాసంగిలో జరిపిన ధాన్యం కొనుగోళ్లు ఐదేండ్ల కనిష్ఠానికి పడిపోయినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ప్రజాపాలన పేరుతో నిర్బంధ పాలన కొనసాగుతున్నదని నిరుద్యోగుల హక్కుల వేదిక అధ్యక్షుడు, అశోక అకాడమీ డైరెక్టర్ అశోక్ ధ్వజమెత్తారు. బుధవారం తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్షను కొనసాగించారు.
ఇప్పటివరకు ఎవరిపైనైనా రాజకీయ ప్రేరేపిత ఒక్క కేసైనా పెట్టినమా? ఇతర రాష్ర్టాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తలేరా? తెలంగాణలో అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? ఎక్కడైనా, చిన్నదైనా చెదురుమదరు సంఘటనలు జరిగాయో చె
కేసీఆర్ మీద ద్వేషంతో, అసంబద్ధ ప్రకటనలతో, ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు త్వరలోనే వస్తాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తమకు గౌరవ వేతనాలు కూడా చెల్లించడంలేదని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గౌరవ వేతనాల చెల్లింపులు బంద్ అయ్యాయ�
నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఈ నెల 5న నిరుద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న టీజీపీఎస్పీ ముట్టడికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని, బీసీ జనసభ రాష్ట�