ప్రజలకు సాయం చేయటం చేతగాక.. చేస్తున్న వాళ్లను చూసి ఓర్వలేక కాంగ్రెస్ గూండాలు దాడికి తెగబడ్డారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే.. ప్రజలకు అండగా నిలబడడమే తప్పా?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస�
గతేడాది చివరన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థాపిస్తామని, 25 ఎకరాల విస్తీర్ణంలో మినీ ఎడ్యుకేషనల్ హబ్గా అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. �
పది గ్యారెంటీల పేరిట అడ్డగోలు హామీలిచ్చి హిమాచల్ ప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని దివాలా దిశగా పరుగులు పెట్టిస్తున్నది.
KTR | రేవంత్రెడ్డి ప్రభుత్వం అబద్ధాలు చెప్పడం మానెయ్యాలని, వరదలతో చనిపోయిన వారి సంఖ్య ను తక్కువ చూపించడం సీఎంకు సరికాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
ఖమ్మం వరదల విషయంలో ప్రభుత్వం తీరు రోమ్ నగరం తగలబడుతుంటే రాజు ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్న చందంగా ఉందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎద్దేవా చేశారు.
ORR Villages Merge | హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 51 గ్రామాలను సమీపంలోని ఉన్న మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఒక్కో మున్సిపాలిటీలో ఒకటి నుంచి ఆరు వరకు గ్రామా�
Harish Rao | రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలకు చనిపోయిన వారి విషయంలోనూ సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. చనిపోయిన వారి విషయంలో సంఖ్య తక్కువ చ�
Harish Rao | ఖమ్మం జిల్లాలో వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హరీశ్రావ
RS Praveen Kumar | ఎస్సీలు, బహుజనుల పట్ల మరీ ఇంత వివక్షనా..? అని సీఎం రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో జనజీవనం అతలాకుతలమైంది. రికార్డు స్థాయి వర్షాలతో జలవనరులు పొంగిపొర్లుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ఇండ్లు జలమయ్యాయి.
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనర్లకు సంబంధించి.. పాత పింఛన్ విధానాన్ని అమలుపరుస్తామని, ఏకీకృత, జాతీయ పిం�
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో అనేక జిల్లాల్లో అంతులేని విషాదం అలముకున్నది. ప్రకృతి వైపరీత్యాలు చెప్పిరావు. కానీ వాతావరణశాఖ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకొని యుద్ధప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపట్టి
వర్షాలు, వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్నది. ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లా ఇంకా వరద ముంపులోనే ఉన్నది. సీఎం రేవంత్రెడ్డి, ముగ్గురు మంత్రులు అక్కడే తిష్టవేసినా పరిస్థితి అదుపులోకి
వరద సాయం చేయాలని కోరితే సీఎం రేవంత్రెడ్డి బీఆర్ఎస్పై బురద జల్లుతున్నాడని, ముఖ్యమంత్రి హోదాను దిగజార్చి విపత్తును కూడా రాజకీయం చేయడం దురదృష్టకరమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శ�