Konatham Dileep | తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్, ప్రముఖ తెలంగాణవాది కొణతం దిలీప్ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దిలీప్ అక్రమ అరెస్టును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.
KTR | తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ అక్రమ అరెస్ట్ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజా పాలన అంటే ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కడమేనా..? అని కేటీ
Konatham Dileep | రేవంత్ రెడ్డి సర్కార్ మరో దౌర్జన్యకాండకు పాల్పడింది. మాజీ డిజిటల్ డైరెక్టర్, తెలంగాణవాది కొణతం దిలీప్ను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులన�
Harish Rao | రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో పని చేస్తున్న పార్ట్టైమ్ టీచర్లను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రా�
Harish Rao | రాష్ట్రంలో నడుస్తున్నదని ప్రజా పాలన కాదని, రాక్షస పాలన అని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్లెవరూ లేదరని చెప్పారు. వరద బాధితులకు సహాయం చేయడంలో కాంగ్రె�
హైడ్రా వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతున్నది. పెద్దల భవనాల కూల్చివేతతో మొదలైన హైడ్రా బుల్డోజర్ ఇప్పుడు సామాన్య జనంపైకి దూసుకురావటంతో పార్టీలో చర్చనీయాంశమైంది.
ప్రభుత్వ, అధికార యంత్రాంగం కక్షపూరితంగా వ్యవహరించినపుడు సామాన్యుడికి దిక్కయ్యేది న్యాయస్థానాలే. మరి.. అలాంటి న్యాయస్థానాల ఆదేశాలను సైతం రేవంత్ సర్కారు బేఖాతరు చేస్తుంది.
గురుకులాల్లో చదువుతున్న అణగారినవర్గాల పిల్లలు ఉన్నతస్థాయికి చేరుకోవ డం కొందరికి నచ్చడం లేదు. అందుకే వారిని విద్యకు దూరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు.
నాలుగైదు రోజుల క్రితం వరకు గోదావరికి ఎగువన వర్షాలు లేకపోవడం.. తద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు అంచనాలకు అనుగుణంగా వరద రాకపోవడంతో కాళేశ్వరం జలాలను కొండపోచమ్మ సాగర్కు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్�
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా కురుసున్న వర్షాల కారణంగా తీవ్ర నష్టం సంభవించింది. వాగులు పొంగి ప్రవహించడంతో రహదారులు దెబ్బతిన్నాయి. పెన్గంగా నదీ పరీవాహక ప్రాంతాల్లోని పంటలు నీటమునిగాయి.
ప్రజలను మోసం చేయడంలో కాం గ్రెస్, బీజేపీలు తోడుదొంగలని మాజీ మం త్రి జోగు రామన్న మండిపడ్డారు. మంగళవారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు.
గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలు.. అన్నదాతలకు అపార పంట నష్టాన్ని మిగిల్చాయి. సాయం చేసి ఆదుకోవాలని రైతన్నలు ఎదురుచూస్తూ దిగులుచెందుతున్నారు. వానకాలం ప్రారంభం నాటి నుంచి కూడా ఈ ప్రాంతంలో ఆ�