ఫార్మా క్లస్టర్కు బీజం వేసింది కాంగ్రెస్ నేతలు! రైతుల భూముల కోసం తండాల్లోని ఆ పార్టీ నాయకులను ఎర వేసిందీ ‘అధికార’ పెద్దలే! సీఎంను కలిసేలా చేస్తామని ఐదు గ్రామాల నాయకులకు చెప్పి.. వారి ద్వారా వినతిపత్రాల�
‘ఏరు దాటిన దాక ఓడ మల్లయ్య... దాటాక బోడి మల్లయ్య’ చందాన్ని తలపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన తీరు. అధికారం కోసం అడ్డదిడ్డంగా హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్ పార్టీ... గద్దెనెక్కినాక కొత్త పథకా�
బంజారా రైతులకు అన్యాయం చేస్తున్న రేవంత్ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని ఆలిండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి, బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ ఎస్టీ సెల్ నేత ఆర్ విష్ణు నాయక్ హెచ్చరించారు.
బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, తెలంగాణ ఉద్యమ నాయకుడు మన్నె క్రిశాంక్పై మరో కేసు నమోదైంది. సోం డిస్టిలరీ అండ్ బ్రూవరీ కంపెనీపై చేసిన ఆరోపణలపై భోపాల్ కోర్టు నుంచి క్రిశాంక్కు నోటీసులు పంపించారు.
రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజాపాలన కాదని, రాక్షస పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ‘మానుకోటలో పోలీసుల లాంగ్మార్చ్ ఏంది? అసలు మానుకోటలో ఏం జరుగుతున్నది?’ అని గురువారం �
బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి చింత లేకుండా ప్రభుత్వం అందించిన రైతుబంధు పెట్టుబడి సాయంతో పంటలను సకాలంలో సాగు చేసుకున్న అన్నదాత.. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 11 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క కొత్త నోటిఫికేషన్ రాలేదు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ల రిక్రూట్మెంట్ను మాత్రమే భర్తీ చేస్తున్నారు స�
BRS Party | బీఆర్ఎస్ గిరిజన రైతు ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 25వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధర్నా చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.
KTR | మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వేలాది మంది పోలీసులు కవాతు నిర్వహించిన సంగతి తెలిసిందే. రైతులను, ప్రజలను భయాందోళనకు గురి చేసేలా పోలీసులు లాంగ్ మార్చ్ నిర్వహించారు.
రైతు డిక్లరేషన్ అమలు చేయలేని సీఎం రేవంత్రెడ్డి.. ఏ మొహం పెట్టుకుని వరంగల్లో సభ నిర్వహించారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రశ్నించారు.
ఎన్నికల సమ యంలో అన్ని రకాల వడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు సన్న వడ్లకే ఇస్తామనడం రైతులను నిలువునా ముంచినట్టేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేము ల ప్రశాంత్ర�