కాంగ్రెస్ హయాంలో రైతుల కష్టాలు రెట్టింపయ్యాయి. పంట పండించడం ఒకెత్తయితే అమ్ముకోవడం మరో ఎత్తులా మారింది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం, కాంటాలు వేయడంలో ఆలస్యం.. తీరా పంటను అమ్ముకున్నాక డబ్బులు రాక ర�
ఆర్థిక నిర్వహణ అంటే.. ఆర్థిక వనరులను సమర్థంగా నిర్వహించే ప్రక్రియ. ఆర్థిక లక్ష్యాలను సాధించడం, ఆదాయాన్ని గణనీయంగా పెంచడం, వ్యయాలను తగ్గించడం, ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపర్చడం, ఆర్థిక రిస్క్ను తగ్గించడ
MLA Megha Reddy | తెలంగాణ సచివాలయంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. 6వ అంతస్తులో సీఎస్ శాంతి కుమారి వస్తున్న సమయంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిని ఎస్పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు.
మానుకోటతో పెట్టుకుంటే ఎవరికైనా మూడినట్టేనని, ఇది చరిత్ర చెప్తున్న సత్యమని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. ‘మానుకోటతో ఎవరు పెట్టుకున్నా వారికి మూడుతుంది.. గతంలో కాంగ్రెస్కు మూడింద�
అయ్యా రేవంత్రెడ్డి..మీ పాలన ఏడాది దగ్గరకు వస్తున్నది..ఇచ్చిన హామీలు ఏమయ్యాయి...ఏం సాధించారని ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతున్నారు. దీనికోసం ఎందుకు ఈ కళాజాతలు.. చాలు చాలు ఇక పోండి అంటూ గ్రామాల్లో ప్రజలు తి�
కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి ఆత్మహత్యకు రేవంత్రెడ్డి బాధ్యత వహిస్తూ రాజీనామా చే యాలని అచ్చంపేట మాజీ ఎమ్మె ల్యే గువ్వల బాలరాజు డిమాండ్ చేశారు.
KTR | సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాముకుంట్ల సాయిరెడ్డిది ఆత్మహత్య కానే కాదు.. ముఖ్యమంత్రి సోదరులు చేసిన హత్యనే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
Kondareddypalle | కొండారెడ్డి పల్లె గ్రామ మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడడం కలచివేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
Harish Rao | నాడు ప్రజాపాలన దరఖాస్తులు కూడా నడిరోడ్లపై ఎక్కడంటే అక్కడ దర్శనమిచ్చాయి.. నేడు మళ్లీ అదే నడిరోడ్లపై కుటుంబ సర్వే పత్రాలు ప్రత్యక్షమవుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ�
Harish Rao | ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం.. ఆరు గ్యారంటీలను అమలు చేసేదాకా పోరాటం చేద్దామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు.
Harish Rao | హైదరాబాద్కు మూడు దిక్కుల సముద్రం ఉందని చెప్పిన తలకాయ లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Harish Rao | ఈ రోజు ఉదయం ఖమ్మం మార్కెట్ యార్డులో వెళ్ళినప్పుడు రైతులందరూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని బాధపడుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు.