ఎన్నికల సమయంలో ప్రతి రైతుకూ రుణమాఫీ చేస్తామని, రైతుభరోసా ఇస్తామని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అన్నదాతలను దగా చేసిందని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ అన్నారు.
మంచి చేస్తాడని ప్రజలు ఓట్లేస్తే, గద్దెనెక్కాక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ ఇబ్బందులకు గురిచేస్తూ రేవంత్రెడ్డి ఒక విఫల సీఎంగా మిగిలాడని బీఆర్ఎస్ గజ్వేల్ సెగ్మెంట్ ఇన్చార్జి వంటేరు ప్రతాప
‘కాంగ్రెస్ పాలనలో సర్కార్ ఆస్తుల హారతి’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ట్వీట్ చేశారు. ఢిల్లీలోని హిమాచల్భవన్పై హైకోర్టు ఇచ్చిన తీర్పే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
మహిళలకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టిన సీఎం రేవంత్రెడ్డికి తెలంగాణ ఆడబిడ్డల పేరిట సభలు నిర్వహించే అర్హత లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమరెడ్డి పేర్కొన్నారు.
పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘గురుకులాలా లేక నరకకూపాలా? ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విషవలయాలా?’ అని బుధవారం ఎక్స్ వేదికగా నిలదీశారు. ముఖ్యమంత
వరంగల్ సభలో రేవంత్రెడ్డి మాట్లాడిన తీరు పశువుల కాపరి కంటే ఘోరంగా ఉందని, ఆయన ఓ రోత ముఖ్యమంత్రి అని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
Harish Rao | వరంగల్ మీటింగ్లో తిట్ల పురాణం తప్ప ప్రజలకు, మహిళలకు పనికొచ్చే ఒక మాట కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పలేదని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం.. హుస్సేన్సాగర్ తీరాన ఠీవిగా నిలబడిన పాలనాసౌధం. దేశం ఆశ్చర్యపోయేలా కేసీఆర్ సృష్టించిన అద్భుతం. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని నిత్యం ప్రకటిస్తున్న కాంగ్రెస్ పా�
లగచర్ల ఏమైనా నియంత్రణ రేఖనా (ఎల్వోసీ), అక్కడి గిరిజనులు దేశద్రోహులా? అని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా నిరసనల హోరు కొనసాగుతున్నది. ఇటీవల జరిగిన లగచర్ల లడాయితో ఫార్మా బాధితులు భగ్గుమనగా.. తమ గుండెలు మండిపోయి తెగించి కొట్లాడుతుండగా.. ప్రజా శ్రేయస్సును విస్మరించి చేపట్టి�