పది అడుగుల దూరం రోడ్డు దాటినందుకు అనధికార ర్యాలీ నిర్వహించారని కేటీఆర్పై అక్రమ కేసు పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించిందని, స్వయంగా ఆరు గ్యారెంటీలను ప్రకటించిన రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీల మాటలు నీటి మూటలేనని తేలిపోయాయన
మైనార్టీల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని బీఆర్ఎస్ నాయకుడు షేక్ అబ్దుల్లా సోహైల్ మండిపడ్డారు. బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో ఇప్పటివరకు 24 శాతం నిధులను కూడా ఖర్చు చేయలే�
KTR | సుంకిశాల ఘటనపై విజిలెన్స్ నివేదికను సమాచార హక్కు చట్టం కింద ఇవ్వకుండా తొక్కిపెట్టడం దారుణం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
రైతుల బోనస్ ఎగవేతకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రచేస్తున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన వరంగల్ జిల్లా నర్సంపేటలో మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ అబద్ధ్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, హామీలు అమలు చేయకుండా రైతులను, ప్రజలను మోసం చేసిందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శించారు.
తెలంగాణ ప్రజలకు అన్ని విధాలుగా మం చి చేసింది తొలి ముఖ్యమంత్రి కేసీఆరేనని, అసత్య ప్రచారంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను నిండా ముంచిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సిద్దిపే
మా ప్రాణం పోయినా ఫోర్త్ సిటీకి మా భూములు ఇవ్వం, మీరు బలవంతంగా రోడ్డు వేయాలంటే మా శవాల మీదుకెళ్లి రోడ్డు వేయాలి అని ఫోర్త్ సిటీ గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు హెచ్చరించారు.
RSP | ఎలక్ట్రిక్ వాహనాల గురించి మీరు మాట్లాడితేనేమో ఒప్పు.. అదే విషయం కేటీఆర్ మాట్లాడితే తప్పు ఎట్లయితది..? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూటిగా ప్రశ్న
Aarogyasri | మాది ప్రజా పాలన అంటూ ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్ సర్కార్.. ఈ రాష్ట్రంలోని పేదలు, ఉద్యోగులు, జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది. రాజీవ్ ఆరోగ్య శ్రీ సాయం రూ. 10 లక్షలకు పెంచుతున్న�
Harish Rao | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. గేమ్ ఛేంజర్ సినిమాకు టికెట్ల రేట్ల పెంపుదల విషయంలో సీఎం, మం�
KTR | తెలంగాణలో అనుముల కుటుంబ పాలనపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. స్కూల్ పిల్లలను ఎండలో నిలబెట్టి.. ఏ హోదా లేని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి పిల్లల పరేడ్తో స్వాగతం