భారత్ వంటి వర్ధమాన సమాజాల్లో ఎక్కడైనా సరే సామాన్య ప్రజల అవసరాలు, కోరికలు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి, కనీసమైన నిత్య జీవితావసరాలు తీరడం. రెండు, ఆ స్థితి నుంచి మరొక అడుగు ముందుకు వేయగలగడం.
KTR | గ్రీన్కో సంస్థ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి రూ. కోట్ల లబ్ధి చేకూరినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
Rythu bharosa | రైతు భరోసాపై(Rythu bharosa) ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి ఆందోళనలు మొదలయ్యాయి. ఒక్కో పంట సీజన్లో ఎకరానికి కేసీఆర్ ఇస్తున్నట్టు రూ.5000 కాకుండా రూ.7,500 ఇస్తా�
ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేసింది లేదు.. ఏడాదిలోనే ఎనలేని అప్పులు అంటూ మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు అమలైందే ల
స్కూల్ ఫీజులు కట్టడి చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఆ దిశగా నిర్దిష్టమైన చర్యలు చేపట్టడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్నది. విద్యాకమిషన్, విచారణ పేరుతో కాలయాపన చేస్త
సాగు యోగ్యమైన ప్రతి ఎకరా భూమికి రైతుభరోసా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించడంతో ఈ యాసంగిలో ఎంత భూమికి, ఎంతమంది రైతులకు రైతుభరోసా ఇస్తారనే చర్చ జరుగుతున్నది.
రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కులాలవారీగా కుటుంబ సర్వేపై సందిగ్ధత నెలకొన్నది. ఈ సర్వేలో ప్రధానమైన కులగణనతోపాటు 75 అంశాలు ఇమిడి ఉన్నాయి.
తుభరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని నమ్మించి మోసం చేయడంపై కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం తలపెట్టిన ధర్నాపై పోలీసుల నిర్బంధం కొనసాగింది.
రైతు భరోసా ఎగ్గొట్టే కుట్రలపై రైతులు కన్నెర్ర చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా.. ఎకరాకు రూ.15 వేలు ఇస్తామన్న రైతు భరోసా హామీని అమలు చేయకపోగా.. తాజాగా ఎకరాకు రూ.12 వేలే ఇస్తామనడంతో రైతులు ఆగ్రహం వ్�
‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అబద్ధం.. చివరకు వరంగల్ రైతు డిక్లరేషన్లో ఎకరానికి రూ.15 వేలు ఇస్తానని మోసం చేసింది’ అని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రభుత్వంపై మ�