KTR | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి మల్లన్నసాగర్ నుంచి 20 టీఎంసీల నీటి తరలింపునకు జలమండలి ఆమోదం తెలిపింది. ఈ ఆమోదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
ఇక రాష్ట్రంలో ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లాలన్నా టోల్ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి రాబోతున్నది. ఆర్అండ్బీ శాఖ పరిధిలో 12 వేల కిలోమీటర్లు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 17,700 కిలోమీటర్ల రోడ్లను హైబ్రిడ్ యాన�
రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని పదేపదే చెప్పుకొస్తున్న ప్రభుత్వం అప్పులో రామచంద్రా అంటూ భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ముందు క్యూకట్టేందుకు పోటీపడుతున్నది. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత ఆర్బ
తెలంగాణలో హరిత ఇం ధనాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్ర భుత్వం కొత్త పాలసీని రూపొందిస్తున్నది. 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. సం బంధిత ముసాయ
రైతు కూలీలు, కౌలు రైతులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. విధివిధానాలు రూపొందించకుండా కౌలురైతులకు రూ.12వేల సాయం అందిస్తామని చెప్పడం హ
అనేక హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ మోసం చేసిందని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్లంపల్లి రైతు వేదిక వద్ద రైతులు శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు, సి
KTR | ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులు కాకుండా.. రైతులు మళ్లీ కొత్తగా ఎందుకు ప్రమాణ పత్రాలు ఇవ్వాలి..? అని రేవంత్ రెడ్డి సర్కార్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు.
B.V. Raghavulu | రాజకీయ స్వార్థం కోసమే జమిలి ఎన్నికల కోసం బీజేపీ ప్రయత్నిస్తున్నదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు(B.V. Raghavulu )విమర్శించారు.
DSC 2008 | ప్రజా పాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాలు తీవ్ర ఆగ్రహాంతో ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ నెరవేర్చడం లేదంటూ ప్రజలు మండిపడుతు�
సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని దోపిడీ చేసేందుకు రంగం సిద్ధమైంది. సభ్యత్వ రుసుం పేరిట ప్రతి నెలా రూ.20 లక్షలకు పైగా వసూలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. మొదట్లో సభ్యత్వ రుసుం కింద ఒక్క�