పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకే జీతాలు చెల్లించకుండా వారిని పేదరికంలోకి నెడుతున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) విమర్శించారు. ఒకటో తేదీ�
నీటిపారుదలశాఖలో ఏ పోస్ట్ అయినా పైరవీలే రాజ్యమేలుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు, అనుచరులనే లష్కర్లుగా నియమించాలంటూ పలువురు ప్రజాప్రతినిధులు ఇంజినీర్లపై ఒత్తిళ్లు చేస్త
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మితే మొదటికే మోసం వచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెట్టుబడి సాయంగా ఎకరానికి ఏటా రూ.15 వేలు వస్తాయని రైతుల�
పీసీసీ చీఫ్ హోదాలో మహేశ్కుమార్గౌడ్ తొలిసారి నిజామాబాద్కు గౌడ్ వచ్చినప్పుడు భరోసా ఇస్తాడనుకుంటే, నిధులపై ప్రకటన చేస్తాడనుకుంటే హైడ్రా మాదిరిగా నిడ్రా పెడతామమంటూ సామాన్య జనాలను భయపెట్టాడని ఎమ్మ�
కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ గాడి తప్పింది. పాఠశాలల్లో అంతు లేని నిర్లక్ష్యం కనిపిస్తున్నది. మండలంలోని జప్తి జాన్కంపల్లిలో ఉన్న ప్రాథమికొన్నత పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా కరువైంది.
కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఆగమాగమయ్యాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండిపడ్డారు. తెలంగాణభవన్లో బీఆర్ఎస్ నాయకులు కురువ విజయ్కుమార్, తుంగ బాలు, అభిలాష్
నేడు రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా వ్యతిరేక పాలనపై, ప్రజా నిర్బంధాలపై కవులు, కళాకారులు, మేధావులు స్పందించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. నేడు రాష్ట్రంలో సాగుతున్న అరాచక, ప్రజావ్యత�
ప్రజాస్వామ్యం, ప్రజాహక్కుల పునరుద్ధరణే మా 7వ గ్యారెంటీ అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఏడాది పాలనలో 14 మంది మావోయిస్టులు ఎదురుకాల్పుల ఘటనల్లో మృతి చెందినట్టు అధికారికంగా వెల్లడించింది.
Telangana | తెలంగాణలో తాజాగా 10 మంది ఐపీఎస్ ఆఫీసర్లు బదిలీ అయ్యారు. 2021, 2022 బ్యాచ్లకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
హామీలు కొండత.. అమలు గోరంత అన్న చందంగా మారింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల పరిస్థితి. విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్తు పథకం అందులో ఓ భాగం.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఖజానాకు కష్టకాలం మొదలైంది. అన్ని రంగాల్లో స్తబ్ధత నెలకొనడంతో అభివృద్ధికి బ్రేకులు పడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలో ఆర్థిక రంగ వృద్ధి ‘కరోనా’ కాలాన్ని తలపిస్తున్నది.