‘ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చినోళ్లం.. గులాబీ పార్టీ వాళ్లం. గట్టిగా ప్రజల పక్షాన నిలబడతాం..’ అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక కేసీఆర్ బిడ్డలమైన రామన్న మీద, తన
లంబాడీల భాష ‘గోర్ బోలి’ని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో చేర్చి, అధికారికంగా ప్రకటించాలని లంబాడీల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్ నాయక్ డిమాండ్ చేశారు.
సాధారణంగా ఏ ఉద్యోగిని అయినా నియమించుకునే ముందు ఏం పనిచేయాలో.. ఎంత జీతం వస్తుందో.. ప్రమోషన్ ఎలా వస్తుందో వివరంగా చెప్తుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగమైతే పేస్కేల్ నుంచి రిటైర్మెంట్ వరకు ప్రతి అంశాన్ని పక్కా�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కలుషితాహారం తిని ప్రాణాలు కోల్పోతున్నారు.
అమలుకు నోచుకోని హామీలిస్తూ అన్ని వర్గాలను కాంగ్రెస్ సర్కార్ అయోమయానికి గురిచేస్తున్నది. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన ఏడాదిలోనే గురుకుల పాఠశాలల పరిస్థితి అధ్వానంగా తయారైంది. కనీస మౌలిక వసతులను కల్పిం�
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీని స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయాలని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆర్టీసీలో సర్వీస్ రిమూవల్ అయిన కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ కార్మికుల్లో రచ్చ లేపింది. కమిటీలో తమకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఇద్దరు ఐఏఎస్లు, ఒక ఐపీఎస్తో ఏర్పాట�
రేవంత్రెడ్డి ప్రభుత్వం మరోసారి భారీ మొత్తంలో అప్పు చేసింది. ఈ సారి ఏకంగా భూములను తనఖా పెట్టి మరీ రూ.పది వేల కోట్లు అప్పు చేసింది. 400 ఎకరాల భూమిని తనఖా పెట్టి ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా ఐసీఐసీఐ బ్యాంకు
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి దయనీయంగా మారింది. దాదాపు 75 శాతం పనులు పూర్తి అయిన ప్రాజెక్టులకు కూడా దిక్కు లేకుండా పోయింది. సంబంధిత శాఖ మంత్రి మాత్రం సమీక్షల మీద సమీక్షలు పెడుతూ, జిల్లాల పర్యట
MLC Kavitha | 42 శాతం బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.