కేబీఆర్ పార్కు చుట్టూ వాహనాల రద్దీ నియంత్రణ, వాహనదారులు తేలిగ్గా ముందుకు సాగేందుకు వీలుగా ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఫ్లై ఓవర్లు, అండర్పాస్ల నిర్మాణ పనులకు భూ సేకరణ కత్తిమీద సాములా మారింది.
పథకాలు ప్రజలకివ్వాలంటే గ్రామ సభల్లో లబ్ధిదారుల జాబితా ఎంపిక చేయాలని, అసలు ప్రజలకు తెల్వకుండా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల జాబితా పంపడమేంటని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్�
పోలీసుల పహారా మధ్య గ్రామసభలు ఎందుకు నిర్వహిస్తున్నారు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఎందుకు వ్యవహరిస్తున్నారు, ఇదేనా మీ ప్రజా పాలన రేవంత్రెడ్డి గారు అని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత
ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం మంగళవారం నుంచి రా ష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ, వార్డు సభల్లో అధికారులకు నిలదీతలు, నిరసన సెగలు తగిలాయి. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇం డ్లు, ఆత్మీయ భరోసా, ర�
నిలదీతలు.. అధికారుల దాటవేతలతో గ్రామ సభలు గందరగోళంగా జరిగాయి. పేరుకే సర్వే.. జాబితాలో పేర్లు గల్లంతయ్యాయని ప్రజలు ఎక్కడికక్కడ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు �
‘ప్రభుత్వాలను చూసి ప్రజలు భయపడకూడదు.. ప్రజలను చూసి ప్రభుత్వాలు భయపడాలి’ అని ఆంగ్ల రచయిత అలెన్మూర్ చెప్తే.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాత్రం ప్రభుత్వాన్ని చూసి భయపడాలని ప్రజలను హెచ్చరిస్తున్న వైఖరి ద�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంగళవారం జరిగిన గ్రామ సభలు రసాభాసగా సాగాయి. రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా వంటి సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక జాబితాలు తప్పుల తడకగా ఉండడంతో నిరసనలు,
ఆకలినైనా సహిస్తం కానీ అన్యాయాన్ని సహించం.. ఇది తెలంగాణ గడ్డ పౌరుషం.. తప్పు జరిగినప్పుడు నిలదీయడం ఈ గడ్డ నైజం.. మాట తప్పినోళ్లని, మాయమాటలు చెప్పినోళ్లని సందర్భం వచ్చినప్పుడల్లా ప్రశ్నించడం ఇక్కడి ప్రజల స్వ
ఇల్లు ఉన్నోళ్లకే ఇల్లు ఇస్తారా...? గరీబోళ్లకు ఇవ్వరా....? ఇదేమి ప్రభుత్వం...ఇదేక్కడి న్యాయం అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూర్ పట్టణంలోని 17వ వార్డులో ప్రభుత్వ పథకాల లబ్దిదారుల ఎంపిక కోసం మంగళవా రం ని
రాష్ట్రం ప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం మంగళవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలు గందరగోళంగా సాగాయి. జాబితాల్లో అనర్హుల పేర్లు రావడం.. అర్హులను విస్మరించడంపై పల�
రాష్ట్రంలో పోలీసు లు లేనిదే పాలన సాగేటట్టు లేదని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రభు త్వం ఏ కార్యక్రమం చేపట్టినా ముందు పోలీసులు ఉండాల్సిందేనా? అని ప్రశ్నించారు.
ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోనున్నట్లు మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మండలంలోని ర్యాలీ, గఢ్పూర్, నాగారం, చిన్నగోపాల్పూర్, పెద్దంపేట, దొనబండ గ్రామాల్లో మంగళవార