‘కమలాపూర్లో గ్రామసభలో దాడి జరిగింది నాపై కాదు. అధికారుల మీద జరిగింది. టమాటాలు, కోడిగుడ్లు విసిరారు. కాంగ్రెస్ అసత్య ప్రచారాలు మానుకోవాలి. కొన్ని చానళ్లు తప్పుడు సమాచారంతో స్క్రోలింగ్ చేస్తున్నాయి. కా
కమలాపూర్లో కాంగ్రెస్ నా యకులు రెచ్చిపోయారు. అక్కడి గ్రామ పంచాయతీ లో శుక్రవారం జరిగిన గ్రా మసభలో అధికార అండతో దౌర్జన్యం చేశారు. ఈ కార్యక్రమానికి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి హాజరయ్యారు.
బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం, ఇతర సంక్షేమ పథకాల అమలులో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తెలంగాణకు, కాంగ్రెస్ 13 నెలల పాలనలోనే పాత రోజులు వచ్చాయని నిరంజన్రెడ్డి విమర్శించారు.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం గ్రామసభలో పథకాల అమలులో పారదర్శకత పాటించడం లేదంటూ గ్రామస్థుల ఆందోళన, వేదిక వైపు దూసుకొస్తున్న ప్రజలను అడ్డుకుంటున్న పోలీసులు ప్రజాపాలన, సంక్షేమ పథకాల అమలు కోసమంటూ ప్రభుత్వం న
ఇందిరమ్మ రాజ్యమని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ విధివిధానాలతో గ్రామాల్లో ఘర్షణలు జరుగుతున్నాయని, పారదర్శకత, నిజాయితీ లేని సర్వేల కారణంగా అర్హులకు నష్టం జరుగుతున్నదని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్
‘రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన సాగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. అందుకు ప్రస్తుతం జరుగుతున్న గ్రామసభలే నిదర్శనం. ప్రభుత్వంపై రైతులు, ప్రజలు పోరాటానికి స�
రేషన్ కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న గ్రామసభల్లో జనం తిరగబడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చివరి రోజు శుక్రవారం నిరసనలు, నిలదీతలత�
సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సంక్షేమ పథకా ల పేరుతో గ్రామసభలు నిర్వహిస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి
కాంగ్రెస్ పాలనలో మహిళా అధికారిణులకు విలువ లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి కేబినెట్లోని మంత్రులు.. నోటికొచ్చినట్లు మహిళా ఆఫీసర్లను దూషిస్తున్నారు. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. క�
KTR | రాష్ట్రంలో ఇంజినీరింగ్ చదివిన పిల్లలకు ఉజ్వల భవిష్యత్ ఉండాలనే ఉద్దేశంతో.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీ కంపెనీల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికే ఐటీ
Harish Rao | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. గ్రామ సభల్లో గందరగోళం నెలకొందని, అవి రణ సభలుగా మారిపోయాయని హరీశ్రావు మండిప�
Grama sabhalu | కన్నీళ్లు కాకుంటే వేడుకోళ్లు.. లేదంటే తిరుగుబాట్లు ఇదీ చివరి రోజు రాష్ట్రంలో గ్రామ సభలు జరుగుతున్న తీరు. అధికారులు, ప్రజాప్రతినిధుల అవినీతి, నిర్లక్ష్యంతో గ్రామ సభలు కాస్తా రణ సభలుగా మారిపోయాయి.