పదేండ్లు వ్యవసాయాన్ని పండుగలా చేసుకున్న రైతులు..ఏడాది కాలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాసంగి సాగుపై ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం రాక, మరోవైపు సాగునీరు అందక ఆగమాగమవుతున
రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి నిర్మించిన గోదాం వృథాగా మారింది. వినియోగంలోకి తీసుకురావడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆధునిక గోదాం.. పశువులకు ఆవాసంగా మారగా.. మంద�
సంగారెడ్డి జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరందించే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆరోపించారు.
గత నెల 26న రేవంత్ సర్కార్ ఎంతో ఆర్భాటంగా రేషన్కార్డులు, ఆత్మీయభరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ప్రారంభించింది. అయితే, అందులో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మండలానికి ఒక గ్రామాన్ని పైలట్గా �
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణనలో అన్నీ కాకి లెక్కలే ఉన్నాయని, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. ప్రభుత్వం చెబుతున్న అంకెలు, రాష్ట్ర జనాభా వివరాలు ఏ లెక్కలతో పోల్చినా సరిపోవడ
ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను విచ్ఛినం చేసేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర పన్నుతున్నదని ఆర్టీసీ జేఏసీ రీజినల్ చైర్మన్ ఎంపీ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమల�
అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఒక్క హామీనీ సక్రమంగా అమలుచేయని రేవంత్ సర్కారు.. రైతుభరోసా విషయంలోనూ అదే తీరుగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే ఆలస్యంగా పెట్టుబడి సాయం పంపిణీ మొదలుకాగా అందులోనూ కోతలు విధిం�
ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ జెండా పట్టని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించే నైతిక హక్కు లేదని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. 14 సంవత్సరాల పాటు తెలంగాణ
సీసీఐ పత్తి కొనుగోళ్లలో అక్రమాలపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని, ఇది భారీ స్కామ్ అని, సుమారు రూ.వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఉదండాపూర్ రిజర్వాయర్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీని పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న రిలే నిరాహార దీక్ష శుక్రవారం మూడో రోజుకు
ఉచిత స్కూటీ హామీ అమలు ఏమైందంటూ జిల్లా కేంద్రంలోని ఎంఏఎల్డీ, ఎస్వీఎం డిగ్రీ కళాశాల విద్యార్థినులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. పోస్టుకార్డులపై ప్రియాంకజీ ఎక్కడ నా స్కూటీ అంటూ ఉత్తరాలు రాసి ప్రియాంక
రాష్ట్రంలో బీసీలను వంచించింది కాంగ్రెస్ పార్టేనని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. అత్యధిక జనాభా కలిగిన బీసీలను అణగదొక్కేందుకే కులగణన స�
Six guarantees | ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను(Six guarantees) తక్షణమే అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కొత్తగూడెం సబ్ డివిజన్ కమిటీ నాయకురాలు వీరమళ్ల ఉమ అన్నారు.